జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రావణి రెడ్డిప్రభాతదర్శిని,(గూడూరు – ప్రతినిధి):రెవెన్యూ సదస్సులతో దీర్ఘ కాలిక భూ సమస్యలకు పరిష్కారం పేదప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తిరుపతి పార్లమెంటు జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గూడూరు మున్సిపల్ పరిధిలోని చెన్నూరు లో రెవిన్యూ సదస్సులు నిర్వహించారు.ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి,టిడిపి నాయకులు…
Read more
ప్రభాతదర్శిని (ఖానాపూర్-ప్రతినిధి):నిర్మల్ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్, ఎం ఏ రజాక్, ఆదేశాల మేరకు పెంబి, ఖానాపూర్, మండలల్లోని పెంబి తండా, ఇటిక్యాల, ఇటిక్యాల తండా, సేవా నాయక్ తండాల్లో, ఎక్సైజ్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించి రెండు కేసులు నమోదు చేసి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు వారి వద్ద నుండి ఐదు లీటర్ల నాటు సారాయి 320 కేజీల నల్ల బెల్లం 35 కేజీల పట్టికని…
Read more
టి.టి.యు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవిప్రభాతదర్శిని,(సిరిసిల్ల-ప్రతినిధి):సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ ను వెంటనే ప్రకటించాలని టి.టి.యు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కొండికొప్పుల రవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రోజున సమగ్ర శిక్ష ఉద్యోగులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి టి.టి.యు తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ…
Read more
టెలి కాన్ఫరెన్స్ ల్లో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ప్రభాతదర్శిని,(సిరిసిల్ల-ప్రతినిధి): జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, కే.జీ.బీ.వి , మోడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలల్లో కామన్ డైట్ మెనూ అమలు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పిలుపు నిచ్చారు. కామన్ డైట్ మెనూ అమలు పై ఆయా విద్యాలయాల బాధ్యులు, ఇన్చార్జిలతో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం…
Read more
ప్రభాతదర్శిని (వేములవాడ ప్రతినిధి):వేములవాడ పట్టణంలో శుక్రవారం రోజున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం మాట్లాడుతూ 15ఏండ్ల క్రితమే రమేష్ బాబు దేశ పౌరుడు కాదని నేను చెప్పిందే నిజమైందని.గత 15ఏండ్లుగా నాతో పాటు నడిచి నాకు అండగా నిలిచిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నియోజకవర్గ ప్రజలకు, ఆనాటి సిఎం రాజశేఖర్ రెడ్డి, ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రులు…
Read more
ప్రభాతదర్శిని, (హైదరాబాద్-ప్రతినిధి):మణికొండ మున్సిపాలిటీ జలమండ జిల్లాలి మేనేజర్ లంచం తీసుకుంటూ పట్టుబద్దారు . అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ద్వారా రూ. 30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు డివిజన్-18 మణికొండ మేనేజర్గా స్ఫూర్తిరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన బొమ్మ ఉపేంద్రనాథ్రెడ్డి కొత్తగా భవనాన్ని నిర్మించుకున్నాడు. ఈ…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): అగ్ని సాక్షిగా మనువాడిన అర్థాంగి గుండె కుడివైపు ఉందని భార్యను వదిలేసిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఖమ్మంలోని జయనగర్కాలనీలో గంగాభవానీకి భాస్కరాచారితో 2018లో వివాహం జరిగింది. ఆమె కు గుండె కుడి వైపు ఉందని, ఈ విషయం దాచి పెళ్లి చేశారని ఆమెను తన భర్త పుట్టింటికి పంపించి, ఆమెకు గుండె కుడి వైపు ఉందనే కారణంతో వదిలేశాడు. దీంతో ఆ…
Read more
ప్రభాతదర్శిని,(హైదరాబాద్-ప్రతినిధి):గల్ఫ్ బాధితులు బోర్డ్ అసోసియేషన్ అధ్యక్షులు మందం భీమ్ రెడ్డి మరియు నానిగి దేవేందర్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది గల్ఫ్ బాధితులు విదేశాల్లో ఉండి అక్కడే మరణించినప్పటికీ వారి మృతదేహాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించ లేనప్పటికీ గల్ఫ్ బాధితుల బోర్డ్ అసోసియేషన్ ఏర్పాటు చేసి కీలక పాత్ర వహిస్తున్న మందం భీమ్ రెడ్డి.. నానిగి దేవేందర్ రెడ్డి మరియు…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ లో అధికారం ఎన్ డి ఏ కూటమిదే అని పయనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ చేసిన 7 వ విడత (ఫైనల్) సర్వేలో ఫలితాలను విడుదల చేశారు. ఏపీలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలను పయనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ వెల్లడించారు. శ్రీకాకుళం లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ – టీడీపీ అలయెన్స్…
Read more
ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి):ప్రభుత్వం కాలనీ ఇంట్లో ఉండే సంజీవయ్య నీకు 400 కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయి అని సూళ్లూరుపేట టిడిపి ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. 1983 సంవత్సరంలో నీ తండ్రి కిలివేటి రాజయ్యకు ఎన్టీ రామారావు ప్రభుత్వం పది రూపాయలు పదివేల రూపాయలు చేస్తే పక్కా ఇంటిని మంజూరు చేసిందని ఆ ఇంట్లో నివాసం ఉండే రాజయ్య వారసుడు సంజీవయ్యకు 400 కోట్లు ఎలా వచ్చాయని…
Read more