ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి): అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం యం. అలమంద గ్రామసచివాలయం లో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ రెవిన్యూ అధికారి చుక్క సూర్య నారాయణ లంచం తీసుకుంటూ ఎ.సి.బి.కు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. అదే మండలం లోని పెదనందిపల్లి గ్రామానికి చెందిన యస్. అమ్మతల్లి నాయుడు బావ వ్యవసాయ భూమి మ్యుటేషన్ చేసి ఈ-పాస్బుక్ ఇవ్వడానికి రూ.20,000/-లు మేరకు లంచం డిమాండ్ చేసినట్లు నేరుగా…
Read more
ప్రభాతదర్శిని (తిరుపతి-ప్రతినిధి):తిరుపతి నగరం అభివృద్ధి దిశగా ముందుకు వెళతామని- తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుడా పైన నమ్మకంతో ఆపరేషన్ స్వర్ణ తమకు అప్పగించారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా తరహాలో స్వర్ణముఖి నది ప్రక్షాళన ముందుకు వెళతామని చైర్మన్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.బుధవారం తుడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుడా…
Read more
ప్రభాతదర్శిని,(నాయుడుపేట- ప్రతినిధి):: నాయుడుపేట పట్టణంలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్ లో జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని సూళ్లూరుపేట ఇన్చార్జ్, నాయుడుపేట ఏ ఎం సీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ లు ప్రారంభించారు.ఈ సందర్భంగా హస్తకళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ…
Read more
ప్రభాతదర్శిని (సూళ్లూరుపేట- ప్రతినిధి) ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతులకు అప్పగించే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సూళ్లూరుపేట పట్టణంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. 14 సంవత్సరాలు…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తోపాటు పాలక మండల సభ్యులు రైతుల సంక్షేమానికి కృషి చేయాలని , రాష్ట్ర హస్త కళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. నాయుడుపేట పట్టణంలోని ఏఎంసీ కార్యాలయ ఆవరణలో బుధవారం జరిగిన ఏఎంసీ పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తో కలిసి పాల్గొన్నారు. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ…
Read more
ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి): ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నామని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం.…
Read more
శ్రీకాళహస్తి సోషల్ మీడియాలో వీడియో హల్ చల్…రెండుసార్లు ఆక్సిడెంట్ చేయడానికి ప్రయత్నించావినుత రాజకీయ వ్యక్తిగత విషయాలు చేరవేశా…తనకు ఎమ్మెల్యే ఇరవై లక్షలు ఇచ్చారని వెల్లడిసెల్ఫ్ వీడియోలో రాయుడు సంచలన విషయాలు…కూటమినేతుల రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలుప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ): శ్రీకాళహస్తిలో గత రెండు నెలలు క్రితం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన మాజీ ఇంచార్జి కోటా వినుత వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): విక్రమసింహాపురి విశ్వవిద్యాలయం (వి.ఎస్.యూ), నెల్లూరు బయోటెక్నాలజీ విభాగానికి చెందిన యన్ ఎస్ ఎస్ వాలంటీర్ ఎం. పృథ్విరాజ్ సామాజిక సేవలో చేసిన విశిష్ట కృషికి గాను యన్ ఎస్ ఎస్ జాతీయ ఉత్తమ వాలంటీర్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయనకు ప్రదానం చేశారు. ఈ వేడుకలో కేంద్ర యువజన…
Read more
ప్రభాతదర్శిని,( తిరుపతి-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఎంపీ మిథున్ రెడ్డిని సూళ్లూరుపేట నియోజకవర్గ నాయుడుపేట వైసిపి నాయకులు నాయుడుపేట మండల వైసీపీ అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం తిరుపతి నగరంలోని మిథున్ రెడ్డి నివాసంలో ఆయనను మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తోపాటు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి ఈదా…
Read more
ప్రభాతదర్శిని,( నెల్లూరు – ప్రతినిధి): విజయదశమి పర్వదినం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జొన్నవాడలో వెలసిన శ్రీ కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం ఆలయానికి చేరుకున్న ప్రశాంతమ్మ ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొన్న ప్రశాంతమ్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ కామాక్షి అమ్మవారి…
Read more