తెలుగు సబ్జెక్టు మీద ఉన్న ప్రేమ.. కెమిస్ట్రీ సబ్జెక్టుపైన ఎందుకు లేదు?

ఎవరి ప్రయోజనాల కోసం లేని పోస్టును సృష్టించారు?నెల్లూరు కే ఎ సి ప్రభుత్వ కళాశాలలో నిబంధనలకు పంగనామాలుప్రభాతదర్శిని, (నెల్లూరు-బ్యూరో) : నెల్లూరు కేఏసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వనిబంధనలకు పంగనామాలు పెట్టారు. కే ఏ సి కళాశాలలో తెలుగు సబ్జెక్టుకు రెండు పోస్ట్ ఉండగా లేని మరో పోస్టుకు నియమాకం చేసి నిబంధనలను ఉల్లంఘించారు. తెలుగు సబ్జెక్టుకు ఇద్దరు కాంట్రాక్టు లెక్చరర్స్ను నియమించి కొత్త వివాదానికి తెర…

Read more

పత్రికారంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది

పాత్రికేయుల సమస్యలను సానుకూల ధృక్పధంతో పరిష్కారిస్తాంఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర మహాసభలలో మంత్రులుప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): పత్రికారంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూల ధృక్పధంతో ఉన్నారని పలువురు రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయుడబ్ల్యుజే) 36వ రాష్ట్ర మహాసభ బుధవారం ఒంగోలు దక్షిణ బైపాస్ లోని విష్ణుప్రియ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఏపీయుడబ్ల్యుజే…

Read more

వృద్ధుల సంరక్షణకు విఫలమైనచట్టం ఆదుకుంటుంది: జమ్మలమడుగు ఆర్డీవో ఏ. సాయిశ్రీ

గిఫ్ట్ డీడ్‌ను రద్దుతో వృద్ధ దంపతులకు న్యాయంప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతులకు న్యాయం లభించింది. వయస్సు పైబడి, ఆశ్రయంతో తమ ఆస్తిని కుమార్తెలకు బహూకరించిన తరువాత దారుణంగా విస్మరించబడిన ఈ వృద్ధ దంపతుల వేదనకు జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. సాయి శ్రీ స్పందించారు. “వృద్ధుల సంరక్షణకు విఫలమైన వారిని చట్టం ఆదుకుంటుంది” అనే సందేశాన్ని అందిస్తూ,…

Read more

పశ్చిమగోదావరి జిల్లాలో 4,835 ప్రదేశాల్లో 8 లక్షల మందితో యోగ నిర్వహణ:జిల్లా కలెక్టర్ నాగరాణి

. భీమవరంలో 8 వేల మందితో కనువిందు చేసిన యోగ అబ్యాసన ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): భీమవరం, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో వేలాది మంది యోగాభ్యాసనలో పాల్గొనడం పండుగ వాతావరణం తలపించింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వ్యక్తిగత పర్యవేక్షణలో భీమవరం కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన యోగ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ పాల్గొన్నారు. విశాఖలో…

Read more

ఆల్ ఇండియాలో ఎంఎస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ 77వ, ర్యాంక్ సాధించిన కిరణ్

ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి):గుంటూరు జిల్లా పెదకాకానికి గ్రామానికి చెందిన బి.ఫార్మసీ విద్యార్థి యం.కిరణ్ కుమార్,ఎంఎస్(ఎం ఫామ్) ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆల్ ఇండియాలో 77 వ,ర్యాంక్ సాధించాడు.ఎన్ఐపిఈఆర్ ఏఈఈ-2025 సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్.(ఎం.ఫార్మసీ) ఎంబీఏ 2″సం”కోర్స్ ప్రవేశం కొరకు, కిరణ్ కుమార్ పరీక్షలకు హాజరు హాజరయ్యారు. శనివారం వెలువడిన ఫలితాలలో మంచి ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా స్థాయిలో 77వ,ర్యాంకు సాధించాడు.అదేవిధంగా మరొక ఎంట్రెన్స్ ఎగ్జామ్ మాస్టర్స్ (ఎం.టెక్)లో…

