రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడిన న్యాయకోవిదులు జస్టిస్ వి.గోపాల గౌడ

సుప్రీం కోర్టు న్యాయమూర్తి… ఆయన ఇచ్చిన తీర్పులు చరిత్రలో మైలురాళ్లుకోలార్, చిక్ బళ్ళాపూర్ నీటి సమస్య పరిష్కారంపై నావంతు ప్రయత్నం చేస్తా: పవన్ కళ్యాణ్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ‘రాజ్యాంగ పరిరక్షణకు పదవి బాధ్యతల్లో ఉంటూ ఎంత సేవ చేశారో… పదవీ విరమణ తరవాత కూడా రాజ్యాంగ రక్షణకు నిరంతర పోరాటం చేస్తున్న గొప్ప న్యాయ కోవిదులు జస్టిస్ వి.గోపాల గౌడ జనసేన పార్టీ సిద్ధాంతాల విషయంలోగానీ, జనసేన పార్టీ…

Read more

టమోటా రైతులకు అండగా ఉంటాం…ఆందోళన చెందొద్దని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా

ప్రభాతదర్శిని, (అమరావతి-ప్రతినిధి):టమోటా ధరలపై రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తినపుడు, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆదివారం రాప్తాడు మార్కెట్‌లో టమోటా ధరలు గరిష్టం రూ.18, కనిష్టం రూ.9, మోడల్ ధర రూ.12గా ఉన్నాయి. 30–40 మెట్రిక్ టన్నుల సరుకు పత్తికొండ మార్కెట్‌కు వస్తుందని, దసరా సెలవుల…

Read more

వి.ఎస్‌.యూ విద్యార్థి ఎం. పృథ్విరాజ్‌కు రాష్ట్రపతి చేతుల ఉత్తమ అవార్డు

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): విక్రమసింహాపురి విశ్వవిద్యాలయం (వి.ఎస్‌.యూ), నెల్లూరు బయోటెక్నాలజీ విభాగానికి చెందిన యన్ ఎస్ ఎస్ వాలంటీర్ ఎం. పృథ్విరాజ్ సామాజిక సేవలో చేసిన విశిష్ట కృషికి గాను యన్ ఎస్ ఎస్ జాతీయ ఉత్తమ వాలంటీర్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయనకు ప్రదానం చేశారు. ఈ వేడుకలో కేంద్ర యువజన…

Read more

అగ్నిప్రమాదానికి గురైన దుకాణాల బాధితులకు నేనున్నా:ఆదుకుంటామని ధైర్యం చెప్పిన మంత్రి నారాయణ

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): అగ్ని ప్రమాదానికి గురైన నెల్లూరు సంతపేట పాత దుస్తుల మార్కెట్ ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు.. దుకాణదారుల బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. నేనున్నానంటూ వ్యాపారస్తులకు మంత్రి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు మార్కెట్లో అగ్నిప్రమాద విషయం తెలియగానే అందరిని అప్రమత్తం చేశానని తెలిపారు. వ్యాపారులకు అండగా ఉంటానని…

Read more

ఈ నెల 16న ప్రధాని మోదీతో డ్రోన్ సిటీకి భూమిపూజ:ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష

ప్రభాతదర్శిని, (అమరావతి-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ వినియోగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో ‘డ్రోన్ సిటీ’ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ నెల 16న శ్రీశైలం పర్యటనకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ భారీ ప్రాజెక్టుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు,…

Read more

పాకిస్తాన్‌ను లేపేస్తాం – భారత ఆర్మీ చీప్ హెచ్చరిక

ఇంటర్నెట్ డెస్క్: సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకిస్తాన్ ను భూమండలం మీద లేకుండా చేస్తామని భారత ఆర్మీ చీప్ ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ 2.0 త్వరలోనే ఉందన్నారు. రాజస్తాన్ లోని ఓ ఆర్మీ క్యాంప్ ను సందర్శించిన ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో కాస్త సహనాన్ని పాటించామని ఈ సారి అలా జరగదన్నారు. పాకిస్తాన్ రెచ్చగొడితే…

Read more

వైసీపీ నేత ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన పేట వైసీపీ నేతలు

ప్రభాతదర్శిని,( తిరుపతి-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఎంపీ మిథున్ రెడ్డిని సూళ్లూరుపేట నియోజకవర్గ నాయుడుపేట వైసిపి నాయకులు నాయుడుపేట మండల వైసీపీ అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం తిరుపతి నగరంలోని మిథున్ రెడ్డి నివాసంలో ఆయనను మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తోపాటు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి ఈదా…

Read more

మా వెబ్‌సైట్‌ను టార్గెట్ చేస్తే 5 కోట్ల మంది సమాచారం బయటపెడతాం…జోలికొస్తే టాలీవుడ్‌నే కుమ్మేస్తాం…ఐ బొమ్మ నిర్వాహకుల హెచ్చరిక

ప్రభాతదర్శిని,( ప్రత్యేక- ప్రతినిధి):మా వెబ్‌సైట్‌ను టార్గెట్ చేస్తే 5 కోట్ల మంది సమాచారం బయటపెడతామని జోలికొస్తే టాలీవుడ్‌నే కుమ్మేస్తామని ఐ బొమ్మ నిర్వాహకుల హెచ్చరికలు జారీ చేశారు. చేసేది తప్పుడు పని అయితే దాన్ని సమర్థించుకునేందుకు ఐబొమ్మ పైరసీదారులు విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. హీరోల రెమ్యూనరేషన్ల గురించి.. ఇతర పైరసీల గురించి మాట్లాడుతున్నారు. ఏ పైరసీని నిర్మాతలు సహించలేరు. దొరికితే అందర్నీ పట్టుకుని కుమ్మేయాలనే అనుకుంటున్నారు. కానీ…

Read more

జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారిని దర్శించుకున్న కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

ప్రభాతదర్శిని,( నెల్లూరు – ప్రతినిధి): విజయదశమి పర్వదినం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జొన్నవాడలో వెలసిన శ్రీ కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం ఆలయానికి చేరుకున్న ప్రశాంతమ్మ ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొన్న ప్రశాంతమ్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ కామాక్షి అమ్మవారి…

Read more

శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి…అమ్మవారి ఆలయాల్లో పొంగూరు రమాదేవి ప్రత్యేక పూజలు

మంత్రి నారాయణ సతీమణి కి ఘన స్వాగతం పలికిన నిర్వాహకులుప్రభాతదర్శిని,( నెల్లూరు – ప్రతినిధి): నెల్లూరులో భక్తుల కొంగుబంగారమై విరాజుల్లుతున్న శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని రాష్ట్ర మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ఆకాంక్షించారు. గురువారం నెల్లూరు రూరల్ లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పొంగూరు రమాదేవి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రమాదేవికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం…

Read more

error: Content is protected !!