చెదిరిపోయిన అభివృద్ధిని చక్కదిద్దే పనిలో చంద్రబాబు

నిన్న అమరావతి రాజధాని కి నిధులు సేకరణనేడు విశాఖ, విజయవాడ మెట్రో రైలుకు డీపీఆర్ సిద్ధంపరిపాలనలో బాబు మార్కు చూపిస్తున్న వైనం ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో చెదిరిపోయిన అభివృద్ధిని చంద్రబాబు నాయుడు సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత చక్కదిద్దే పనిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2014-2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు హయాంలో విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే.…

Read more

మోటుమాల కేజీబీవీ లో ఇంటర్ బాలిక ప్రసవం…. వైద్యం అందక మరణించిన మగ శిశువు….

ప్రభాతదర్శిని (ఒంగోలు-ప్రతినిధి): ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం లోని మోటుమాలలో ఉన్న కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక సభ్య సమాజం తలదించు కునేలా ప్రసవించిన సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర0లో చెందిన భద్రాచలం కు చెందిన గంగారాణి ఆమె కుటుంబ సభ్యులతో ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మర్రి చెట్ల పాలెం వద్ద నివాసం ఉంటుంది. గంగారాణి కుమార్తె…

Read more

ఇసుక, సిలికా, క్వార్జ్ట్ తవ్వకాలను అక్రమాలల్లో ఆధారాలు సేకరించండి

2014-19 మధ్య మైనింగ్ ఆదాయంలో 24 శాతం గ్రోత్ ఉందిగత ప్రభుత్వంలో 7 శాతానికి పడిపోయిందిఉచిత ఇసుక పాలసీకి కట్టుబడి ఉన్నాంరవాణా భారం తగ్గించే అంశంపై దృష్టిపెట్టండినేరుగా వినియోగదారుడికి ఇసుక అందించడంపై కసరత్తుమైనింగ్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలుగనుల శాఖలో అస్తవ్యస్థ విధానాలుఅవినీతి వల్ల ప్రభుత్వం రూ.9,750 కోట్లు నష్టపోయిందన అధికారులుప్రభాతదర్శిని, (అమరావతి-ప్రతినిధి): మైనింగ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. గత…

Read more

ప్రకృతి ప్రకోపించే.. వాన చినుకు విలయం సృష్టించే…. ఊర్లను కబళించే…

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ప్రకృతి ప్రకోపిస్తే.. వాన చినుకు విలయం సృష్టిస్తే.. కొండలు అమాంతం కదిలొస్తే.. కట్టుకున్న ఇళ్లను ఉన్నపళంగా కబళిస్తే.. ఇలాంటి ఊహ కవిత్వంలో మెదడులో మెదిలితేనే గుండె ఝల్లు మంటుంది. ఇలాంటి ఊహాలకు రెక్కలు తొడిగిన ఓ నిషా రాత్రి కేరళలో మట్టి చరియలు విరిగిపడి 123 మంది మృతి 128 మందికి గాయాలు కేరళలో జలప్రళయం 98 మంది ఆచూకీ గల్లంతు బురదలో కూరుకుపోయిన…

Read more

నెల్లూరు కేఎన్ఆర్ స్కూల్ లో సన్ సైడ్ కూలి విద్యార్థి దుర్మరణం

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో సన్ సైడ్ దుర్మరణం చెందిన సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరు పట్టణలోని కేఎన్ఆర్ పాఠశాలలో సన్షెడ్ కూలి తొమ్మిదో తరగతి చదివే గురు మహేంద్ర(15) అనే విద్యార్థి మృతి చెందారు. నాడు నేడు కింద చేస్తున్న పనులు అసంపూర్ణంగా ఉండడం, ఆ ప్రాంతంలో తరగతులు నిర్వహించడం ఈ…

Read more

ఏపీ మద్యం కుంభకోణంలో వాసుదేవ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు జారీ

నెలన్నర రోజులుగా పరారీలో వాసుదేవరెడ్డి ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) గత ఎండీ, ఐఆర్‌టీఎస్ అధికారి డి. వాసుదేవరెడ్డి నెలన్నర రోజులుగా పరారీలో ఉన్నారు. ఇప్పటికే పలు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన కోసం సీఐడీ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వాసుదేవరెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ…

Read more

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కి బీజేపీ నేతల విజ్ఞప్తి ప్రభాతదర్శిని,(కోట – ప్రతినిధి): గూడూరు డివిజన్లో ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాలు లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను కోట, వాకాడు మండలాల కు చెందిన బిజెపి నాయకులు కోరారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిని…

Read more

సాగు, త్రాగు నీటి సమస్యలు తీర్చండి సారూ….

కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలిసి.ఎం.చంద్రబాబు, మంత్రి లోకేష్ తో చర్చించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రభాతదర్శిని (కందుకూరు – ప్రతినిధి): కందుకూరు నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లను కలిసి విన్నవించారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు, సచివాలయంలో ఇద్దరినీ విడివిడిగా కలిసి వివిధ సమస్యలపై వినతి పత్రం…

Read more

తప్పుడు ప్రచారం చేస్తోన్న మాజీ సీఎంపై చర్యలు తీసుకుంటాం

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయని తప్పుడు ఆరోపణలుప్రభుత్వాన్ని ఎవరైనా టార్గెట్‌ చేస్తే చర్యలు తీసుకుంటాం: హోం మంత్రి అనితప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):తప్పుడు ప్రచారం చేస్తోన్న మాజీ సీఎం జగన్‌ మీద చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వంగలపుడి అనిత తెలిపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్‌ తప్పుడు ఆరోపణలు చేశారు.. 36 హత్యల వివరాలు జగన్ ఇవ్వగలరా..?…

Read more

తమిళ రాజకీయాలలో సంచలనం…పాదయాత్ర కు సిద్ధం అవుతున్న హీరో విజయ్

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తమిళ హీరో విజయ్ తమిళనాడు లో రాజకీయ పాదయాత్ర కు సిద్ధం అవుతున్నారు. తమిళనాడు రాజకీయ లో పాదయాత్ర చేపట్టనున్న తొలి రాజకీయ పార్టీ నేతగా విజయ్. ఇప్పటికే తమిళింగా వెట్రి కజగం పార్టీ పేరు ను ప్రకటించిన నటుడు విజయ్. తమిళనాడు లో 2026 జరగబోయే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ వూహ్యం తో యాక్షన్ పాన్లు తో పాదయాత్ర కు శ్రీకారం చుట్టనున్న…

Read more

error: Content is protected !!