శ్రీ పచ్చాలమ్మ కళ్యాణ మండపం నిర్మాణానికి యస్. సి. వి నాయుడు రూ. పది లక్షలు విరాళం

ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి, బుచ్చినాయుడు కండ్రిగ-ప్రతినిధి): విజయదశమి సందర్బంగా పల్లమాలలో వెలసివున్న శ్రీ శ్రీ శ్రీ పచ్చాలమ్మ అమ్మవారిని శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు యస్. సి. వి నాయుడు శనివారం దర్శించుకున్నారు.ఈ సందర్బంగా శ్రీ శ్రీ శ్రీ పచ్చాలమ్మ అమ్మవారి నూతన కల్యాణ మండపం నిర్మాణం చేపడుతున్నట్లు యస్. సి. వి నాయుడుకి ఆలయ నిర్వాహకులు తెలియజేయగా, తన వంతు సహాయంగాపది లక్షలు రూపాయలు విరాళా…

Read more

శివయ్య సేవలో సినీ హీరో బాలకృష్ణ సతీమణి వసుంధర

ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి ):శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయంలో రాహు కేతు పూజ చేసుకుని స్వామి అమ్మవార్ల , దర్శనార్థం హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర విచ్చేశారు. ఆమెకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.నందమూరి వసుంధరకి శ్రీకాళహస్తి ప్రాముఖ్యత కలిగిన కలంకారి చీరను…

Read more

ముత్యాల పార్థసారధి – పులి రామచంద్ర బాహాబాహి

ప్రభాతదర్శిని ( శ్రీకాళహస్తి-ప్రతినిధి ): శ్రీకాళహస్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల పార్థసారథి , మాజీ టౌన్ బ్యాంక్ వైస్ పులి రామచంద్రయ్య లు దేవి నవరాత్రుల సందర్బంగా స్థానిక భాస్కర పేట చాముండేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద వారికి గతంలో వున్న ఆర్థిక లావాదేవీల కారణంగా కొన్ని సంవత్సరాలుగా ఇరువురి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంది.దీంతో వారు అమ్మవారిని దర్శించుకుని వస్తున్న సమయంలో పరస్పరం వివాదం…

Read more

సంతమైదానంలో ఆరెళ్ల బాలికపై అత్యాచారం…కేసు నమోదు

ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి):శ్రీకాళహస్తిలోని సంతమైదానంలో ఆరెళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది.వివరాలిలా వున్నాయి. స్థానిక కావమ్మ గుడి వీధికి చెందిన ఓ ఆరెళ్ల బాలికపై తొట్టంబేడు మండలంలోని జ్ఞానమ్మ కండ్రిగ గ్రామ ఆది ఆద్ర వాడకు చెందిన అంజూరు రామయ్య కుమారుడు బాలకన్న (25) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పపడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులుకు సమాచారం అందించ్చారు. పోలీసులు యువకుణ్ణి…

Read more

ఎస్సీవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రభాతదర్శిని(చిట్టమూరు-ప్రతినిధి):ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి లీగల్ అడ్వైజర్ అశోక్ కాంప్లె అన్నారు. శనివారం చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గూడూరు నియోజకవర్గం కోట మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు…

Read more

చినుకు పడితే…పేట మునిసిపాలిటీ సొగసు చూడతరమా!

ప్రభాతదర్శిని (సూళ్లూరుపేట-ప్రతినిధి): సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు చిన్నపాటి వర్షానికి మురుగునీళ్లతో నిండిపోతుంది. ఫలితంగా ఆయా ప్రాంతాలలో దుర్వాసన వెదజల్లుతుంది. అలాగే రాకపోకలకు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంటలు ఎక్కడ ఉన్నాయో తెలియక ప్రమాదాలకు గురి అవుతున్నారు. అలాగే బస్సులు, లారీలు తదితర భారీ వాహనాలు రాకపోకలు వేగంగా ఉండడంతో రోడ్లలో గుంటలు ఎక్కడున్నాయో తెలియక నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడంతో గుంటల్లో టైర్లు పడి…

Read more

కీలుచూసి వాతవేస్తున్న ముక్కంటి ఈఓ…వరుస సస్పెండ్లతో దళారి దర్శన పార్టీల బెంబెలు

ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి): శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈఓ చంద్ర శేఖర్ ఆజాద్ గాడి తప్పిన, భక్తులను అడ్డదారిలో దర్శనం కోసం తీసుకెళ్లే ఆలయంలో పనిచేసే సిబ్బందికి సి సి కెమెరాల నిఘా ధ్వారా, స్వీయ పర్యవేక్షణ ద్వారా దొరికినోళ్లును దొరికి నట్టు సస్పెండ్ చేస్తున్నారు. దీంతో ఈఓ పరిపాలనకు, గత ఈఓల పాలనకు వ్యవత్యాసం కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. అయినా అలవాటు పడ్డ జీవులు అక్రమంగా భక్తులను దర్శనం కోసం…

Read more

పండగ వాతావరణంలో పల్లె పండుగ నిర్వహించాలి:తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్

ప్రభాతదర్శిని (తిరుపతి- జిల్లాప్రతినిధి):: ఈనెల 14 నుండి 20 వరకు జిల్లాలో పండుగ వాతావరణంలో పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ చాంబర్ నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా డ్వామా పి డి, డిపిఓ, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఎంపీడీ ఓలు, పంచాయతీ సెక్రటరీలు, ఏపీఓలు,పంచాయతీ రాజ్,…

Read more

జాతీయ స్థాయి లో పతకాలు సాధించాలి : తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్

ప్రభాతదర్శిని (తిరుపతి- జిల్లాప్రతినిధి):రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలలో పతకాలు సాదించిన బాల బాలికలను అభినందిస్తూ జాతీయ స్థాయిలో పతకాలుసాధించే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వ ర్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు ఈ నెల 3 నుండి 5 వరకు కృష్ణ జిల్లా,నన్నులో నిర్వహించిన 68 వ రాష్ట్ర స్థాయి కుస్తి పోటీలలో విజేతలైన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ అభినందించారు.…

Read more

భారత దేశ పారిశ్రామిక చరిత్రలో ముగిసిన రతన్‌ నావల్‌ టాటా శకం

అనారోగ్యంతో ముంబై బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో పారిశ్రామిక దిగ్గజం కన్నుమూతటాటా గ్రూపును 10 వేల కోట్ల డాలర్ల సామ్రాజ్యంగా విస్తరింపజేసిన సమర్థ వ్యాపారవేత్త..ప్రభాతదర్శిని, (ముంబై-ప్రత్యేక ప్రతినిధి):భారత దేశ పారిశ్రామిక చరిత్రలో ఒక శకం ముగిసింది! ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా ఇకలేరు. విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామాగా నిలిచిన ఓ మహనీయుడిని మన దేశం కోల్పోయింది. జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన…

Read more

error: Content is protected !!