16 నుంచి వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు…భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మలోల అన్నారు. గురువారం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో పంచాయతీ,ఆర్ & బి, అగ్నిమాపక , రెవిన్యూ , పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వార్షిక బ్రహ్మోత్సవ ఉత్సవాలను నిర్వహించడానికి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.…
Read moreఅర్వింద్ గల్ఫ్ బోర్డు వ్యతిరేకి -గల్ఫ్ బాధిత కుటుంబలకు క్షమాపణ చెప్పాలి…టిపిసిసి రాష్ట్ర ఎన్నారై సెల్ కన్వీనర్ షేక్ చాంద్ పాషా డిమాండ్
ప్రభాతదర్శిని,(హైదరాబాద్-ప్రతినిధి):గల్ఫ్ బాధితులు బోర్డ్ అసోసియేషన్ అధ్యక్షులు మందం భీమ్ రెడ్డి మరియు నానిగి దేవేందర్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది గల్ఫ్ బాధితులు విదేశాల్లో ఉండి అక్కడే మరణించినప్పటికీ వారి మృతదేహాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించ లేనప్పటికీ గల్ఫ్ బాధితుల బోర్డ్ అసోసియేషన్ ఏర్పాటు చేసి కీలక పాత్ర వహిస్తున్న మందం భీమ్ రెడ్డి.. నానిగి దేవేందర్ రెడ్డి మరియు చాంద్…
Read moreఏపీ అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యం… కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమని కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె ఇందుకూరు పేట మండలం సోమరాజుపల్లి, జంగంవారి దరువు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించి తద్వారా సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే సమర్ధత చంద్రబాబు నాయుడుకే సాధ్యమని ఆమె ధీమా వ్యక్తంచేశారు. కాలువలకు ఇరువైపులా రిటైనింగ్ వాల్…
Read more
ఏపీలో అధికారం ఎన్ డి ఏ కూటమిదే…పయనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ చేసిన 7 వ విడత (ఫైనల్) సర్వేలో ఇచ్చిన ఫలితాలు !!
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ లో అధికారం ఎన్ డి ఏ కూటమిదే అని పయనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ చేసిన 7 వ విడత (ఫైనల్) సర్వేలో ఫలితాలను విడుదల చేశారు. ఏపీలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలను పయనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ వెల్లడించారు. శ్రీకాకుళం లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ – టీడీపీ అలయెన్స్ ఒక్క…
Read moreఅవినీతిపరులైన ప్రసన్న, సాయిరెడ్లకు ఓట్లడిగే అర్హత లేదు…. మహిళని గౌరవిచడం తెలియని సంస్కారహీనులు…వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి…నేను క్లీన్చిట్…విజయసాయిరెడ్డి చార్జ్షీట్…. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
ప్రభాతదర్శిని, ప్రత్యేక-ప్రతినిధి): అవినీతి పరులైన ప్రసన్న కుమార్ రెడ్డి, విజయసాయి రెడ్లకు ఓట్లడిగె అర్హత లేదన్నారు వేమిరెడ్డి దంపతులు. ఎన్డీఏ కూటమి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నెల్లూరు ఎంపీ, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థులైన వేమిరెడ్డి దంపతుల రాకతో బుచ్చిరెడ్డి పాళెం పసుపు మయమైంది. బుచ్చి పట్టణ ప్రధాన…
Read moreభట్లకనుపూరులో మెజార్టీని తెచ్చి… ఎంపీపీ ప్రతిష్టను పెంచాలి…ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కిలివేటి
ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి): త్వరలో జరగనున్న ఎన్నికలలో బట్టలు కనుపూర్ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మెజార్టీని తీసుకురావడం ద్వారా ఎంపీపీ గడ్డం అరుణమ్మ ప్రతిష్టను మరింత పెంచాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఓజిలి మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్లకనుపూరు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ మీ గ్రామం నుండి ఎంపీటీసీగా గెలుపొందిన…
Read more
ప్రభుత్వం కాలనీ ఇంట్లో ఉండే సంజీవయ్య…నీకు 400 కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయి?…సమాజ సేవకులను వ్యక్తిగత విషయాలతో విమర్శిస్తావా?…సూళ్లూరుపేట ఎమ్మెల్యే పై నెలవల సుబ్రహ్మణ్యం ఆగ్రహం
ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి):ప్రభుత్వం కాలనీ ఇంట్లో ఉండే సంజీవయ్య నీకు 400 కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయి అని సూళ్లూరుపేట టిడిపి ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. 1983 సంవత్సరంలో నీ తండ్రి కిలివేటి రాజయ్యకు ఎన్టీ రామారావు ప్రభుత్వం పది రూపాయలు పదివేల రూపాయలు చేస్తే పక్కా ఇంటిని మంజూరు చేసిందని ఆ ఇంట్లో నివాసం ఉండే రాజయ్య వారసుడు సంజీవయ్యకు 400 కోట్లు ఎలా వచ్చాయని అన్నారు.…
Read moreరచ్చకెక్కుతున్న కుటుంబవర్గపోరు…. చంద్రబాబు చుట్టు ఏపీ ప్రతిపక్షరాజకీయాలు!…
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల రాజకీయాలు మొత్తం చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో ఎన్నడలేని విధంగా కుటుంబాల మధ్య నెలకు ఉన్న వర్గ అభిప్రాయ భేదాలు రాజకీయాలలో కలిసిపోవడంతో పరిస్థితులు నెలకొన్నాయి. కుమార్తె తండ్రితో పోరాటం చేస్తోంది! అన్నపై చెల్లెళ్ళు విమర్శలు కురిపిస్తున్నారు. మామపై అల్లుడు బాణాలు ఎక్కుపెట్టాడు! అన్నపై తమ్ముడు పోరాడుతున్నాడు! భర్త పై భార్య పోటీ చేస్తోంది! ఇవన్నీ వేరే వేరే అయితే వార్తలు కావు కానీ,…
Read moreఆంధ్రాలో అవినీతి ప్రభుత్వాన్ని దించడానికి కూటమి:మోదీ సర్కారు వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి…రామమందిర పునఃప్రతిష్ఠకు రాని రాహుల్.. జగన్కు ఓటేస్తారా?… ధర్మవరంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో అమిత్ షా
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):రాష్ట్రంలో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలిపారు. అవినీతి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పరిటాల సునీతతో పాటు కూటమి ముఖ్యనేతలు పాల్గొన్నారు. అమిత్షాకు…
Read more