శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా…మీడియాతో ఓజిలి నూతన ఎస్సై స్వప్న

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఓజిలి మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానని నూతన ఎస్సై కే స్వప్న తెలిపారు. ఓజిలి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రవి బాబును అధికారులు విఆర్ఓ బదిలీ చేశారు. వి ఆర్ లో ఉన్న స్వప్నను ఓజిలి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బదిలీ చేశారు. గురువారం ఆమె ఓజిలి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె…

Read more

పలుకులసొగసు తెలుగుకేతెలుసు…!

సంస్కృతికి ప్రతిరూపంజీవనసౌందర్యంఅసమానతలు తొలగించిమానవజాతి పరిణామంలోకొత్తచివురు తొడిగించేదితెలుగుభాష ఒక్కటే.అమ్మనేర్పిన భాషఅమ్మకుఇష్టమైన భాషమన అమ్మభాష తెలుగుజనమంతా తెలుగుజగమంతా వెలుగు.ఇసుకలో మట్టిపలకలమీదప్రకాశిస్తున్న తెలుగుభాషయుగయుగాల్లో రాజస్థానాల్లోవెలిగిన జీవద్భాషపలుకులసొగసు తెలుగుకేతెలుసు.పదాలపెదవులమీద మెదలుతుంటేకలంతో వాటిని సమంచేసిఅక్షరాలుగా కూర్చికవిత్వమనే సంపదను సృష్టిద్దాంతెలుగుభాష గొప్పదనాన్నిగణనీయంగా వెలిగిద్దాంతెలుగును ఎప్పటికీసజీవంగా నిలుపుదాం…తాడినాడ భాస్కర రావు, సాహితీ సామ్రాజ్యం, అధ్యక్షులుతణుకు.9441831544

Read more

పేట గురుకులంలో మళ్లీ విజృంభించిన అతిసార

నిల్వ ఆహార పదార్థాల వడ్డింపే సంఘటనకు కారణమా?వాంతులు,విరోచనాలతో 11 మంది విద్యార్థులకు అస్వస్థతనెల రోజుల్లో 2వ సారి ఘటనతో విద్యార్థుల ఆందోళనప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో నెల రోజుల్లో రెండవ సారి అతిసార విజంభించింది. దీంతో 11 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థత పాలయ్యారు. వైద్య చికిత్సల కోసం విద్యార్థులను హాస్పిటల్ తరలించి వైద్య చికిత్స చేయిస్తున్నారు.…

Read more

అమెరికాలో జరిగిన కాల్పుల్లో మేనకూరు గ్రామానికి చెందిన తెలుగు డాక్టర్ మృతి

ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన డాక్టర్ పేరంశెట్టి రమేశ్‌ బాబు (64) దుండగుడు జరిపిన కాల్పుల్లో చినిపోయాడు. నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన టిడిపి నేత,మాజీ ఎంపీటీసీ సభ్యులు పెరంశెట్టి రామయ్య సోదరుడు డాక్టర్ రమేష్ బాబు (64)అమెరికా లో స్థిరపడ్డారు. ఆయన శుక్రవారం అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి నట్లు తెలిసింది. ప్రస్తుతం మృతి చెందిన డాక్టర్…

Read more

శ్రీ జి.వి.ఆర్. ఇన్స్టిట్యూట్ అఫ్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపాల్ డాక్టర్ పిట్టా శాంతి కి జాతీయ ప్రతిభా పురస్కారము ప్రదానం

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):నర్సాపురం శ్రీ వై. యన్. కళాశాల లోని శ్రీ జి.వి.ఆర్. ఇన్స్టిట్యూట్ అఫ్ ఎడ్యుకేషన్ (బి.ఇడి కళాశాల) ప్రిన్సిపాల్ డాక్టర్ పిట్టా శాంతి కి జాతీయ ప్రతిభా పురస్కారమును గుంటూరు కు చెందిన సదరన్ ప్రైవేటు లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ ప్రదానంచేసింది. గుంటూరు లోని ఆంధ్ర క్రైస్తవ కళాశాల అసెంబ్లీ హాల్ లో ఆంధ్రప్రదేశ్ కృష్ణ- గుంటూరు జిల్లాల లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబెర్ శ్రీ కె.ఎస్.లక్ష్మణ…

