తిరుపతి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ప్రభాతదర్శిని, (తిరుపతి – ప్రతినిధి): ఈ నెల 23 వ తేదీ శుక్రవారం ఎస్. సి/ఎస్. టి సమస్యల పై ప్రత్యేక పి. జి. ఆర్. ఎస్ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని ఈ కార్యక్రమానికి పోలీస్, అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులందరు హాజరు కావాలని తిరుపతి జిల్లా కలెక్టర్…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు – ప్రతినిధి) :..యోగి వేమన తన సరళమైన పద్యాల ద్వారా సత్యం, నైతికత, సమానత్వం, మానవత్వం వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. కులమత భేదాలు, మూఢనమ్మకాలు, అజ్ఞానంపై ధైర్యంగా పోరాడిన సమాజ సంస్కర్తగా వేమన నిలిచారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో యువజన సర్వీసుల శాఖ,( సెట్నెల్) వారి ఆధ్వర్యంలో యోగి వేమన…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు – ప్రతినిధి) : ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను పరిష్కరించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, డిఆర్డిఏ పిడి నాగరాజు…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి) : వన్ విలేజ్.. 4 విజిట్స్ కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్. శంకరన్ హాలులో వన్ విలేజ్.. 4 విజిట్స్, రెవెన్యూ పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ, పిజిఆర్ఎస్ అర్జీలు, యూరియా నిల్వలు, చాంపియన్ ఫార్మర్ కార్యక్రమం, గృహ నిర్మాణాల ప్రగతి తదితర అంశాలపై…
Read more
ప్రభాతదర్శిని (ప్రత్యేక ప్రతినిధి): తడ కేజీబీవీ పాఠశాల విద్యార్థిని వెంకటలక్ష్మి మానవత స్వచ్ఛంద సేవ సంస్థ తిరుపతి శాఖ చైర్మన్ భార్గవ, విద్యా కార్యదర్శి విశ్రాంత ఆచార్యులు ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, కే ఆర్ లోకేష్ లు తిరుపతి బర్డ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో పదివేల రూపాయలు సహాయం అందజేశారు. ఇందులో 5000 రూపాయలు నగదు రూపంలోనూ, మరో ఐదు వేల రూపాయలు ఆ…
Read more
బుచ్చిరెడ్డి పాళెం లో 70 లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలుప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగానే ఇఫ్కో కిసాన్ సెజ్ టాటా గ్రూప్ 6 వేల 675 కోట్లతో పవర్ ప్లాంట్ పెట్టేందుకు ముందుకు వచ్చిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డి పాలెం మండలం నాగాయగుంట పంచాయతీలో దాదాపు 70 లక్షలతో చేపట్టిన పలు…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఊల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు ఆకాంక్షించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కోడూరుపాడు లో ఉన్న గ్రామ దేవత ఊల్లమ్మ తల్లి అమ్మవారికి జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడూరుపాడుకు చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు టిడిపి నేత కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):పదిమంది కోసం పనిచేసేవారు ఎక్కడో ఒక చోట ఉంటారని, అలాంటి వారిని గుర్తించి సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పి4 కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఆదివారం బిజిఆర్ మైనింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ సహకారంతో గునపాటి రమేష్ రెడ్డి కృషితో ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని బిసి కాలనీ స్మశాన వాటిక అభివృద్ధి…
Read more
‘ఫ్లెమింగో ఫెస్టివల్- 2026’ను ఘనంగా నిర్వహిస్తున్నాం:సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీపకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నాం:జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడుప్రభాతదర్శిని,(సూళ్లూరుపేట-ప్రతినిధి):జనవరి 10, 11 తేదీల్లో మూడు రోజులపాటు పండుగ వాతావరణంలో పక్షుల పండగను వైభవంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ‘ఫ్లెమింగో ఫెస్టివల్- 2026′ నిర్వహణపై పాత్రికేయులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ…
Read more
ఏపీ ఒక అడుగు వేస్తే, తెలంగాణ పది అడుగులు వేస్తుంది ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. జల వివాదాలను పరస్పరం కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుందామని అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూడదనే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా…
Read more