కార్వేటినగరంలో అక్రమంగా క్వారీ… 3 కోట్ల పన్నుల ఎగవేత !

ప్రశ్నించినా, సహకరించక పోయిన బెదిరింపులు! నిగ్గు తేలని విషయాలు ఎన్నెన్నో !ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం మండలంలో క్వారీ లీజును అక్రమంగా పొందిన సంఘటన పెద్ద సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా, ఒంగోలు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో రాజకీయ మరియు వివిధ శాఖల తో గల పరిచయాలు మరియు లోపలి అవినీతి వలన లాభం పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ…

Read more

గంజాయిని నిర్మూలించేందుకు బహుముఖ ప్రణాళికల అమలు :విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి

పిట్ ఎన్.డి.పి.ఎస్. చట్టం ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలిగజపతినగరం సర్కిల్ వార్షిక తనిఖీలు ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): గంజాయిని నిర్మూలించేందుకు బహుముఖ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం ఆయన గజపతి నగరం సర్కిల్ కార్యాలయ సందర్శించి, తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా…

Read more

ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావుకన్నుమూత

ప్రభాతదర్శిని, (ప్రత్యేక -ప్రతినిధి): తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కోట శ్రీనివాసరావు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడని చెప్పొచ్చు. విలన్‌గా భయ పెట్టాలన్నా.. కామెడీతో నవ్వించాలన్నా.. ఎమోషన్స్ తో ఏడిపించాలన్నా.. ఆయనకు ఆయనే సాటి. గ‌త కొంత కాలంగా తీవ్ర అనారోగ్య‌, వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్న ఆయ‌న ప‌రిస్థితి విష‌మించి ఆదివారం…

Read more

తిరుమలలో శ్రీవారి భక్తులకు రాత్రి వేళా అన్నప్రసాదంలో వడల వడ్డింపు..!!

ప్రభాతదర్శిని, (తిరుమల-ప్రతినిధి): ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తులకు నాణ్యతతో కూడిన రుచికరమైన అన్నప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అన్నప్రసాద కేంద్రాల్లో మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే కాకుండా, రాత్రి భోజనంలో కూడా భక్తులకు వడలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో స్వామి అమ్మవార్ల చిత్రపటం వద్ద వడలను ఉంచి…

Read more

తెలుగు సబ్జెక్టు మీద ఉన్న ప్రేమ.. కెమిస్ట్రీ సబ్జెక్టుపైన ఎందుకు లేదు?

ఎవరి ప్రయోజనాల కోసం లేని పోస్టును సృష్టించారు?నెల్లూరు కే ఎ సి ప్రభుత్వ కళాశాలలో నిబంధనలకు పంగనామాలుప్రభాతదర్శిని, (నెల్లూరు-బ్యూరో) : నెల్లూరు కేఏసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వనిబంధనలకు పంగనామాలు పెట్టారు. కే ఏ సి కళాశాలలో తెలుగు సబ్జెక్టుకు రెండు పోస్ట్ ఉండగా లేని మరో పోస్టుకు నియమాకం చేసి నిబంధనలను ఉల్లంఘించారు. తెలుగు సబ్జెక్టుకు ఇద్దరు కాంట్రాక్టు లెక్చరర్స్ను నియమించి కొత్త వివాదానికి తెర…

Read more

అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం

సుపరిపాలనకు తొలి అడుగులో ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే సాధ్యమని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. బుధవారం ఓజిలి మండలం కురుగొండ, మానమాల గ్రామాలలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గత వైసిపి పాలనలో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పుల బారిన పడవేశారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక లోటును అధిగమిస్తూ…

Read more

చిలకమర్రి రైతులకు న్యాయం చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్

అక్రమ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు: షాద్ నగర్ ఆర్డీఓ ఎన్ ఆర్ సరిత వెల్లడిప్రభాతదర్శిని, ( హైదరాబాద్-ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామంలో అక్రమ రిజిస్ట్రేషన్ లతో పట్టా మార్పిడి చేసుకున్న ఉదంతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి బాధిత రైతులకు న్యాయం చేశారు. అక్రమ పద్ధతుల ద్వారా రైతులను మోసం చేసి వారి పేరిట చేసుకున్న రిజిస్ట్రేషన్…

Read more

మహిళలు అన్ని రంగాలలో ఎదగాలి: ఎమ్మెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం పిలుపు

ప్రభాతదర్శిని, ( హైదరాబాద్-ప్రతినిధి): మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో శక్తివంతంగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని, ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో మహిళలది కీలకపాత్ర వహించిన చరిత్ర ఉన్నదని రాబోయే రోజుల్లో కూడా మహిళలు మరింత శక్తివంతంగా ఎదగాలని ఎమ్మెస్పి. రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ కోరారు. కైతాబాద్ నియోజవర్గం హిమాయత్ నగర్ మల్లికార్జున నగర్ లో మాదిగ మాహిళ సమైక్య జిల్లా నాయకురాలు అంబిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.…

Read more

ఎమ్మెల్యే పల్లాని పరామర్శించిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

ప్రభాతదర్శిని, (హైదరాబాద్-ప్రతినిధి): ఇటీవల ప్రమాదానికి గురై, శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ లోని వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డిని సోమవారం ఎంఆర్పియఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లాని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని మందకృష్ణ మాదిగ ఆకాంక్షించారు.

Read more

స్థానిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో చంద్రగిరి గడ్డ టిడిపి అడ్డా అని నిరూపిస్తాం

పార్టీ నాయకులకు కార్యకర్తలకు సిఎం చంద్రబాబు స్ఫూర్తితుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డిప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో గెలుపొంది చంద్రగిరి గడ్డ టిడిపి అడ్డా అని నిరూపిస్తామని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి సవాల్ విసిరారు.సోమవారం చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశం స్థానిక పార్టీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు…

Read more

error: Content is protected !!