ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): తిరుపతి లోని సిమ్స్, రుయా ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ డా.జి. లక్ష్మీ శ పరిశీలించారు. ఆదివారం ఆయన స్విమ్స్ ఆసుపత్రి లో ఎమర్జెన్సీ వార్డ్ మరియు ఎమర్జెన్సీ ఐసియు వార్డు చికిత్స పొందుతున్న ఆరోగ్యశ్రీ రోగులను పరామర్శించారు. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులు ఆరోగ్య శ్రీ సేవలు ఉచితంగా అందుతున్నాయని సీఈఓ కి వివరించారు. అలాగే రేడియేషన్…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరు దశల పోలింగ్ ముగిసింది. మరో రెండు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. మే25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్తో దేశంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. జూన్4న ఓట్ల లెక్కింపుతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది. ఆరో దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనుండగా.. గత ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది.…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చే ప్రిస్కీల్లా గోల్డ్ మెడల్ అందుకున్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా బుధవారం నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో అధికారులు, ఆత్మీయుల సమక్షంలో ఆమె గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా విక్రమ సింహపురి యూనివర్సిటీ బయోటెక్నాలజీ లో గోల్డ్ మోడల్ ను అందుకున్నారు. పిట్ట కొంచెం… కూతఘనం అనే రీతిలో తిరుపతి జిల్లా, ఓజిలి మండలం, ఓజిలి…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్లో భూముల రీ సర్వే పేరుతో రెవెన్యూ రికార్డులను ఇష్టం వచ్చినట్లు మార్చేస్తే కుదరదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు.”ఏ ఆధారాలతో భూ రికార్డులు మారుస్తున్నారు? యజమానులకు నోటీసులు ఇవ్వకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు?” అని అధికారులను నిలదీసింది. భూముల యజమానులకు తెలీకుండా, వారికి నోటీసులు పంపకుండా.. వారి వివరణ తీసుకోకుండా రికార్డులలో పేర్లు ఎందుకు మార్చుతున్నారని హైకోర్టు ఫైర్ అయ్యింది. తమ…
Read more
ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి): సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాయుడు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన ఓజిలి పోలీస్టషన్ లో ఎస్ ఐ రవిబాబు ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల విషయంపై నాయకులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రజలు సహకరించారని,…
Read more
👉🏻అంచనాలకు అందని ఓటరు నాడి… గెలుపు విజేత పై తగ్గని రాజకీయవేడి 👉🏻చైతన్యం చూపిన గూడూరు గ్రామీణ ఓటర్లు 👉🏻పెరిగిన ఓటు శాతం ఎవరికి లాభం? ఎవరికి నష్టం? 👉🏻గూడూరు ఎంఎల్ఏ విజేతపై నెలకొన్న ఉత్కంఠప్రభాతదర్శిని, (గూడూరు -ప్రతినిధి): లక్కు ఎవరిదంటే… లెక్కలేసుకుంటున్నారు గూడూరు రాజకీయ నేతలు. ఎన్నికల సమరంలో ఎవరి తలరాతలు మారుతాయో అని జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం సైలెంట్ ఓటర్లు…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం జరిన హింసను అడ్డుకోవడంలో నిఘా వ్యవస్త పూర్తిగా విఫలం అయింది అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఐఎఎస్ అధికారి విజయకుమార్ అన్నారు. సోమవారం ఆయన ఎలక్షన్ కమీషన్ సిఇవో ముఖేష్ కుమార్ మీనాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ఎన్నికల కమీషన్ ఎటువంటి దర్యాప్తు చేయించకుండా కేవలం…
Read more
ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):తిరుపతి జిల్లాలో పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా, నిర్వహించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డి ఆర్ ఓ కూరపాటి పెంచల్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని డిఆర్ఓ ఛాంబర్ నందు సంబoదిత శాఖల సిబ్బందితో పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ పదవ తరగతి సప్లమెంటరీ…
Read more
ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని, కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలుపారు. ఎలాంటి అవాంచనీయ హింసాత్మక ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్…
Read more