ట్రినిటీ హాస్పిటల్లో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు…రక్తదాన శిబిరం

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):నాయుడుపేట పట్టణంలోని ట్రినిటీ హాస్పిటల్ లో రాష్ట్ర విద్యాశాఖ,మానవ వనరుల అభివృద్ధి,ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా మెడి ప్లస్ బ్లడ్ బ్యాంకు సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదవరం సందీప్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి నారా లోకేష్ సేవలను కొనియాడారు. ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్, నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఆదవరం…

Read more

రాజకీయాల్లోకొచ్చి ప్రజాసేవ చేయాలనుకునే యువతకు మంత్రి నారా లోకేష్ రోల్ మాడల్

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): మంత్రి నారా లోకేష్ రాజకీయాల్లోకొచ్చి ప్రజాసేవ చేయాలనుకునే యువతకు రోల్ మాడల్ అన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ మరియు టిడిపి జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్రతో కలిసి కోవూరు పట్టణంలోని బాలికల పాఠశాలలో శుక్రవారం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థినులకు…

Read more

కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబు- మండల కన్వీనర్ విజయ్ కుమార్ నాయుడు

ఓజిలిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలుప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ​తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ , మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఓజిలి మండల టీడీపీ కన్వీనర్ విజయ్ కుమార్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఓజిలిలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్బంగా మండల…

Read more

రాజ్యాంగబద్ధ పదవిని స్వీకరించిన సభ్యులు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి

ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కె ఎస్ జవహర్ ప్రభాతదర్శిని, (విజయవాడ-ప్రతినిధి): రాజ్యాంగబద్ధ పదవిని స్వీకరించిన సభ్యులు డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, అణగారిన కులాల గొంతుకగా నిలవాలని ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కె ఎస్ జవహర్ పిలుపు ఇచ్చారు. విజయవాడ లోని జింఖానా గ్రౌండ్స్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సీ కమిషన్ సభ్యుల…

Read more

పులికాట్ ప్రాంతం మత్స్యకారుల అంతర్రాష్ట్ర జల వివాద సమస్యను పార్లమెంటులో ప్రస్తావిస్తా- తిరుపతి ఎంపీ

ప్రభాతదర్శిని (తిరుపతి-ప్రతినిధి):తిరుపతి జిల్లా పులికాట్ ప్రాంతంలో కొనసాగుతున్న అంతర్రాష్ట్ర జల వివాదం సమస్య గురించి స్థానిక మత్స్యకారులు తిరుపతి ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలోని సుమారు 24 గ్రామాల మత్స్యకారులకు పులికాట్ సరస్సు,దాని పరిసర తీర ప్రాంతాల్లో చేపల వేటే ప్రధాన జీవనాధారమని,అందులో ఐదు గ్రామాలు పూర్తిగా మత్స్యవృత్తిపైనే ఆధారపడి ఉన్నాయని వారు ఎంపీకి వివరించారు.పన్నంగాడు ప్రాంతంలో ఉన్న పులికాట్ సరస్సు పబ్లిక్ పులికాట్ మ్యాప్స్…

Read more

23 తేదీ న ఎస్. సి/ఎస్. టి సమస్యల పై ప్రత్యేక పి. జి. ఆర్. ఎస్ కార్యక్రమం-అర్జీదారునికి తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వరాదు:

తిరుపతి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ప్రభాతదర్శిని, (తిరుపతి – ప్రతినిధి): ఈ నెల 23 వ తేదీ శుక్రవారం ఎస్. సి/ఎస్. టి సమస్యల పై ప్రత్యేక పి. జి. ఆర్. ఎస్ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని ఈ కార్యక్రమానికి పోలీస్, అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులందరు హాజరు కావాలని తిరుపతి జిల్లా కలెక్టర్…

Read more

మూఢనమ్మకాలు, అజ్ఞానంపై ధైర్యంగా పోరాడిన సమాజ సంస్కర్తగా వేమన:నెల్లూరు, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

ప్రభాతదర్శిని, (నెల్లూరు – ప్రతినిధి) :..యోగి వేమన తన సరళమైన పద్యాల ద్వారా సత్యం, నైతికత, సమానత్వం, మానవత్వం వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. కులమత భేదాలు, మూఢనమ్మకాలు, అజ్ఞానంపై ధైర్యంగా పోరాడిన సమాజ సంస్కర్తగా వేమన నిలిచారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో యువజన సర్వీసుల శాఖ,( సెట్నెల్) వారి ఆధ్వర్యంలో యోగి వేమన…

Read more

పారదర్శకంగా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలి:నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

ప్రభాతదర్శిని, (నెల్లూరు – ప్రతినిధి) : ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను పరిష్కరించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, డిఆర్డిఏ పిడి నాగరాజు…

Read more

వన్ విలేజ్.. 4 విజిట్స్ లో ప్రజల సమస్యలను పరిష్కరిం చాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి) : వన్ విలేజ్.. 4 విజిట్స్ కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ హాలులో వన్ విలేజ్.. 4 విజిట్స్, రెవెన్యూ పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, పిజిఆర్‌ఎస్ అర్జీలు, యూరియా నిల్వలు, చాంపియన్ ఫార్మర్ కార్యక్రమం, గృహ నిర్మాణాల ప్రగతి తదితర అంశాలపై…

Read more

తడ కేజీబీవీ విద్యార్థికి మానవత స్వచ్ఛంద సేవ సంస్థ చేయుత

ప్రభాతదర్శిని (ప్రత్యేక ప్రతినిధి): తడ కేజీబీవీ పాఠశాల విద్యార్థిని వెంకటలక్ష్మి మానవత స్వచ్ఛంద సేవ సంస్థ తిరుపతి శాఖ చైర్మన్ భార్గవ, విద్యా కార్యదర్శి విశ్రాంత ఆచార్యులు ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, కే ఆర్ లోకేష్ లు తిరుపతి బర్డ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో పదివేల రూపాయలు సహాయం అందజేశారు. ఇందులో 5000 రూపాయలు నగదు రూపంలోనూ, మరో ఐదు వేల రూపాయలు ఆ…

Read more

error: Content is protected !!