అవినీతిపరుల బినామీ ఆస్తులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నిఘా: ఏసీబీ డీజీ అతుల్ సింగ్
మూడేళ్లలో దోషులకు శిక్ష పడేలా కొత్త లక్ష్యం నిర్దేశించుకున్న ఏసీబీ2025లో రెవెన్యూ శాఖలోనే అత్యధిక అవినీతి కేసుల నమోదుఅవినీతిపై సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తిప్రభాతదర్శిని, (విజయవాడ-ప్రతినిధి):రాష్ట్రంలో అవినీతి తిమింగలాల పని పడతామని, వారిపై ఇప్పటికే నిఘా పెట్టామని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ (డీజీ) అతుల్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవినీతికి పాల్పడిన వారికి మూడేళ్లలోనే శిక్ష పడేలా…
Read more