వృద్ధుల సంరక్షణకు విఫలమైనచట్టం ఆదుకుంటుంది: జమ్మలమడుగు ఆర్డీవో ఏ. సాయిశ్రీ

గిఫ్ట్ డీడ్‌ను రద్దుతో వృద్ధ దంపతులకు న్యాయంప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతులకు న్యాయం లభించింది. వయస్సు పైబడి, ఆశ్రయంతో తమ ఆస్తిని కుమార్తెలకు బహూకరించిన తరువాత దారుణంగా విస్మరించబడిన ఈ వృద్ధ దంపతుల వేదనకు జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. సాయి శ్రీ స్పందించారు. “వృద్ధుల సంరక్షణకు విఫలమైన వారిని చట్టం ఆదుకుంటుంది” అనే సందేశాన్ని అందిస్తూ,…

Read more

ఆల్ ఇండియాలో ఎంఎస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ 77వ, ర్యాంక్ సాధించిన కిరణ్

ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి):గుంటూరు జిల్లా పెదకాకానికి గ్రామానికి చెందిన బి.ఫార్మసీ విద్యార్థి యం.కిరణ్ కుమార్,ఎంఎస్(ఎం ఫామ్) ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆల్ ఇండియాలో 77 వ,ర్యాంక్ సాధించాడు.ఎన్ఐపిఈఆర్ ఏఈఈ-2025 సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్.(ఎం.ఫార్మసీ) ఎంబీఏ 2″సం”కోర్స్ ప్రవేశం కొరకు, కిరణ్ కుమార్ పరీక్షలకు హాజరు హాజరయ్యారు. శనివారం వెలువడిన ఫలితాలలో మంచి ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా స్థాయిలో 77వ,ర్యాంకు సాధించాడు.అదేవిధంగా మరొక ఎంట్రెన్స్ ఎగ్జామ్ మాస్టర్స్ (ఎం.టెక్)లో…

Read more

శ్రీ దక్షిణామూర్తి…జ్ఞాన స్వరూపుడైన పరమేశ్వరుడు

ఆధ్యాత్మికంలో శ్రీ దక్షిణామూర్తికి ఒక విశిష్ట స్థానంశ్రీ దక్షిణామూర్తి: జ్ఞాన స్వరూపుడైన పరమేశ్వరుడు ఆయనను శివుడి అవతారంగా భావించి “ఆది గురువు”గా పూజిస్తారు. ఆయన రూపం మౌన ఉపదేశానికి, జ్ఞానానికి మరియు తత్వబోధకు ప్రతీకగా నిలుస్తుంది. 1. శ్రీ దక్షిణామూర్తి యొక్క ఆవిర్భావం: దక్షిణామూర్తి అనే పేరు సంస్కృతంలో “దక్షిణ దిశను చూచే మూర్తి” అనే అర్థాన్ని కలిగి ఉంది. పురాణాల ప్రకారం, బ్రహ్మ, విష్ణు మొదలైన…

Read more

పీ.పీ.పీ పద్ధతి అమలులో కూటమి ప్రభుత్వం ద్వంద వైఖరి తగదు

ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్యప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వైద్య రంగంలో ప్రమాదకరమైన ప్రభుత్వ -ప్రైవేటు – భాగస్వామ్య ( పీపీపీ)విధానానికి తెలుగుదేశం, జనసేన కూటమి తెరలేపిందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ఈ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించబోతున్న ప్రభుత్వ వైద్య కళాశాలలను, వీటికి అనుబంధంగా ఏర్పడ బోయే ఆసుపత్రులను ప్రవేట్‌…

Read more

ఇంటర్ ఫలితాల్లో పొదలకూరు విజ్ఞాన్ కాలేజీకి స్టేట్ ర్యాంకులు

ప్రభాతదర్శిని, (పొదలకూరు – ప్రతినిధి):ఇంటర్మీడియట్ ప్రథమ ,ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి శనివారం విడుదలైన ఫలితాలలో తమ విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించారని పొదలకూరు లోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీ నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రధమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూపులో దేవళ్ళ నిత్యకృతిక 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి మండల ప్రథమ స్థానంలో‌ నిలిచింది. అలాగే షేక్ తస్లీమా, వి హేమంత్ 464 మార్కులు సాధించి…

