పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గడ్డం హనోక్ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై సమగ్ర విచారణ జరిపించాలని పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గడ్డం హనోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, వివిధ ఫెలోషిప్ సభ్యుల ఆధ్వర్యంలో ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ సమర్పించారు. మార్చి 24వ తేది రాజమహేంద్రవరం కొంతమూరు వద్ద అనుమానాస్పదంగా…
Read more
ఖాతాదారులకు అసిస్టెంట్ మేనేజర్ కుచ్చుటోపిరెండు కోట్ల 80 లక్షలు రుణం తీసుకున్న వైనంవార్షిక తనిఖీలలో బయటపడ్డ అవినీతి బాగోతంనాగలాపురం బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ అరెస్ట్ప్రభాతదర్శిని, (సత్యవేడు-ప్రతినిధి):ఆన్ లైన్ గేమ్ లకు బానిస అయినా ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారులు బ్యాంకులో కుదరపెట్టిన నగలను దొంగిలించి ప్రైవేట్ బ్యాంకులో రెండు కోట్ల 80 లక్షలు రుణం తీసుకుని ఖాతాదారులకు కుచ్చుటోపి అవినీతి బాగోతం బ్యాంకు వార్షిక తనిఖీలలో…
Read more
కాకమ్మ కథలు చెబుతున్న ఓజిలి ఎస్సై ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): సోషల్ మీడియా వేదికగా ఆసభ్యకరమైన మెసేజ్లు పెట్టి అవమానపరిచిన సంఘటనపై ఓజిలి మండలం పోలీసులు కేసు నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫిబ్రవరి నెల 7వ తేదీన పాత కక్ష్యలను దృష్టిలో పెట్టుకొని ఓ రాజకీయ పార్టీ కి చెందిన ఒక వాట్సాప్ గ్రూప్ లో అసభ్యకరమైన నిరాధారణమైన, పోస్టులను ఓ ప్రబుద్ధుడు పోస్ట్ చేశాడు.…
Read more
తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్పందించాలిపెళ్లకూరు అవినీతి అధికారులు ఏసీబీ భరతం పట్టాలిప్రభాతదర్శిని,(ప్రత్యేక ప్రతినిధి):పెళ్లకూరు మండలంలోని 24 పంచాయతీలలో ప్రజలకు,పాలకులకు,అధికారులకు మధ్య ఏమి జరుగుతుంది?.ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజల ఎందుకు రావడం లేదు?అధికారుల తీరుపై ప్రజలు ఎందుకు అసహనంగా ఉన్నారు? అవినీతి,అక్రమాలు దోపిడి దారులు రాజ్య మేలుతుంటే జిల్లా నిఘ యంత్రాంగం, జిల్లా కలెక్టర్,జిల్లా పోలీసు యంత్రాంగం ఎందుకు దృష్టి సారించడం లేదు అంటూ సామాన్య జనం…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులుగా కట్టా భవాని శంకర్ రెడ్డిని వైసిపి అధిష్టానం నియమించింది. విజయ డైరీ డైరెక్టర్ గా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం సూళ్లూరుపేట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయనను నియోజకవర్గ వైసిపి రైతు విభాగం అధ్యక్షులుగా నియమించింది. నియోజకవర్గ వైసిపి రైతు విభాగం…
Read more
ప్రతి గర్భిణీ స్త్రీని గుర్తించి నమోదు చేయాలిప్రభాతదర్శిని,(నెల్లూరు – ప్రతినిధి): ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా ఆరోగ్య సిబ్బంది చైతన్యం కలిగించాలని నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత పేర్కొన్నారు. గురువారంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాII వి. సుజాత అధ్యక్షతన “ శిశు మరణాల సబ్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో…
Read more
ఉద్యోగుల సంక్షేమం కోసమే పరితప్పిస్తున్న బోర్డు మెంబర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): టిటిడి బోర్డు మెంబర్ ను ఉద్యోగులు నిందించడం తగదని, ఉద్యోగుల సంక్షేమం కోసమే బోర్డు మెంబర్ నరేష్ కుమార్ పరితప్పిస్తున్నరని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం కార్యదర్శి ఆవులపాటి బుజ్జిబాబు పేర్కొన్నారు. బుధవారం తిరుమల ముఖద్వారం వద్ద జరిగిన ఘటనపై టిటిడి ఉద్యోగులు తమ కులానికి చెందిన టిటిడి బోర్డు సభ్యుడు నరేష్ పై తీవ్ర ఆరోపణలు…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఆరిమానుపాడు గ్రామంలో ఉన్న వివాదాస్పద క్వారీ వద్ద రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో క్వారీ ఏర్పాట్లు వ్యతిరేకిస్తూ గ్రామస్తులు గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్వారీ ఏర్పాట్లు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. క్వారీ ఏర్పాటుతో వ్యవసాయం పనులకు ఆటంకం కలగడంతో పాటుతమ మూగజీవాలు, పశువులకు మేత సమస్యలు…
Read more
వి.ఎస్ యు వి.సి ఆచార్య ఎస్.విజయభాస్కర రావుప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఇంటర్నెట్ లావాదేవీల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని విక్రమ సింహపురి యూనివర్శిటి ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు అన్నారు. మంగళవారం ఉదయం వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో వి.ఎస్ యూ, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, ఎన్.ఐ.సి సంయుక్త ఆధ్వర్యంలో సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం-2025 అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం…
Read more