ఎవరి ప్రయోజనాల కోసం లేని పోస్టును సృష్టించారు?నెల్లూరు కే ఎ సి ప్రభుత్వ కళాశాలలో నిబంధనలకు పంగనామాలుప్రభాతదర్శిని, (నెల్లూరు-బ్యూరో) : నెల్లూరు కేఏసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వనిబంధనలకు పంగనామాలు పెట్టారు. కే ఏ సి కళాశాలలో తెలుగు సబ్జెక్టుకు రెండు పోస్ట్ ఉండగా లేని మరో పోస్టుకు నియమాకం చేసి నిబంధనలను ఉల్లంఘించారు. తెలుగు సబ్జెక్టుకు ఇద్దరు కాంట్రాక్టు లెక్చరర్స్ను నియమించి కొత్త వివాదానికి తెర…
Read more
సుపరిపాలనకు తొలి అడుగులో ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే సాధ్యమని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. బుధవారం ఓజిలి మండలం కురుగొండ, మానమాల గ్రామాలలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గత వైసిపి పాలనలో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పుల బారిన పడవేశారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక లోటును అధిగమిస్తూ…
Read more
పార్టీ నాయకులకు కార్యకర్తలకు సిఎం చంద్రబాబు స్ఫూర్తితుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డిప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో గెలుపొంది చంద్రగిరి గడ్డ టిడిపి అడ్డా అని నిరూపిస్తామని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి సవాల్ విసిరారు.సోమవారం చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశం స్థానిక పార్టీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు…
Read more
అధికారులు విధిగా మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కావాల్సిందేగంజాయి నిషేధంపై ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం తగదుచంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా ప్రజలకు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూచించారు. సోమవారం ఆయన చంద్రగిరి మండల పరిషత్ సర్వసభ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైకాపా పాలకుల నిర్లక్ష్య వైఖరితో…
Read more
పాత్రికేయుల సమస్యలను సానుకూల ధృక్పధంతో పరిష్కారిస్తాంఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర మహాసభలలో మంత్రులుప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): పత్రికారంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూల ధృక్పధంతో ఉన్నారని పలువురు రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయుడబ్ల్యుజే) 36వ రాష్ట్ర మహాసభ బుధవారం ఒంగోలు దక్షిణ బైపాస్ లోని విష్ణుప్రియ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఏపీయుడబ్ల్యుజే…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఓడూరు గిరిధర్ రెడ్డి రెండోసారి ఎంపికయ్యారు. జగన్మోహన్ రెడ్డి కి విశ్వసనీయుడుగా పార్టీ ఆవిర్భావం మునుపునుండే అనుబంధం ఉన్న కారణంగా గిరిధర్ రెడ్డికి ఈ పదవి దక్కింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి తో ఓడూరు గిరిధర్ రెడ్డి కి ఉన్న అనుబంధం వీడదీయరానిదని చెప్పవచ్చు. 2004 సంవత్సరం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ స్టేట్…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్ర సాంకేతిక, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో తిరుపతి జిల్లా ఓజిలి మండలం టిడిపి అధ్యక్షులు గుజ్జులపూడి విజయకుమార్ నాయుడు భేటీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో విజయకుమార్ నాయుడు లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ బాబు విజయ్ కుమార్ నాయుడిని విజయకుమార్ నాయుడు ని ఆప్యాయంగా పలకరిస్తూ ఓజిలి మండలంలో, సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న,…
Read more
ప్రభాతదర్శిని (తిరుపతి-ప్రతినిధి): మే 6వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు జరిగే శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను పండుగ వాతావరణం నిర్వహిద్దామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు పిలుపు నిచ్చారు. సోమవారం సాయంత్రo స్థానిక కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన జాతర నిర్వహణ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని…
Read more
మనస్థాపానికి గురైన పార్టీకి రాజీనామా చేస్తున్నాం:మీడియాతో కట్టా దంపతులు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు కట్టి, ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు అనేక అవమానాలకు గురి చేశారని ఆ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మాజీ కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మనస్థాపానికి గురైన తాను, తన అనుచరులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం ఆయన తన…
Read more
ప్రభాతదర్శిని((నాయుడుపేట ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన 2025 పది ఫలితాల్లో తిరుపతి జిల్లా, చిట్టమూరు మండలం,కొత్తగుంట లోని తంబిరెడ్డి మనోహర్ రెడ్డి విద్యాసంస్థల( టి ఎమ్ ఆర్ )విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.షేక్ సుహాన 577/600 మార్కులతో మండలంలో మొదటి స్థానం సాధించింది.పి శ్రీ సాయి సంజన 569 మార్కులతో రెండో స్థానంలో నిలిచింది.టిఎంఆర్ లో 50 మంది విద్యార్థులకు గాను 47 మంది…
Read more