రాష్ట్ర గృహ నిర్మాణం శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధిప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి):గృహ నిర్మాణ కార్యక్రమంలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను అధిగమించి అర్హత గల ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు. శుక్రవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో కలిసి మంత్రి పార్థసారథి టీపీ…
Read more
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): జిల్లాలో ఎండ తీవ్రత, వడగాలులకు ప్రజలు గురికాకుండా కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలి అని సంబంధిత అధికారులను డి ఆర్ ఓ నరసింహులు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు హీట్ వేవ్స్ కు సంబంధించి చేపట్టవలసిన మందస్తు జాగ్రత్తలపై తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత జిల్లా అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ…
Read more
రైతుల ఖాతాలకు 24 గంటల్లోనే డబ్బులు జమరైతులకు గిట్టుబాటు ధర కల్పించాం:రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి):: రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు పండించిన ప్రతి బస్తాను ప్రభుత్వము కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం వెంకటగిరి మండలం యాతలూరు గ్రామము నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి…
Read more
ప్రభాతదర్శిని (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేట పట్టణంలో గత తొమ్మిదేళ్లుగా ఆగిపోయిన శ్రీ హజరత్ అమీర్ షావలి 74 గంధ మహోత్సవం (ఉరుసు) గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మూడు రోజులు పాటు నిర్వహించనున్న గంధ మహోత్సవం గురువారం ప్రారంభమైంది. గురువారం రాత్రి గంధ మహోత్సవం, శుక్రవారం రాత్రి సినిమా పాట కచ్చేరి, శనివారం మధ్యాహ్నం అన్నదానం, రాత్రి జబర్దస్త్ టీం ఆర్కెస్ట్రా సాంస్కృతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు ప్రత్యేక-ప్రతినిధి):”మారకనే మారానంటాడు” అనే కవిత సంపుటి ను విక్రమ సింహపురి వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు తమ ఛాంబర్ లో ఆవిష్కరించారు. ప్రముఖ చరిత్రకారులు రాజనీతి శాస్త్ర ఆచార్యులు కవి కాంజీవరం రాధాకృష్ణ సామాజిక నైతిక విలువలను ప్రబోధిస్తూ రాసిన కవిత్వ సంపుటి “రాజనీతి శాస్త్ర ఆచార్యులు కవి కాంజీవరం రాధాకృష్ణ రచించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణ జరిగింది. విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్…
Read more
అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాతదర్శిని,(తిరుచానూరు-ప్రతినిధి): చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దళితులకు అండగా నిలవాలని అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి కోరారు. మంగళవారం తిరుపతిలోని లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చింతమాకుల…
Read more
పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గడ్డం హనోక్ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై సమగ్ర విచారణ జరిపించాలని పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గడ్డం హనోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, వివిధ ఫెలోషిప్ సభ్యుల ఆధ్వర్యంలో ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ సమర్పించారు. మార్చి 24వ తేది రాజమహేంద్రవరం కొంతమూరు వద్ద అనుమానాస్పదంగా…
Read more
ఖాతాదారులకు అసిస్టెంట్ మేనేజర్ కుచ్చుటోపిరెండు కోట్ల 80 లక్షలు రుణం తీసుకున్న వైనంవార్షిక తనిఖీలలో బయటపడ్డ అవినీతి బాగోతంనాగలాపురం బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ అరెస్ట్ప్రభాతదర్శిని, (సత్యవేడు-ప్రతినిధి):ఆన్ లైన్ గేమ్ లకు బానిస అయినా ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారులు బ్యాంకులో కుదరపెట్టిన నగలను దొంగిలించి ప్రైవేట్ బ్యాంకులో రెండు కోట్ల 80 లక్షలు రుణం తీసుకుని ఖాతాదారులకు కుచ్చుటోపి అవినీతి బాగోతం బ్యాంకు వార్షిక తనిఖీలలో…
Read more
కాకమ్మ కథలు చెబుతున్న ఓజిలి ఎస్సై ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): సోషల్ మీడియా వేదికగా ఆసభ్యకరమైన మెసేజ్లు పెట్టి అవమానపరిచిన సంఘటనపై ఓజిలి మండలం పోలీసులు కేసు నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫిబ్రవరి నెల 7వ తేదీన పాత కక్ష్యలను దృష్టిలో పెట్టుకొని ఓ రాజకీయ పార్టీ కి చెందిన ఒక వాట్సాప్ గ్రూప్ లో అసభ్యకరమైన నిరాధారణమైన, పోస్టులను ఓ ప్రబుద్ధుడు పోస్ట్ చేశాడు.…
Read more
తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్పందించాలిపెళ్లకూరు అవినీతి అధికారులు ఏసీబీ భరతం పట్టాలిప్రభాతదర్శిని,(ప్రత్యేక ప్రతినిధి):పెళ్లకూరు మండలంలోని 24 పంచాయతీలలో ప్రజలకు,పాలకులకు,అధికారులకు మధ్య ఏమి జరుగుతుంది?.ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజల ఎందుకు రావడం లేదు?అధికారుల తీరుపై ప్రజలు ఎందుకు అసహనంగా ఉన్నారు? అవినీతి,అక్రమాలు దోపిడి దారులు రాజ్య మేలుతుంటే జిల్లా నిఘ యంత్రాంగం, జిల్లా కలెక్టర్,జిల్లా పోలీసు యంత్రాంగం ఎందుకు దృష్టి సారించడం లేదు అంటూ సామాన్య జనం…
Read more