ప్రభాతదర్శిని (నెల్లూరు -ప్రతినిధి): మానవ సేవే మాధవ సేవ అన్నది విపిఆర్ ఫౌండేషన్ నినాదం అన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు మాగుంట లేఔట్ లోని ఆమె నివాసంలో బుచ్చిరెడ్డిపాలెం మండలం రామచంద్రాపురం, ఇందుకూరుపేట మండలం లేబూరు గ్రామానికి చెందిన దివ్యాంగులకు 2 ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ అందజేశారు . నడవలేని దివ్యాంగులలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే లక్ష్యంతో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్…
Read more
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి):వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్)VB–G RAM G బిల్లు 2025 వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) – విబి-జి రామ్ జి-బిల్ , 2025 కు సంబందించిన పోస్టర్లు మరియు పాంప్లెట్స్ ను డ్వామా పిడి శ్రీనివాస్ రావు తో కలిసి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆవిస్కరించారు. VB–G RAM G బిల్లు,…
Read more
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) 2025-26 విద్యా సంవత్సరానికి నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు కెవిఎన్ కుమార్, సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి గౌరీ శంకర్రావు లు ఒక తెలిపారు. తాత్కాలిక, ఔట్సోర్సింగ్ విధానం లో 32 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పోస్టులన్నీ మహిళా అభ్యర్థులకు కేటాయించామన్నారు. టైప్-3 విభాగంలో ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ 3,…
Read more
విభజన బిల్లుకి కదలిక…2026 ద్వితీయార్థంలో పునర్విభజన ప్రక్రియ ప్రారంభం ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ- బ్యూరో): 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని తేలింది. వాస్తవానికి 2014 రాష్ట్ర విభజన తోనే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇప్పుడు ఉన్న సంఖ్య పెరగాలి. కానీ అలా జరగలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జన గణనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తరువాతనే పునర్విభజన అని సంకేతాలు వచ్చాయి.…
Read more
ప్రభాతదర్శిని, (మెదక్-ప్రతినిధి): మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బొల్లెబోయిన స్వామి (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని అతని భార్య ప్రియుడితో కలసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. శుక్రవారం తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ రంగాకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. గత నెల 23న నేరెళ్లకుంటలో అనుమానాస్పద స్థితిలో స్వామి డెడ్బాడీ కనిపించగా, తన…
Read more
మూడేళ్లలో దోషులకు శిక్ష పడేలా కొత్త లక్ష్యం నిర్దేశించుకున్న ఏసీబీ2025లో రెవెన్యూ శాఖలోనే అత్యధిక అవినీతి కేసుల నమోదుఅవినీతిపై సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తిప్రభాతదర్శిని, (విజయవాడ-ప్రతినిధి):రాష్ట్రంలో అవినీతి తిమింగలాల పని పడతామని, వారిపై ఇప్పటికే నిఘా పెట్టామని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ (డీజీ) అతుల్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవినీతికి పాల్పడిన వారికి మూడేళ్లలోనే శిక్ష పడేలా…
Read more