ఇంటర్ ఫలితాల్లో శ్రీ వేమ విద్యార్థుల ప్రభంజనం

ప్రభాతదర్శిని,(నాయుడుపేట-ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని శ్రీ వేమ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా శనివారం శ్రీ వేమ జూనియర్ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో కళాశాల డైరెక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. శ్రీ వేమా జూనియర్ కళాశాల స్థాపించిన 31 సంవత్సరాలుగా తమ కళాశాల విద్యార్థులు స్టాండర్డ్ ఫలితాలను సాధిస్తూ…

Read more

ఇంటర్ ఫలితాల్లో సూళ్లూరుపేట విక్రమ్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

ప్రభాతదర్శిని,( సూళ్లూరుపేట-ప్రతినిధి):ఇంటర్మీడియట్ ఫలితాలలో సూళ్లూరుపేట పట్టణంలోని విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో మొదటి సంవత్సరం ఎంపీసీలో కె.రామకృష్ణారెడ్డి 462 మార్కులతో మొదటి స్థానం సాధించారు.పి దీక్షిత 452 మార్కులు,ఎన్ సాయి,కె.పురుషోత్తం 451 మార్కులతో తరువాత స్థానాలలో నిలిచారు.అలాగే సెకండ్ ఇయర్ ఎంపీసీలో ఎం ముని కిరణ్ 980 మార్కులతో కళాశాల ప్రథమ…

Read more

ఇంటర్ ఫలితాల్లో విక్రమ్ కళాశాల విద్యార్థుల విజయకేతనం

ప్రభాతదర్శిని,( నాయుడుపేట-ప్రతినిధి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయకేతనం ఎగరవేశారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించారు. ఈ సందర్భంగా శనివారం విక్రమ్ జూనియర్ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో కరస్పాండెంట్ జలదంకి విజయబాబు రెడ్డి మాట్లాడారు. 2011 సంవత్సరంలో నాయుడుపేటలో ప్రారంభమైన విక్రమ్…

Read more

20 ఏళ్ల కష్టానికి ఫలితం…పార్టీ విధేయతకే పట్టం…

నాయుడు పేట ఏఎంసీ చైర్మన్ గా విజయ్ కుమార్ నాయుడు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ సరికొత్త ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉండి కార్యకర్తలకు అండగా నిలిచిన నాయకులకు తగిన గుర్తింపు గౌరవం రాజకీయ అవకాశాలు కల్పించే దశగా టిడిపి యువ నేత నారా లోకేష్ బాబు శ్రీకరం చుట్టారు. కూటమి ప్రభుత్వ నామినేటెడ్ పదవుల పందారానికి తెరతీరడంతో టిడిపి, జనసేన,…

Read more

రామాయణం చాలీసా పై విద్యార్థులకు పోటీ

ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి): పుదూరు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ బాలికల గురుకులంలో శ్రీరామనవమి సందర్బంగా” వాయుగుండ్ల రామాయణ చాలీసా”పై పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు కర్నూలు డిప్యూటీ కలెక్టర్ పి.కొండయ్య బహుమతులు స్పాన్సర్ చేసారు. ఆమేరకు ప్రిన్స్ పల్ రూత్ రమోల హౌజ్ పేరెంట్స్ సోమవారం బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

Read more

ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరు బిజెపి

అఖిలేష్ యాదవ్ మాటలు అర్థరహితంబిజెపి రాష్ట్ర నేత సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి): ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బిజెపి అవతరించిందని ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా ఓజిలి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి భారతీయ…

Read more

ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్లు జైలు శిక్ష…ఒకొక్కరికి రూ. 6లక్షల జరిమానా

తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి తీర్పుప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష తలా రూ.6 లక్షల జిరిమానా విధిస్తూ ఎర్రచందనం ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పువెల్లడించింది. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ చీఫ్ ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను అమలులో భాగంగా టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ పీ.శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదై…

Read more

ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర గృహ నిర్మాణం శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధిప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి):గృహ నిర్మాణ కార్యక్రమంలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను అధిగమించి అర్హత గల ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు. శుక్రవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో కలిసి మంత్రి పార్థసారథి టీపీ…

Read more

ఎండ తీవ్రత, వడ గాలులకు ప్రజలు గురికాకుండా ప్రణాళికలు చేపట్టాలి : డిఆర్ఓ నరసింహులు

ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): జిల్లాలో ఎండ తీవ్రత, వడగాలులకు ప్రజలు గురికాకుండా కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలి అని సంబంధిత అధికారులను డి ఆర్ ఓ నరసింహులు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు హీట్ వేవ్స్ కు సంబంధించి చేపట్టవలసిన మందస్తు జాగ్రత్తలపై తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత జిల్లా అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ…

Read more

74 వేల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు…. రైతులకు రూ.154 కోట్లు చెల్లింపులు

రైతుల ఖాతాలకు 24 గంటల్లోనే డబ్బులు జమరైతులకు గిట్టుబాటు ధర కల్పించాం:రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి):: రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు పండించిన ప్రతి బస్తాను ప్రభుత్వము కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం వెంకటగిరి మండలం యాతలూరు గ్రామము నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి…

Read more

error: Content is protected !!