Read more

పీ.పీ.పీ పద్ధతి అమలులో కూటమి ప్రభుత్వం ద్వంద వైఖరి తగదు

ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్యప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వైద్య రంగంలో ప్రమాదకరమైన ప్రభుత్వ -ప్రైవేటు – భాగస్వామ్య ( పీపీపీ)విధానానికి తెలుగుదేశం, జనసేన కూటమి తెరలేపిందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ఈ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించబోతున్న ప్రభుత్వ వైద్య కళాశాలలను, వీటికి అనుబంధంగా ఏర్పడ బోయే ఆసుపత్రులను ప్రవేట్‌…

Read more

ప్రాథమిక ఆరోగ్య విధానాన్ని పట్టించుకోని ప్రభుత్వాలు

-డాక్టర్ జెట్టి శేషారెడ్డి 17వ స్మారక సదస్సులో వ్యక్తులు స్పష్టంప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వైద్య రంగంలో ప్రస్తుత పరిస్థితుల్లో అసమానతలు తీవ్రంగా ఉన్న ప్రభుత్వం తన బాధ్యతలనుంచి తప్పించుకుంటూ వైద్య విద్యని ప్రైవేటు వారికి అప్పగిస్తామని నిస్సిగ్గుగా చెప్పడం చాలా దారుణమని డాక్టర్ విరించి తెలిపారు. డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ జెట్టి శేషారెడ్డి 17 వ స్మారక సదస్సు సందర్భంగా “మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ–…

Read more

“ఏపీలో గ్రీన్‌ ఎనర్జీకి మంచి అవకాశాలు… పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడి పెట్టాలి : దిల్లీలో సీఐఐ వార్షిక సమ్మేళనంలో ఏపీ సీఎం చంద్రబాబు

ప్రభాతదర్శిని-దిల్లీ: “ఏపీలో గ్రీన్‌ ఎనర్జీకి మంచి అవకాశాలు… పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడి పెట్టాలి…సంపద సృష్టిలో ఏపీకి సహకరించాలని దిల్లీలో సీఐఐ వార్షిక సమ్మేళనంలో ఏపీ సీఎం చంద్రబాబు పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. “ఏపీలో గ్రీన్‌ ఎనర్జీకి మంచి అవకాశాలు ఉన్నాయి. సోలార్‌, విండ్‌, పంప్డ్‌ ఎనర్జీ అన్నింటిలోనూ ఏపీ ముందు వరుసలో ఉంది. గ్రీన్‌ ఎనర్జీ కోసం ఎన్నో కంపెనీలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఏడాదిలో…

Read more

విశ్వసనీయతకే మరో మారు పట్టం…వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఓడూరు గిరిధర్ రెడ్డి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఓడూరు గిరిధర్ రెడ్డి రెండోసారి ఎంపికయ్యారు. జగన్మోహన్ రెడ్డి కి విశ్వసనీయుడుగా పార్టీ ఆవిర్భావం మునుపునుండే అనుబంధం ఉన్న కారణంగా గిరిధర్ రెడ్డికి ఈ పదవి దక్కింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి తో ఓడూరు గిరిధర్ రెడ్డి కి ఉన్న అనుబంధం వీడదీయరానిదని చెప్పవచ్చు. 2004 సంవత్సరం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ స్టేట్…

Read more

తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతరను పండుగ వాతావరణంలో నిర్వహిద్దాం: జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

ప్రభాతదర్శిని (తిరుపతి-ప్రతినిధి): మే 6వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు జరిగే శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను పండుగ వాతావరణం నిర్వహిద్దామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు పిలుపు నిచ్చారు. సోమవారం సాయంత్రo స్థానిక కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన జాతర నిర్వహణ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని…

Read more

error: Content is protected !!