నెల్లూరు జిల్లాలో ఒకే రోజు 26 మందికి పదోన్నతులు ప్రభాతదర్శిని ( నెల్లూరు – ప్రతినిధి):నెల్లూరు జిల్లాలో సమర్థవంతంగా పనిచేస్తూ ప్రగతి పథంలో నిలపాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న 26 మందికి సీనియర్ అసిస్టెంట్ నుండి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గా పదోన్నతి, వివిధ హోదాలో పదోన్నతులు కల్పిస్తూ.. పదోన్నతుల ప్రొసీడింగ్స్ ను కలెక్టర్…
Read more
ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి – ప్రతినిధి ): ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ శ్రీకాళహస్తి నియోజకవర్గ కమిటీని శనివారం ఎన్నుకున్నారు. స్థానిక శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శనివారం జరిగిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వళిగలం గోపి, జిల్లా కన్వీనర్ తులసీ రామ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కావేరిపాకం వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా పెరిమిడి…
Read more
ప్రభాతదర్శిని( గూడూరు ప్రతినిధి): వైసీపీ బలోపేతానికి తన వంతు కృషిచేసి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు అహర్నిశలు కృషి చేస్తారని నూతనంగా ఎన్నికైన జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షులు ఊ టుకూరు యామిని రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, తనదైన ముద్ర వేస్తున్న యువ నాయకురాలు ఊటుకూరు యామిని రెడ్డి గారికి పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. నెల్లూరు…
Read more
ప్రభాత దర్శిని (కావలి – ప్రతినిధి): ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆదివారం కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యాభై మూడు మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం రూ.నలభై మూడు లక్షల విలువైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు.గత ఇరవై ఒక్క నెలల కాలంలో కావలి నియోజకవర్గంలో 1,018 మందికి మొత్తం రూ.8,21,26,116 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసినట్లు చెప్పారు.…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరుప్రతినిధి): ఈ క్రాప్ నమోదును వేగంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఇందుకూరుపేట మండలం కొరుటూరు పంచాయతీలో ఆన్లైన్లో నమోదు చేసిన పంట వివరాలను కలెక్టర్ పరిశీలించారు. రైతు గండవరపు అమర్నాద్ రెడ్డి పొలములో గ్రామ వ్యవసాయ సహాయకురాలు ఝాన్సీ ఈ- పంట యాప్ నుండి రైతుల వివరాలను డౌన్లోడ్ చేసుకొని నమోదు చేసే విధానాన్ని కలెక్టర్…
Read more
సిఐఐ తిరుపతి జోన్ వార్షిక సమావేశంలో జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ప్రభాతదర్శిని (తిరుపతి – ప్రతినిధి): తిరుపతి జిల్లా పారిశ్రామిక మార్పు అనే అంశాన్ని సిఐఐ చాలా సమయోచితంగా ఎంపిక చేసింది అని తిరుపతి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక తాజ్ హోటల్ నందు జరిగిన CII తిరుపతి జోన్ వార్షిక సమావేశం 2025-26 సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
Read more
హైదరాబాద్లోని చార్మినార్, మక్కా మసీదు ప్రాంతాల్లో ఫిబ్రవరి 18 బుధవారం సాయంత్రం 7:30కి నెలవంక స్పష్టంగా కనిపించింది. అందువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రంజాన్ పండుగ ప్రారంభమైంది.ముస్లిం సోదర సోదరీమణులు ‘చాంద్ ముబారక్’ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. నేటి నుంచి రంజాన్ అని.. సదర్ మజ్లిస్ ఉలమా-ఎ-దక్కన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చంద్రవంక వీక్షణ కమిటీలు అధికారికంగా నిర్ధారించాయి. సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 18 నుంచి రంజాన్ మొదలైనా, భారతదేశంలో…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):దేశంలో ప్రమాదకరమైన రాజకీయాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తుందని దేశ ప్రయోజనాలు దెబ్బతినే విధంగా బహుళజాతి సంస్థలకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)జాతీయ కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. మంగళవారం ఉదయం స్థానిక సూర్యకళామందిరం లో సీపీఐ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అభివృద్ధిపై దృష్టి చూపకుండా తిరుమల…
Read more
ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి): జిల్లాలో ఉద్యాన వన నర్సరీ ఏర్పాటుకు పెన్నా, సంగం బ్యారేజ్ పరిసర లేక మరేదైనా ప్రాంతంలో అనువైన ప్రదేశంలో 5 సంవత్సరముల లీజు ప్రాతిపదికన అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. మంగళ వారం స్థానిక కలెక్టర్ కార్యాలయములోని యస్.ఆర్.శంకరన్ వీడియో కాన్ఫరెన్సు హాలులు ఉద్యాన వన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం…
Read more
అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి ఇవ్వాలి, తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వరాదు తిరుపతి జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ ప్రభాతదర్శిని ( తిరుపతి – ప్రతినిధి):ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా రీ ఓపెన్ కి ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం…
Read more