విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలి

సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్ రావు ప్రభాతదర్శిని, (రేణిగుంట-ప్రతినిధి): విద్యార్థులు అందరూ కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్ రావు కోరారు. బుధవారం ఆయన రేణిగుంట జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిఎం శ్రీ పాఠశాలలో కిచెన్ గార్డెన్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ తరగతి…

Read more

పెండింగ్ భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ డా,, ఎస్. వెంకటేశ్వర్

ప్రభాతదర్శిని (తిరుపతి -ప్రతినిధి): జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, వైజాగ్ చెన్నై కారిడార్పైపు లైన్ పనులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, ఏపీఐఐసీ సంబంధించి దుగ్గరాజపట్నం పనులు, శ్రీ సిటీలోని ఎల్జి కంపెనీకి సంబంధించి అంశాలపై పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళిక భద్దంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ…

Read more

నక్కలకాల్వ కండ్రిగ భూములు ప్రభుత్వానివే: ఏపీఐఐసీ జోనల్ మేనేజర్

ప్రభాతదర్శిని (నెల్లూరు -ప్రతినిధి): చిల్లకూరు మండలం నక్కలకాల్వ కండ్రిగ గ్రామ పరిధిలో ఉన్న ఏపీఐఐసీ భూములపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కోరారు. నెల్లూరులో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ అంశాన్ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దిశ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రస్తావించారు. దీనికి స్పందించిన ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మాట్లాడుతూ, 2010లో ఈ…

Read more

రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం-ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్

ప్రభాతదర్శిని (నాయుడుపేట -ప్రతినిధి): రైతులు అభివృద్దే ధ్యేయంగా నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధి లోని పనిచేస్తామని ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ అన్నారు. మంగళవారం స్థానిక ఏఎంసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.గ్రామీణ ప్రాంతాల్లో లింకు రోడ్ల నిర్మాణాలకు అవసరమైన నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరంలో ఏఎంసి ఆదాయ లక్ష్యాన్ని చేరుకునేందుకు కమిటీ సభ్యులు, ఏఎంసీ అధికారులు…

Read more

విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ

ప్రభాతదర్శిని (నెల్లూరు -ప్రతినిధి): మానవ సేవే మాధవ సేవ అన్నది విపిఆర్ ఫౌండేషన్ నినాదం అన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు మాగుంట లేఔట్ లోని ఆమె నివాసంలో బుచ్చిరెడ్డిపాలెం మండలం రామచంద్రాపురం, ఇందుకూరుపేట మండలం లేబూరు గ్రామానికి చెందిన దివ్యాంగులకు 2 ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ అందజేశారు . నడవలేని దివ్యాంగులలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే లక్ష్యంతో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్…

Read more

వికసిత్ భారత్-జి రామ్ జి పోస్టర్ ని ఆవిష్కరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్

ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి):వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్)VB–G RAM G బిల్లు 2025 వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) – విబి-జి రామ్ జి-బిల్ , 2025 కు సంబందించిన పోస్టర్లు మరియు పాంప్లెట్స్ ను డ్వామా పిడి శ్రీనివాస్ రావు తో కలిసి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆవిస్కరించారు. VB–G RAM G బిల్లు,…

Read more

కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్స్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) 2025-26 విద్యా సంవత్సరానికి నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు కెవిఎన్ కుమార్, సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి గౌరీ శంకర్రావు లు ఒక తెలిపారు. తాత్కాలిక, ఔట్సోర్సింగ్ విధానం లో 32 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పోస్టులన్నీ మహిళా అభ్యర్థులకు కేటాయించామన్నారు. టైప్-3 విభాగంలో ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ 3,…

Read more

ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం:నెల్లూరు కార్పొరేషన్, నుడా అధికారుల సమీక్షలో మంత్రి నారాయణ

ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి):కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి పలు అంశాలపై కార్పొరేషన్, నుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఎల్ ఆర్ ఎస్, బీఆర్ ఎస్ దరఖాస్తులపై మంత్రి ఆరా తీశారు. లే ఔట్ల…

Read more

సానుకూల దృక్పథంతోనే విజయాలు సాధ్యం…. ఎన్‌ఎస్‌ఎస్ అవగాహన కార్యక్రమంలో విక్రమ సింహపురి వర్సిటీ వీసీ శ్రీనివాసరావు

ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి): సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా, సానుకూల దృక్పథంతో వాటిని ఎదుర్కొంటే విజయం సాధించడం సులభమని ప్రముఖ బాల మనోవైద్య నిపుణులు డాక్టర్ వి. సురేశ్ బాబు స్పష్టం చేశారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1 ఆధ్వర్యంలో వెంకటాచలం మండలం, చెముడుగుంట గ్రామంలో పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న డాక్టర్ సురేశ్…

Read more

జిల్లాలో జరుగుతున్న అన్నీడిపార్ట్మెంట్ ల విషయాలు హై కోర్టు కు తెలపాలి..హై లెవల్ మీటింగ్ లో నెల్లూరు జిల్లా ప్రధాన జడ్జి జి శ్రీనివాస్

పత్రికలలో వచ్చిన ప్రతి సంఘటన ను అప్పటికప్పుడు సుమోటో గా పరిశీలించాలి చార్జి షీట్ పెట్టని పోలీస్ స్టేషన్ లకు త్వరలో నోటీస్ లు ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి): జిల్లా లో జరుగుతున్నటువంటి అన్నీ డిపార్ట్మెంట్ ల విషయాలు హై కోర్టు కు తెలపాలని నెల్లూరు జిల్లా ప్రధాన జడ్జి జి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లూరు జిల్లా కోర్టులో జిల్లా హై లెవల్…

Read more

error: Content is protected !!