శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గం ప్రారంభించడం ఆనందం కలిగించింది – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ప్రభాత దర్శిని (తిరుపతి – ప్రతినిధి): శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గం ప్రారంభించడం ఆనందం కలిగించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. దేవాలయాలే మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని, గిరి ప్రదక్షణ చేసిన ప్రతి భక్తునికి కైలాసగిరి పుణ్యఫలం దక్కాలని .ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా నుంచి శ్రీకాళహస్తి ఆలయం ప్రాంగణం నుంచి ఆలయం శ్రీకాళహస్తి స్వామి దేవస్థానంలో ఆలయ…

Read more

లోన్ కట్టలేదని వేధిస్తే కఠిన చర్యలు – బ్యాంకులకు సుప్రీంకోర్టు వార్నింగ్

ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): సామాన్యులకు అర్థమయ్యేలా​: చాలా మంది బ్యాంకుల్లో {లేదా} ఫైనాన్స్ యాప్‌ లులో లోన్ తీసుకున్నప్పుడు, వాయిదాలు (EMIs) కట్టడం ఆలస్యమైతే రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి గొడవ చేయడం, ఫోన్లలో బూతులు తిట్టడం {లేదా} బంధువులకు ఫోన్ చేసి పరువు తీయడం వంటివి చేస్తుంటారు.​తాజా తీర్పు: అప్పు కట్టలేదని ఎవరినీ మానసికంగా వేధించకూడదు. రికవరీ ఏజెంట్లు గూండాల్లా ప్రవర్తిస్తే ఆ బ్యాంక్ లైసెన్స్…

Read more

భూ వివాదాలు వస్తే స్థానిక కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా ల్యాండ్ టైట్లింగ్ నల్లచట్టం తెచ్చారు

సైకిల్ కు ఓటేశారు…అభివృద్ధికి చోటిచ్చారుప్రజా సంక్షేమమే కూటమికి పరమావధిఅభివృద్ధి కార్యక్రమాలకు కుప్పమే ప్రయోగశాలకుప్పంలో పేదల సేవలో కార్యక్రమం ప్రజావేదికలో ముఖ్యమంత్రిప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): గత ఎన్నికల్లో సైకిల్ కు ఓటేసి ప్రజలు అభివృద్ధికి చోటిచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లె మండలం బెగ్గిలపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి…

Read more

నేటి నుంచి వైభవంగా పక్షుల పండగ:తిరుపతి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

‘ఫ్లెమింగో ఫెస్టివల్- 2026’ను ఘనంగా నిర్వహిస్తున్నాం:సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీపకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నాం:జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడుప్రభాతదర్శిని,(సూళ్లూరుపేట-ప్రతినిధి):జనవరి 10, 11 తేదీల్లో మూడు రోజులపాటు పండుగ వాతావరణంలో పక్షుల పండగను వైభవంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ‘ఫ్లెమింగో ఫెస్టివల్- 2026′ నిర్వహణపై పాత్రికేయులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ…

Read more

నాయుడుపేటలో న్యూ మైత్రి షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సినీ హీరోయిన్లు

ప్రభాతదర్శిని (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేటలో న్యూ మైత్రి షాపింగ్ మాల్ ను సినీ హిరోయిన్ పాయల్ రాజ్ పుత్, అనసూయ లు ప్రారంభించారు. నిర్వాహుకులు మహేష్, మోహిత్, యుగంధర్ వారికి స్వాగతం పలికి సత్కరించారు.అందాల తారల రాకతో చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. షాపింగ్‌ మాల్‌ వద్ద సందడి నెలకొన్నది.ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ అధునాతన కలెక్షన్స్‌తో నిత్య నూతన వెరైటీలతో పేరుగాంచే విధంగా మైత్రి షాపింగ్ మాల్…

Read more

ఏపీలో 50 నియోజకవర్గాల విభజననకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