Read more

సిఎం రోజువారి సమీక్షలతో గాడిలో పడుతున్న“ఉచిత ఇసుక”ఇబ్బందులకు సత్వర పరిష్కారం

టోల్-ఫ్రీ నంబర్ 1800-599-4599 బుకింగ్ ప్రక్రియను లోడింగ్ కేంద్రాల నుండి వేరు చేయటంతో సత్ ఫలితాలుఅదనపు ఛార్జీల వసూలుపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు అదేశాలుప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ముఖ్యమంత్రి చేస్తున్న రోజువారీ సమీక్షల ఫలితంగా ఉచిత ఇసుక విధానం గాడిలో పడుతోంది. క్షేత్ర స్దాయికి ఉచిత ఇసుక లక్ష్యం చేరాలన్న చంద్రబాబు నాయిడు ఆకాంక్ష సాకారం అవుతోంది. ఇసుక కోసం వేచి చూస్తున్న లారీల క్యూలు తగ్గుముఖం పడుతున్నాయి. గనుల…

Read more

156 ఔషధాలపై కేంద్రం నిషేధం… జాబితాలో జ్వరాలు, నొప్పులు, ఎలర్జీలకు వాడే మందులు

ప్రభాతదర్శిని, (దిల్లీ ప్రత్యేక-ప్రతినిధి): రోగులకు ముప్పుతెచ్చే అవకాశం ఉందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం 156 రకాల ఔషధాలను నిషేధించింది. వీటిని ప్రధానంగా జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీలకు మందులుగా వాడుతుంటారు. స్థిర మోతాదులో రెండు, అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్థాలను కలిపి వాడే మందులను (కాంబినేషన్‌ డ్రగ్స్‌ను) కాక్‌టెయిల్‌ డ్రగ్స్‌ అని కూడా వ్యవహరిస్తారు. ఎసెక్లోఫెనాక్‌ 500 ఎంజీ + పారాసెటమాల్‌ 125 ఎంజీ మాత్రలను,…

Read more

ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలి

ఏపీ సిఎం చంద్రబాబు ను కోరిన మందా…కృష్ణ మాదిగకు శుభాకాంక్షలు తెలిపిన నారాప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ను వెంటనే అమలు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఏపీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ చట్ట రూపశిల్పి చంద్రబాబు నాయుడు ని కలిసి కోరారు. శనివారం హైదరాబాద్ లో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడును మంద కృష్ణ…

Read more

భూరీసర్వే అవినీతిపై 15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు

రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా 45 రోజుల పాటు నిర్వహణ .. మరో 45 రోజుల్లో పరిష్కారం ప్రజల నుంచి 5 కేటగిరీల్లో పిటిషన్ల స్వీకరణ ఆర్టీజీఎస్‌ పరిధిలో ప్రత్యేక విభాగంతో పర్యవేక్షణప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):గ్రామ సదస్సులో పాల్గొనే అధికారులు వీరే: 1.తహసీల్దార్‌, 2.రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, (ఆర్ .ఐ) 3.గ్రామ రెవెన్యూ అధికారి, 4. మండల సర్వేయర్‌, 5. దేవదాయ, వక్ఫ్‌ శాఖల ప్రతినిధులు, 6.…

Read more

ఇసుక సామాన్యుడి హ‌క్కు… స‌చివాల‌యాల్లో బుకింగ్ స‌దుపాయం

వినియోగ‌దారుడు అక్క‌డే డ‌బ్బులు చెల్లించాలిరీచ్ నుంచి ఇంటికి ఇసుక తీసుకెళ్ల‌డానికి ర‌వాణా ఛార్జీలుఅక్కడేఇసుక అక్ర‌మాల‌పై సీబీసీఐడీ ద‌ర్యాప్తు చేయిస్తాంక‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్రభాతదర్శిని, (అమ‌రావ‌తి-ప్రతినిధి): ఇసుక కావాల్సిన వినియోగదారులు త‌మ ప్రాంతంలోని స‌చివాల‌యంలో ఇసుక బుక్ చేసుకునే విధానం తీసుకొస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర స‌చివాలయంలో జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో గ‌నుల శాఖ ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌పై ఆయన మాట్లాడుతూ …

Read more

error: Content is protected !!