టిడిపి నూతన కమిటీలోపనబాక లక్ష్మికి సముచిత స్థానం….జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ నూతన కమిటీలో మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ పనబాక లక్ష్మికి సముచిత స్థానం లభించింది. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీలో నూతన కమిటీలో పలువురికి వివిధ పదవీ బాధ్యతలు…