కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం…కన్న కూతురు పెండ్లి జరుగుతుండగా.. పెండ్లి మండపంలోనే గుండెపోటు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి):కాళ్లు కడిగి బిడ్డ కన్యాదానం చేయాల్సిన తండ్రి.. అప్పటివరకు హుషారుగా బిడ్డ పెండ్లి పనుల్లో మునిగి తేలాడు.. బంధువులను ఆహ్వానించారు. కళ్యాణ మండపమంతా కలియ తిరిగి పెళ్లి పనులు చూసుకున్నాడు. అయితే ఇంతలోనే మాయదారి గుండెపోటు..అప్పటివరకు హుషారుగా తిరిగిన వ్యక్తి కుప్ప కూలాడు. కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. కన్న కూతురు పెండ్లి జరుగుతుండగా.. పెండ్లి మండపంలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు ఓతండ్రి. ఆస్పత్రికి తరలించినా ఫలితం…

Read more

సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఆర్టిఐ కమిషనర్ లను నియమించాలి

సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధంతెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గోపీనాథ్ కట్టెకోల ఏకగ్రీవంగా ఎన్నికప్రభాతదర్శిని,(ప్రత్యేక ప్రతినిధి):సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గోపీనాథ్ కట్టెకోల ను నియమిస్తున్నట్లు సమాచార హక్కు చట్టం సాధన కమిటి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్ మాట్లాడుతూ సమాచార…

Read more

‘ప్రభాతదర్శిని’ క్యాలెండర్ ను ఆవిష్కరించిన తిరుపతి జెసి

ప్రభాతదర్శిని, (తిరుపతి- ప్రతినిధి): “ప్రభాతదర్శిని” జాతీయ తెలుగు దినపత్రిక 2025 సంవత్సరం క్యాలెండర్ ను తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ ఆవిష్కరించారు. సోమవారం తిరుపతిలో తన ఛాంబర్ లో ఆయన “ప్రభాతదర్శిని” జాతీయ తెలుగు గురవయ్య జాయింట్ కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ప్రభాతదర్శిని కి శుభాకాంక్షలు తెలిపుతూ పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభాత…

Read more

ఏసీబీకి చిక్కిన డిప్యుటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి

ప్రభాతదర్శిని,(జగిత్యాల జిల్లా ప్రతినిధి):జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డిప్యుటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆఫిసోద్దీన్ 4,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పల్లెపునరేష్ అనే వ్యక్తి కథలాపూర్ మండలం ఇప్పపల్లి వద్ద మామిడి తోటలో చెట్లు కోస్తుండడంతో పర్మిషన్ నిమిత్తం అధికారులను సంప్రదించగా పదివేలు డిమాండ్ చేయడంతో…

Read more

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రావణి రెడ్డిప్రభాతదర్శిని,(గూడూరు – ప్రతినిధి):రెవెన్యూ సదస్సులతో దీర్ఘ కాలిక భూ సమస్యలకు పరిష్కారం పేదప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తిరుపతి పార్లమెంటు జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గూడూరు మున్సిపల్ పరిధిలోని చెన్నూరు లో రెవిన్యూ సదస్సులు నిర్వహించారు.ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి,టిడిపి నాయకులు కరుణాకర్…

Read more

ఖానాపూర్ పెంబి మండలాల్లో ఎక్సైజ్ సోదాలు

ప్రభాతదర్శిని (ఖానాపూర్-ప్రతినిధి):నిర్మల్ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్, ఎం ఏ రజాక్, ఆదేశాల మేరకు పెంబి, ఖానాపూర్, మండలల్లోని పెంబి తండా, ఇటిక్యాల, ఇటిక్యాల తండా, సేవా నాయక్ తండాల్లో, ఎక్సైజ్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించి రెండు కేసులు నమోదు చేసి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు వారి వద్ద నుండి ఐదు లీటర్ల నాటు సారాయి 320 కేజీల నల్ల బెల్లం 35 కేజీల పట్టికని స్వాధీనం…

Read more

సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

టి.టి.యు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవిప్రభాతదర్శిని,(సిరిసిల్ల-ప్రతినిధి):సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ ను వెంటనే ప్రకటించాలని టి.టి.యు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కొండికొప్పుల రవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రోజున సమగ్ర శిక్ష ఉద్యోగులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి టి.టి.యు తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పక్షాన…

Read more

కామన్ డైట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

టెలి కాన్ఫరెన్స్ ల్లో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ప్రభాతదర్శిని,(సిరిసిల్ల-ప్రతినిధి): జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, కే.జీ.బీ.వి , మోడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలల్లో కామన్ డైట్ మెనూ అమలు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పిలుపు నిచ్చారు. కామన్ డైట్ మెనూ అమలు పై ఆయా విద్యాలయాల బాధ్యులు, ఇన్చార్జిలతో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి…

Read more

రమేష్ బాబు దేశ పౌరుడు కాదని చెప్పింది నిజమైంది…. ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్

ప్రభాతదర్శిని (వేములవాడ ప్రతినిధి):వేములవాడ పట్టణంలో శుక్రవారం రోజున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం మాట్లాడుతూ 15ఏండ్ల క్రితమే రమేష్ బాబు దేశ పౌరుడు కాదని నేను చెప్పిందే నిజమైందని.గత 15ఏండ్లుగా నాతో పాటు నడిచి నాకు అండగా నిలిచిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నియోజకవర్గ ప్రజలకు, ఆనాటి సిఎం రాజశేఖర్ రెడ్డి, ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రులు రత్నాకర్…

Read more

ఏసిబి వలలో మణికొండ మున్సిపాలిటీ జలమండలి మేనేజర్‌

ప్రభాతదర్శిని, (హైదరాబాద్-ప్రతినిధి):మణికొండ మున్సిపాలిటీ జలమండ జిల్లాలి మేనేజర్‌ లంచం తీసుకుంటూ పట్టుబద్దారు . అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ద్వారా రూ. 30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సివరేజ్‌ బోర్డు డివిజన్‌-18 మణికొండ మేనేజర్‌గా స్ఫూర్తిరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్‌ వెంకటేశ్వర కాలనీకి చెందిన బొమ్మ ఉపేంద్రనాథ్‌రెడ్డి కొత్తగా భవనాన్ని నిర్మించుకున్నాడు. ఈ భవనానికి…

Read more

error: Content is protected !!