విభజన బిల్లుకి కదలిక…2026 ద్వితీయార్థంలో పునర్విభజన ప్రక్రియ ప్రారంభం ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ- బ్యూరో): 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని తేలింది. వాస్తవానికి 2014 రాష్ట్ర విభజన తోనే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇప్పుడు ఉన్న సంఖ్య పెరగాలి. కానీ అలా జరగలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జన గణనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తరువాతనే పునర్విభజన అని సంకేతాలు వచ్చాయి.…

Read more

కన్ను అప్పగించిన నువ్వు.. కన్నప్పగా ప్రసిద్ధమౌతావు….ద్వాపరయుగంలో తిన్నడు భక్తికి శివుడు ఇచ్చిన వరం

ప్రభాతదర్శిని,( ప్రత్యేక-ప్రతినిధి):ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడి పుట్టుపూర్వోత్తరాలు…భక్త కన్నప్పగా మారిన వైనం… తెలుసుకుందాం. అర్జునుడు ఆ జన్మలో శివసాయుజ్యం పొందలేక పోవడాన మరో జన్మ ఎత్తాడు. తండై, నాథ దంపతులు తిన్నడి తల్లిదండ్రులు. తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజూ వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు వేటాడటం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టుకింద నిద్రపోయాడు. అలా పడుకున్నప్పుడు…

Read more

‘గొర్లుబర్లు కాసేటోడు.. అమ్మఅయ్య లేనోడు.. అక్షరం ముక్క రానోడు.. ఏమౌతాడు?..’ అంటే.. ‘ ‘అందెశ్రీ’ అయ్యాడు.

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ‘గొర్లుబర్లు కాసేటోడు.. అమ్మఅయ్య లేనోడు.. అక్షరం ముక్క రానోడు.. ఏమౌతాడు..’ అంటే.. ‘అనాథ’ అవుతాడు అంటుంది లోకం. కానీ అతడు అనాథ అవ్వలేదు.. ‘అందెశ్రీ’ అయ్యాడు. పల్లెని ప్రకృతిని ప్రేమించినోడు, సమాజాన్ని దగ్గరుండి చూసినోడు, మనిషిలోని మానవత్వాన్ని తట్టిలేపినోడు, ఉద్యమాన్ని ముందుకు నడిపించిన పాటగాడు అన్నీ ఆయనే.. అక్షరజ్ఞానం లేకపోతేనేం ఆయన పద్యాలు, పాటలు జనం నోళ్లల్లో నీరాజనాలయ్యాయి. ‘ఒకటే మరణం.. ఒకటే జననం..’…

Read more

పరకామణి కేసులో రంగంలోకి దిగిన సీఐడీ డీజీ…అధికారులపై ప్రశ్నల వర్షం

ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి):తిరుమల పరకామణి చోరీ కేసులో సి.ఐ.డి ముమ్మరమైన దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో తాజాగా విచారణ చేపట్టారు.అప్పటి డిప్యూటీ ఈవో, ఇతర అధికారులను ప్రశ్నించిన అధికారులు ముఖ్యంగా కరెన్సీ లెక్కల్లో తేడా, ఫుటేజీల తొలగింపుపై ఆరా తీస్తున్నారు.నాటి అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉందా, లేదా అనే ప్రశ్నకు ప్రధానంగా ఖచ్చితమైన సమాధానాన్ని రాబట్టేందుకు అధికారులు…

Read more

కూటమిలో జనసేన – బిజెపి ఖుషి…టిడిపిలోనే నైరాస్యం…అటు టిడిపి ఇటు ఎమ్మెల్యే పై విమర్శలను తిప్పి కొట్టే నేతలే కరువు… శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇది సంగతి..!

ప్రభాతదర్శిని( శ్రీకాళహస్తి – ప్రతినిధి): రాజకీయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నందించిన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అది కూటమిపాలనలో దేవస్థానం చైర్మన్ పదవితోపాటు మరో ఇద్దరు పాలకమండలి సభ్యులకు, ఒక టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కు అవకాశాలపించడం, బిజెపి నుండి ఒక పాలకమండలి సభ్యురాలు ఇద్దరూ ప్రత్యేక ఆహ్వానితులు, ఒకరికి టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా అవకాశాలు లభించడంతో అటు బిజెపి…

Read more

error: Content is protected !!