సూళ్లూరుపేట నియోజక వర్గ యువజన, రైతు విభాగం అధ్యక్షులుగా పాలేటి నాగార్జున, కట్ట భవాని శంకర్ రెడ్డిలు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులుగా కట్టా భవాని శంకర్ రెడ్డిని వైసిపి అధిష్టానం నియమించింది. విజయ డైరీ డైరెక్టర్ గా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం సూళ్లూరుపేట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయనను నియోజకవర్గ వైసిపి రైతు విభాగం అధ్యక్షులుగా నియమించింది. నియోజకవర్గ వైసిపి రైతు విభాగం…

Read more

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా చూడాలి…జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత

ప్రతి గర్భిణీ స్త్రీని గుర్తించి నమోదు చేయాలిప్రభాతదర్శిని,(నెల్లూరు – ప్రతినిధి): ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా ఆరోగ్య సిబ్బంది చైతన్యం కలిగించాలని నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత పేర్కొన్నారు. గురువారంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాII వి. సుజాత అధ్యక్షతన “ శిశు మరణాల సబ్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో…

Read more

టిటిడి బోర్డు మెంబర్ నరేష్ కుమార్ ను నిందించడం తగదు..నాయి బ్రాహ్మణ కుల సంఘ నేతలు

ఉద్యోగుల సంక్షేమం కోసమే పరితప్పిస్తున్న బోర్డు మెంబర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): టిటిడి బోర్డు మెంబర్ ను ఉద్యోగులు నిందించడం తగదని, ఉద్యోగుల సంక్షేమం కోసమే బోర్డు మెంబర్ నరేష్ కుమార్ పరితప్పిస్తున్నరని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం కార్యదర్శి ఆవులపాటి బుజ్జిబాబు పేర్కొన్నారు. బుధవారం తిరుమల ముఖద్వారం వద్ద జరిగిన ఘటనపై టిటిడి ఉద్యోగులు తమ కులానికి చెందిన టిటిడి బోర్డు సభ్యుడు నరేష్ పై తీవ్ర ఆరోపణలు…

Read more

ఆరిమానుపాడు క్వారీ వద్ద రైతులు నిరసన…భారీ గా పోలీసుల మోహరింపు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఆరిమానుపాడు గ్రామంలో ఉన్న వివాదాస్పద క్వారీ వద్ద రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో క్వారీ ఏర్పాట్లు వ్యతిరేకిస్తూ గ్రామస్తులు గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్వారీ ఏర్పాట్లు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. క్వారీ ఏర్పాటుతో వ్యవసాయం పనులకు ఆటంకం కలగడంతో పాటుతమ మూగజీవాలు, పశువులకు మేత సమస్యలు…

Read more

సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి

వి.ఎస్ యు వి.సి ఆచార్య ఎస్.విజయభాస్కర రావుప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఇంటర్నెట్‌ లావాదేవీల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని విక్రమ సింహపురి యూనివర్శిటి ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు అన్నారు. మంగళవారం ఉదయం వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో వి.ఎస్ యూ, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, ఎన్.ఐ.సి సంయుక్త ఆధ్వర్యంలో సురక్షితమైన ఇంటర్నెట్‌ వినియోగం-2025 అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం…

Read more

ఏలూరు జిల్లాలో అక్రమ మద్యం విక్రయ రాకెట్ భగ్నం

ప్రభాతదర్శిని, (ఏలూరు-ప్రతినిధి): ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షణలో, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఎస్ టి ఎఫ్ బృందం, జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్ ఎస్ ఎచ్ ఓ కలిసి ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలంలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో, మారుతి వాన్ (AP 39 TV 2190) ద్వారా సరఫరా అవుతున్న రెండు అక్రమ మద్యం విక్రయ కేంద్రాలను…

Read more

ప్రకాశం జిల్లాలో ఎక్సైజ్ అధికారులు నిశాంత్, రాహుల్ దేవ్ తనిఖీలు

ప్రభాతదర్శిని, (ఒంగోలు-ప్రతినిధి): మద్యం నిషేధం, ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ప్రకాశం జిల్లా ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అద్దంకి ఎక్సైజ్ స్టేషన్‌ను సందర్శించి అధికారులు స్టేషన్ రికార్డులను పరిశీలించారు. అక్కడి ఉర్వశి వైన్ షాప్‌ను తనిఖీ చేసి, గరిష్ట చిల్లర ధర ఉల్లంఘనలు ఉన్నాయా అని పరిశీలించారు. వినియోగదారులకు ఎంఆర్పీ రేట్లు కనబడేలా చర్యలు తీసుకోవాలని షాప్…

Read more

13న పేట మున్సిపల్ షాపింగ్ గదులకు బహిరంగ వేలం

ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి):ఈనెల 13వ తేదీన నాయుడుపేట మున్సిపాలిటీ లోని షాపింగ్ గదులకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్.ఫజులుల్లా తెలియజేశారు.బహిరంగ వేలంలో పాల్గొనదలచిన వారు మున్సిపల్ కార్యాలయం పని వేళల్లో సంప్రదించి వివరాలు తెలుసుకునవలసిందిగా ఆయన కోరారు. కూరగాయలు, మాంసం,చేపల మార్కెట్, తోపుడు బండ్లు ఫీజులు వసూలు చేసుకోవడం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు

Read more

టీచర్స్ కాలనీలోవ్యభిచార గృహం పై దాడి 5 మంది అరెస్ట్

అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారి చర్యలు: పట్టణ సీఐ బాబి ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి):నాయుడుపేట పట్టణంలోని టీచర్స్ కాలనీలో వ్యభిచార గృహం నడుస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సోమవారం రాత్రి పట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఐదు మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ బాబి మాట్లాడారు.నెల్లూరు పట్టణానికి చెందిన ఓ మహిళ పట్టణంలోని టీచర్స్ కాలనీలో…

Read more

error: Content is protected !!