రైతుల ధాన్యానికి గ్యారంటీ ధర – కొనుగోలు కేంద్రాల ద్వారా నిరాటంక కొనుగోలు

రైతులు సమస్యలు పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ 1967 లేదా జిల్లా ఫిర్యాదు కేంద్రం నెంబర్ 8520879979 ను సంప్రదించగలరు: జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు నెల్లూరు, ఏప్రిల్ 16: జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోందని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పండించే ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎమ్…

Read more

ఇంటర్ ఫలితాల్లో శ్రీ వేమ కాలేజీకి స్టేట్ సెకండ్ ర్యాంక్

100 శాతం అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ర్యాంకు సాధించిన వి.శ్రీహాసిని కరస్పాండెంట్ పి శ్రీనివాసులు రెడ్డి అభినందనలు ప్రభాతదర్శిని, (నాయుడు-పేట ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని శ్రీ వేమ జూనియర్ కళాశాల విద్యార్థిని వి.శ్రీహాసిని స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించి ప్రభంజనం సృష్టించింది. అలాగే శ్రీ వేమ జూనియర్ కళాశాల లోని ఇంటర్మీడియట్ విద్యార్థులు 100 శాతం…

Read more

ఇంటర్ ఫలితాల్లో నాయుడుపేట విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

ప్రభాతదర్శిని, (నాయుడుపేట- ప్రతినిధి):రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో నాయుడుపేట పట్టణంలోని విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు.ఈ సందర్భంగా కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు అభినందించారు.విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషిచేసిన అధ్యాపకలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో విద్యార్థుల పరీక్ష ఫలితాల వివరాలను…

Read more

రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను ప్రతి ప్రభుత్వ శాఖ నందు ఖచ్చితంగా అమలు చేయాలి: రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్

ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): జిల్లాలోని ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను బాధ్యతాయుతంగా ఉంచాలని అలాగే సమాజంలో సమానత్వం స్థాపన కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలనీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ హాల్ నందు ఎస్.సి లకు సంబందించిన పి.జి.ఆర్.ఎస్. కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల నుండి ఆర్జీలను స్వీకరించిన…

Read more

పంచభూతలింగాల్లో ఒకటైన శ్రీ కాళహస్తి వాయులింగం…చారిత్మాక ప్రాశస్త్యం

శ్రీ కాళహస్తి లో ఉన్న శివలింగం పంచభూతలింగాల్లో ఒకటైన వాయు లింగం . మీరు దర్శనం చేస్కునేటప్పుడు గమనిస్తే లింగానికి ఎదురుగ ఉన్న దీపం స్వామి వారి నుంచి వస్తున్నా గాలికి దీపం ఊగుతూ కనిపిస్తుంది . అక్కడ ఉన్న పూజారులు మీకు చెబుతారు .. మరో విషయం ఏమిటంటే మనం అక్కడ ఇతర కోరికలు ఏమి కోరకూడదు అని పెద్దలు చెబుతారు .. ఈ ఆలయం…

Read more

బి.ఎడ్ ప్రాక్టికల్స్ పేరిట “ఆకు”ను నాకేసిన ఆ నలుగురు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అధికారులు

ఆది నుంచి అంతం వరకు అన్ని అక్రమ మార్గాలే చోద్యం చూస్తున్న ఉమ్మడి కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రభాతదర్మిని, (అమరావతి-ప్రత్యేక ప్రతినిధి): అవినీతి,అక్రమాలకు తావు లేకుండా సత్శీలమైన, నిజాయితీతో కూడిన పాలనను అందిస్తామని 2024వ సంవత్సరంలో జరిగిన జమిలి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు హామీలను గుప్పించిన ఉమ్మడి కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత విద్యాశాఖ పరంగా…

Read more

మత మార్పిడి ఆధారంగా కాకుండా వేళ్లూనుకున్న కుల వ్యవస్థనే రద్దు చేయండి:మంద కృష్ణ మాదిగ

కుల వ్యవస్థ రద్దుపై రాజకీయ పార్టీలు అభిప్రాయాలు వెల్లడించాలని డిమాండ్హిందూ దేవాలయాల్లో బ్రాహ్మణులు మాత్రమే పూజలు చేయాలాప్రభాతదర్శిని, (హైదరాబాద్-ప్రతినిధి): న్యాయవ్యవస్థ, పార్లమెంట్, రాష్ట్రపతికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మత మార్పిడి ఆధారంగా హోదాలు తొలగించడం కాకుండా, దేశంలో వేళ్లూనుకున్న కుల వ్యవస్థనే రద్దు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దు…

Read more

రూ. 88.41 కోట్లతో కావలి ప్రజల దాహార్తి తీర్చేందుకు అమృత్ పథకాన్ని ప్రారంభించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే

అమృత్ పథకం పనుల పురోగతిపై అధికారులతో చర్చించిన 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ప్రభాత దర్శిని ( కావలి – ప్రతినిధి): కావలి, మార్చి 21 : కావలి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రారంభించిన అమృత్ పథకం మేలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచేలా పైలాన్ ను పునః ప్రారంభిస్తామని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ స్పష్టం…

Read more

తిరుమలలో భక్తుల నమ్మకాన్ని కాపాడాలి… నాణ్యమైన ప్రసాదాన్ని అందించాలి

అత్యాధునిక ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబుప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): తిరుమలలో భక్తుల నమ్మకానికి చిన్నపాటి విఘాతం కూడా కలిగించకూడదని.. వారి నమ్మకాన్ని కాపాడేలా నిరంతరం కృషి చేస్తూనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులను ఆదేశించారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని, తాగునీటిని అందించేందుకు టెక్నాలజీని వినియోగిస్తూ చిత్తశుద్ధితో పని చేయాలని సీఎం సూచించారు. కలియుగ వైకుంఠం తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకం,…

Read more

శ్రీవారి పవిత్రతను కాపాడడమే ప్రథమ లక్ష్యం…. టీటీడీ ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు

భక్తుల మనోభావాలను గుర్తెరిగి వ్యవహరించాలి ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సేవలందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం తిరుమలలో టీటీడీ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. భక్తుల విశ్వాసాన్ని చూరగొనేలా, సాంకేతికతను జోడించి అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేవలందించాలని అధికారులను దిశానిర్దేశం చేశారు.…

Read more

error: Content is protected !!