వినుత దంపతులను చంపాలని ఎమ్మెల్యే ఆదేశాలు

శ్రీకాళహస్తి సోషల్ మీడియాలో వీడియో హల్ చల్…రెండుసార్లు ఆక్సిడెంట్ చేయడానికి ప్రయత్నించావినుత రాజకీయ వ్యక్తిగత విషయాలు చేరవేశా…తనకు ఎమ్మెల్యే ఇరవై లక్షలు ఇచ్చారని వెల్లడిసెల్ఫ్ వీడియోలో రాయుడు సంచలన విషయాలు…కూటమినేతుల రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలుప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ): శ్రీకాళహస్తిలో గత రెండు నెలలు క్రితం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన మాజీ ఇంచార్జి కోటా వినుత వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య…

Read more

పరిపాలనలో ‘ఐఏఎస్ ముద్ర’…పనిచేసిన ప్రతిచోట ‘ప్రజాకలెక్టర్’గా ‘రాజముద్ర’

అభివృద్ధిలో ఆదర్శవంతం గా శివశంకర్ సేవలుప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి): పరిపాలనలో సరికొత్త వరవడికి శ్రీకారం చుడున్న ఐఏఎస్ ఆఫీసర్ శివ శంకర్ అభివృద్ధిలో ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. పనిచేసిన ప్రతిచోట ప్రజా అభివృద్ధికి బీజం వేస్తూ సరికొత్త అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతూ ప్రజా హారతులు పొందుతున్నారు. తద్వారా ఐఏఎస్ అధికారి ప్రజల కోసం తన సర్వీసును ఎలా ఉపయోగించాలో మాటల ద్వారా కాకుండా చేతలలో చూపుతూ తన ఉద్యోగ ధర్మాన్ని…

Read more

రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడిన న్యాయకోవిదులు జస్టిస్ వి.గోపాల గౌడ

సుప్రీం కోర్టు న్యాయమూర్తి… ఆయన ఇచ్చిన తీర్పులు చరిత్రలో మైలురాళ్లుకోలార్, చిక్ బళ్ళాపూర్ నీటి సమస్య పరిష్కారంపై నావంతు ప్రయత్నం చేస్తా: పవన్ కళ్యాణ్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ‘రాజ్యాంగ పరిరక్షణకు పదవి బాధ్యతల్లో ఉంటూ ఎంత సేవ చేశారో… పదవీ విరమణ తరవాత కూడా రాజ్యాంగ రక్షణకు నిరంతర పోరాటం చేస్తున్న గొప్ప న్యాయ కోవిదులు జస్టిస్ వి.గోపాల గౌడ జనసేన పార్టీ సిద్ధాంతాల విషయంలోగానీ, జనసేన పార్టీ…

Read more

టమోటా రైతులకు అండగా ఉంటాం…ఆందోళన చెందొద్దని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా

ప్రభాతదర్శిని, (అమరావతి-ప్రతినిధి):టమోటా ధరలపై రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తినపుడు, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆదివారం రాప్తాడు మార్కెట్‌లో టమోటా ధరలు గరిష్టం రూ.18, కనిష్టం రూ.9, మోడల్ ధర రూ.12గా ఉన్నాయి. 30–40 మెట్రిక్ టన్నుల సరుకు పత్తికొండ మార్కెట్‌కు వస్తుందని, దసరా సెలవుల…

Read more

అగ్నిప్రమాదానికి గురైన దుకాణాల బాధితులకు నేనున్నా:ఆదుకుంటామని ధైర్యం చెప్పిన మంత్రి నారాయణ

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): అగ్ని ప్రమాదానికి గురైన నెల్లూరు సంతపేట పాత దుస్తుల మార్కెట్ ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు.. దుకాణదారుల బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. నేనున్నానంటూ వ్యాపారస్తులకు మంత్రి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు మార్కెట్లో అగ్నిప్రమాద విషయం తెలియగానే అందరిని అప్రమత్తం చేశానని తెలిపారు. వ్యాపారులకు అండగా ఉంటానని…

Read more

ఈ నెల 16న ప్రధాని మోదీతో డ్రోన్ సిటీకి భూమిపూజ:ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష

ప్రభాతదర్శిని, (అమరావతి-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ వినియోగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో ‘డ్రోన్ సిటీ’ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ నెల 16న శ్రీశైలం పర్యటనకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ భారీ ప్రాజెక్టుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు,…

Read more

పంచాయతీలను మరింత బలహీనం చేసిన వాలంటీర్ వ్యవస్థ?

ప్రబాతదర్శిని (ప్రత్యేక -ప్రతినిధి): గ్రామ స్థాయి నుండే ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢ విల్లాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు.అందుకే రాజ్యాంగం లోని నలభయ్యవ అధికరణంలో స్థానిక స్వపరిపాలన ప్రాముఖ్యతను గురించి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ వ్యవస్థను పాలకులు నిర్వీర్యం చేస్తూ వచ్చారు. వాటికి నిధులు, విధులు కేటాయించకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన…

Read more

తెలుగు సబ్జెక్టు మీద ఉన్న ప్రేమ.. కెమిస్ట్రీ సబ్జెక్టుపైన ఎందుకు లేదు?

ఎవరి ప్రయోజనాల కోసం లేని పోస్టును సృష్టించారు?నెల్లూరు కే ఎ సి ప్రభుత్వ కళాశాలలో నిబంధనలకు పంగనామాలుప్రభాతదర్శిని, (నెల్లూరు-బ్యూరో) : నెల్లూరు కేఏసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వనిబంధనలకు పంగనామాలు పెట్టారు. కే ఏ సి కళాశాలలో తెలుగు సబ్జెక్టుకు రెండు పోస్ట్ ఉండగా లేని మరో పోస్టుకు నియమాకం చేసి నిబంధనలను ఉల్లంఘించారు. తెలుగు సబ్జెక్టుకు ఇద్దరు కాంట్రాక్టు లెక్చరర్స్ను నియమించి కొత్త వివాదానికి తెర…

Read more

పత్రికారంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది

పాత్రికేయుల సమస్యలను సానుకూల ధృక్పధంతో పరిష్కారిస్తాంఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర మహాసభలలో మంత్రులుప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): పత్రికారంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూల ధృక్పధంతో ఉన్నారని పలువురు రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయుడబ్ల్యుజే) 36వ రాష్ట్ర మహాసభ బుధవారం ఒంగోలు దక్షిణ బైపాస్ లోని విష్ణుప్రియ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఏపీయుడబ్ల్యుజే…

Read more

వృద్ధుల సంరక్షణకు విఫలమైనచట్టం ఆదుకుంటుంది: జమ్మలమడుగు ఆర్డీవో ఏ. సాయిశ్రీ

గిఫ్ట్ డీడ్‌ను రద్దుతో వృద్ధ దంపతులకు న్యాయంప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతులకు న్యాయం లభించింది. వయస్సు పైబడి, ఆశ్రయంతో తమ ఆస్తిని కుమార్తెలకు బహూకరించిన తరువాత దారుణంగా విస్మరించబడిన ఈ వృద్ధ దంపతుల వేదనకు జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. సాయి శ్రీ స్పందించారు. “వృద్ధుల సంరక్షణకు విఫలమైన వారిని చట్టం ఆదుకుంటుంది” అనే సందేశాన్ని అందిస్తూ,…

Read more

error: Content is protected !!