Read more

నేడు జిఎస్ఎల్వి.ఎఫ్ 15 ఎన్విఎస్ -02 ప్రయోగం…సెంచరీతో చరిత్ర సృష్టించనున్న ఇస్రో

నావిగేషన్ అభివృద్ధి పరచే దేశాల సరసన భారత్ప్రభాతదర్శిని, (సూళ్లూరుపేట-ప్రతినిధి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 100వ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు కౌంట్ డౌన్ మొదలయ్యింది. బుధవారం ఉదయం 6:23 నిమిషాలకు 100వ ప్రయోగం శ్రీహరికోట లోని రెండవ రాకెట్ ప్రయోగ వేదిక నుండి జి ఎస్ ఎల్ వి ఎఫ్ 15 ను ప్రయోగించుకున్నారు. జియో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఆర్బిటాల్ కక్షలోకి…

Read more

“మానవత”చే భూరి విరాళం – ప్రత్యేక ప్రతిభావంతులకు సాయం

శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయంప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ప్రత్యేక ప్రతిభావంతులకు విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ( శైలజ)కు తిరుపతి మానవత శాఖ, రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబు చే ఒక నెలకు సరిపడే బియ్యం, పప్పు ధాన్యాలు, ముడి సరుకులను ఉచితంగా అందజేశారు. సోమవారం వికృతమాల సమీపం ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్…

Read more

లంచాల కోసం వేధిస్తున్న ‘ఓజిలి రెవెన్యూ’ అధికారులు

మీడియా ముందు గోడువెళ్ళబోసుకున్న రైతు ప్రభాతదర్శిని,(ఓజిలి-ప్రతినిధి): ఓజిలి మండల రెవెన్యూ అధికారులు లంచాల కోసం వేధిస్తున్నారని రైతు దయాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో తన గోడును వెళ్ళబో సుకున్నారు. తనకు ఓజిలి మండలం రుద్రాయ పాలెం గ్రామంలో ఏడు ఎకరాల పట్టా భూములు ఉన్నాయని తెలిపారు. రీ సర్వే పేరుతో 7 ఎకరాల భూమిని 30 పేర్లతో గందరగోళం చేశారని తెలిపారు. పట్టా…

Read more

నేడు తెలుగు వారి గాన సరస్వతి గాయని సుశీలమ్మ 89వ జన్మదినం

ప్రసిద్ధ గాయకురాలు పి సుశీలమ్మ పుట్టినరోజు నేడు. సినీ నీలాకాశంలో అచ్చ తెలుగు పాటల పూదోటలో పదహారణాల తేట తెనుగు సాంప్రదాయలకు, కట్టుబొట్టులతో మాతృమూర్తికి నిలువుటద్దంగా ఎదుటివారు నమస్కరించే విధంగా తలపించే సుశీలమ్మ 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90 సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు.1935 నవంబరు 13 న పులపాక ముకుందరావు(క్రిమినల్ లాయర్)శేషావతారం పుణ్యదంపతులకు విజయనగరం లో జన్మించారు.విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో డిప్లమో ఇన్ మ్యూజిక్ లో…

Read more

బాలికలకు విద్య అత్యంత ఆవశ్యకం….బాలికలను ఎదగనిద్దాం

●కౌమార దశ ఆడపిల్లల పై జరుగుతున్న దాడులను అరికట్టాలి.● అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా డాక్టర్ పసుపులేటి పాపారావు అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశ భవిష్యత్తు పిల్లల పై ఆధారపడి ఉంటుంది. బాల బాలికలు జాతి సంపద. సమానత, స్వేచ్ఛ, గౌరవం, వారసత్వం, వ్యక్తిత్వం సార్వజనీనత వంటివి అందరికీ సమానంగా వర్తించే మానవ హక్కుల లక్షణాలు. కానీ నేటి మన దేశ పరిస్థితులలో బాలికలు వాళ్ళ హక్కులను…

Read more

error: Content is protected !!