ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్లు జైలు శిక్ష…ఒకొక్కరికి రూ. 6లక్షల జరిమానా

తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి తీర్పుప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష తలా రూ.6 లక్షల జిరిమానా విధిస్తూ ఎర్రచందనం ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పువెల్లడించింది. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ చీఫ్ ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను అమలులో భాగంగా టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ పీ.శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదై విచారణలో…

Read more

ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర గృహ నిర్మాణం శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధిప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి):గృహ నిర్మాణ కార్యక్రమంలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను అధిగమించి అర్హత గల ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు. శుక్రవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో కలిసి మంత్రి పార్థసారథి టీపీ గూడూరు…

Read more

ఎండ తీవ్రత, వడ గాలులకు ప్రజలు గురికాకుండా ప్రణాళికలు చేపట్టాలి : డిఆర్ఓ నరసింహులు

ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): జిల్లాలో ఎండ తీవ్రత, వడగాలులకు ప్రజలు గురికాకుండా కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలి అని సంబంధిత అధికారులను డి ఆర్ ఓ నరసింహులు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు హీట్ వేవ్స్ కు సంబంధించి చేపట్టవలసిన మందస్తు జాగ్రత్తలపై తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత జిల్లా అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ…

Read more

74 వేల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు…. రైతులకు రూ.154 కోట్లు చెల్లింపులు

రైతుల ఖాతాలకు 24 గంటల్లోనే డబ్బులు జమరైతులకు గిట్టుబాటు ధర కల్పించాం:రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి):: రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు పండించిన ప్రతి బస్తాను ప్రభుత్వము కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం వెంకటగిరి మండలం యాతలూరు గ్రామము నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు,రైల్వే…

Read more

గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.. ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ది అనుమానస్పద మృతి

ఆదిశంకర కాలేజీ యాజమాన్యం వేధింపులా? లేక మరేమైనా ఇతర కారణలా?మృతుడు జస్వంత్ స్వగ్రామం నెల్లూరు జిల్లా మనుబోలుప్రభాతదర్శిని (గూడూరు-ప్రతినిధి): తిరుపతి జిల్లా గూడూరు సమీపంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆదిశంకర కాలేజ్ లో గురువారం ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జస్వంత్ అనే యువకుడు కాలేజీలో అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది.మృతుడు బిల్డింగ్ పై నుండి దూకేసాడని కాలేజీ యాజమాన్యం చెబుతుండగా తమ బిడ్డను అన్యాయంగా…

Read more

నాయుడుపేటలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ హజరత్ అమీర్ షావలి గందోత్సవం

ప్రభాతదర్శిని (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేట పట్టణంలో గత తొమ్మిదేళ్లుగా ఆగిపోయిన శ్రీ హజరత్ అమీర్ షావలి 74 గంధ మహోత్సవం (ఉరుసు) గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మూడు రోజులు పాటు నిర్వహించనున్న గంధ మహోత్సవం గురువారం ప్రారంభమైంది. గురువారం రాత్రి గంధ మహోత్సవం, శుక్రవారం రాత్రి సినిమా పాట కచ్చేరి, శనివారం మధ్యాహ్నం అన్నదానం, రాత్రి జబర్దస్త్ టీం ఆర్కెస్ట్రా సాంస్కృతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో…

Read more

కోర్టుకు హాజరవుతారా? జైలుకు పంపమంటారా?

సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం? ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది.హైకోర్టు కోర్టు ఆర్డర్ ఇల్లీగల్ అంటూ కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేయించిన జిల్లా కలెక్టర్ ను తీవ్రంగా మందలించింది.తనకున్న అధికారాన్ని…

Read more

వి.ఎస్.యు వి.సి చే ‘మారకనే మారానంటాడు’ కవిత సంపుటి ఆవిష్కరణ

ప్రభాతదర్శిని, (నెల్లూరు ప్రత్యేక-ప్రతినిధి):”మారకనే మారానంటాడు” అనే కవిత సంపుటి ను విక్రమ సింహపురి వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు తమ ఛాంబర్ లో ఆవిష్కరించారు. ప్రముఖ చరిత్రకారులు రాజనీతి శాస్త్ర ఆచార్యులు కవి కాంజీవరం రాధాకృష్ణ సామాజిక నైతిక విలువలను ప్రబోధిస్తూ రాసిన కవిత్వ సంపుటి “రాజనీతి శాస్త్ర ఆచార్యులు కవి కాంజీవరం రాధాకృష్ణ రచించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణ జరిగింది. విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్…

Read more

దళితులకు అండగా చంద్రగిరి ఎమ్మెల్యేల నిలవాలి

అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాతదర్శిని,(తిరుచానూరు-ప్రతినిధి): చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దళితులకు అండగా నిలవాలని అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి కోరారు. మంగళవారం తిరుపతిలోని లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చింతమాకుల పుణ్యమూర్తి…

Read more

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై సమగ్ర విచారణ జరిపించాలి

పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గడ్డం హనోక్ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై సమగ్ర విచారణ జరిపించాలని పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గడ్డం హనోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, వివిధ ఫెలోషిప్ సభ్యుల ఆధ్వర్యంలో ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ సమర్పించారు. మార్చి 24వ తేది రాజమహేంద్రవరం కొంతమూరు వద్ద అనుమానాస్పదంగా మృతి…

Read more

error: Content is protected !!