వైసీపీ నేత ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన పేట వైసీపీ నేతలు

ప్రభాతదర్శిని,( తిరుపతి-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఎంపీ మిథున్ రెడ్డిని సూళ్లూరుపేట నియోజకవర్గ నాయుడుపేట వైసిపి నాయకులు నాయుడుపేట మండల వైసీపీ అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం తిరుపతి నగరంలోని మిథున్ రెడ్డి నివాసంలో ఆయనను మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తోపాటు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి ఈదా…

Read more

మా వెబ్‌సైట్‌ను టార్గెట్ చేస్తే 5 కోట్ల మంది సమాచారం బయటపెడతాం…జోలికొస్తే టాలీవుడ్‌నే కుమ్మేస్తాం…ఐ బొమ్మ నిర్వాహకుల హెచ్చరిక

ప్రభాతదర్శిని,( ప్రత్యేక- ప్రతినిధి):మా వెబ్‌సైట్‌ను టార్గెట్ చేస్తే 5 కోట్ల మంది సమాచారం బయటపెడతామని జోలికొస్తే టాలీవుడ్‌నే కుమ్మేస్తామని ఐ బొమ్మ నిర్వాహకుల హెచ్చరికలు జారీ చేశారు. చేసేది తప్పుడు పని అయితే దాన్ని సమర్థించుకునేందుకు ఐబొమ్మ పైరసీదారులు విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. హీరోల రెమ్యూనరేషన్ల గురించి.. ఇతర పైరసీల గురించి మాట్లాడుతున్నారు. ఏ పైరసీని నిర్మాతలు సహించలేరు. దొరికితే అందర్నీ పట్టుకుని కుమ్మేయాలనే అనుకుంటున్నారు. కానీ…

Read more

జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారిని దర్శించుకున్న కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

ప్రభాతదర్శిని,( నెల్లూరు – ప్రతినిధి): విజయదశమి పర్వదినం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జొన్నవాడలో వెలసిన శ్రీ కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం ఆలయానికి చేరుకున్న ప్రశాంతమ్మ ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొన్న ప్రశాంతమ్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ కామాక్షి అమ్మవారి…

Read more

శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి…అమ్మవారి ఆలయాల్లో పొంగూరు రమాదేవి ప్రత్యేక పూజలు

మంత్రి నారాయణ సతీమణి కి ఘన స్వాగతం పలికిన నిర్వాహకులుప్రభాతదర్శిని,( నెల్లూరు – ప్రతినిధి): నెల్లూరులో భక్తుల కొంగుబంగారమై విరాజుల్లుతున్న శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని రాష్ట్ర మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ఆకాంక్షించారు. గురువారం నెల్లూరు రూరల్ లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పొంగూరు రమాదేవి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రమాదేవికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం…

Read more

గంజాయి విక్రయించే వారిపై ఉక్కు పాదం: నాయుడుపేట డి ఎస్ పి చెంచుబాబు

సి ఐ బాబి పర్యవేక్షణలో 11.5 కిలోల గంజాయి పట్టివేత… ఆరు మంది గంజాయి ముఠా సభ్యులు అరెస్ట్…2 మోటార్ బైకులు,4 సెల్ ఫోన్లు స్వాధీనంప్రభాతదర్శిని,(నాయుడుపేట-ప్రతినిధి):విద్యార్థులు యువతే లక్ష్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న ఆరు మందిని నాయుడుపేట పట్టణ సి ఐ బాబి పర్యవేక్షణలో స్థానిక పోలీసుల అరెస్టు చేసి గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు.నాయుడుపేట డీఎస్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో డి ఎస్…

Read more

పంచాయతీలను మరింత బలహీనం చేసిన వాలంటీర్ వ్యవస్థ?

ప్రబాతదర్శిని (ప్రత్యేక -ప్రతినిధి): గ్రామ స్థాయి నుండే ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢ విల్లాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు.అందుకే రాజ్యాంగం లోని నలభయ్యవ అధికరణంలో స్థానిక స్వపరిపాలన ప్రాముఖ్యతను గురించి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ వ్యవస్థను పాలకులు నిర్వీర్యం చేస్తూ వచ్చారు. వాటికి నిధులు, విధులు కేటాయించకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన…

Read more

రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం: వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి

నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ ఘనత టిడిపిదే ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని తెలుగు దేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కొనియాడారు. జిల్లా నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నర్తకి సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులను ఆర్థిక స్థితి…

Read more

దోమల నివారణకు చర్యలు చేపట్టాలి- కమిషనర్ ను కోరిన విజయ భాస్కర్ రెడ్డి

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): నెల్లూరు నగరంలో దోమల బెడద ఎక్కువ ఉందని వాటిని నివారించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కోరారు. శనివారం ఆయన టిడిపి ముఖ్య నాయకులతో కలిసి పట్టణంలో పారిశుధ్య, డ్రైనేజీ తదితర అంశాలపై కమిషనర్ తో చర్చించారు. ఈ సందర్భంగా విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో…

Read more

కార్వేటినగరంలో అక్రమంగా క్వారీ… 3 కోట్ల పన్నుల ఎగవేత !

ప్రశ్నించినా, సహకరించక పోయిన బెదిరింపులు! నిగ్గు తేలని విషయాలు ఎన్నెన్నో !ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం మండలంలో క్వారీ లీజును అక్రమంగా పొందిన సంఘటన పెద్ద సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా, ఒంగోలు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో రాజకీయ మరియు వివిధ శాఖల తో గల పరిచయాలు మరియు లోపలి అవినీతి వలన లాభం పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ…

Read more

గంజాయిని నిర్మూలించేందుకు బహుముఖ ప్రణాళికల అమలు :విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి

పిట్ ఎన్.డి.పి.ఎస్. చట్టం ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలిగజపతినగరం సర్కిల్ వార్షిక తనిఖీలు ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): గంజాయిని నిర్మూలించేందుకు బహుముఖ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం ఆయన గజపతి నగరం సర్కిల్ కార్యాలయ సందర్శించి, తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా…

Read more

error: Content is protected !!