ప్రభాతదర్శిని,(గూడూరు – ప్రతినిధి):గూడూరు మండల పరిధిలోని మంగళపూర్ లో ప్రభుత్వ అనుమతులతో నిర్వహిస్తున్న శ్రీనివాస మైనింగ్ నిర్వహణకు విజయ్ భాస్కర్ అనే వ్యక్తి అడ్డుకుంటూ సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాసా మైనింగ్ పార్ట్నర్ ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పూర్ లోని శ్రీనివాస మైనింగ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస మైనింగ్ నిర్వహణకు జూన్…
Read more
శ్రీనివాస మైనింగ్ పరిశీలనకు వెళ్తున్న ఎమ్మెల్సీ ని అడ్డుకున్న పోలీసులు-వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి): గూడూరు మండల పరిధిలోని మంగళపూరు వద్ద శ్రీనివాస మైనింగ్ లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ నేడు వైకాపా నేత , ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.సదరు మైన్ ను పరిశీలించేందుకు అధికారుల అనుమతులు తప్పనిసరి అంటూనే…
Read more
ప్రభాతదర్శిని (గూడూరు – ప్రతినిధి):తమ స్థలానికి పూర్తి స్థాయిలో అన్ని హక్కు పత్రాలు కలిగి ఉన్నప్పటికీ రెవిన్యూ అధికారులు అకారణంగా తమను వేదిస్తున్నారని తూమాటి శ్రీనివాస రావు,ఇనుకుర్తి రమణమ్మ, వెంకయ్య అనే స్థల యజమానులు ఆరోపించారు.శనివారం గూడూరు సనత్ నగర్ లోని తమ స్థలాల వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో తూమాటి శ్రీనివాస రావు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం తాము స్థానిక సనత్…
Read more
ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి): ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 2025 లో మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగానే అత్యంత ఉన్నత ప్రతిభను ప్రదర్శించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను సుహార్తి 974 మార్కులు, హేమంత్ 964మార్కులు, షమ్మతమ్మీ 950 మార్కులు సాధించగా, సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో రమ్య 978, సౌమ్య 946, కల్పన 933 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్…
Read more
ప్రభాతదర్శిని,(నాయుడుపేట-ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని శ్రీ వేమ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా శనివారం శ్రీ వేమ జూనియర్ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో కళాశాల డైరెక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. శ్రీ వేమా జూనియర్ కళాశాల స్థాపించిన 31 సంవత్సరాలుగా తమ కళాశాల విద్యార్థులు స్టాండర్డ్ ఫలితాలను సాధిస్తూ…
Read more
ప్రభాతదర్శిని,( సూళ్లూరుపేట-ప్రతినిధి):ఇంటర్మీడియట్ ఫలితాలలో సూళ్లూరుపేట పట్టణంలోని విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో మొదటి సంవత్సరం ఎంపీసీలో కె.రామకృష్ణారెడ్డి 462 మార్కులతో మొదటి స్థానం సాధించారు.పి దీక్షిత 452 మార్కులు,ఎన్ సాయి,కె.పురుషోత్తం 451 మార్కులతో తరువాత స్థానాలలో నిలిచారు.అలాగే సెకండ్ ఇయర్ ఎంపీసీలో ఎం ముని కిరణ్ 980 మార్కులతో కళాశాల ప్రథమ…
Read more
ప్రభాతదర్శిని,( నాయుడుపేట-ప్రతినిధి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయకేతనం ఎగరవేశారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించారు. ఈ సందర్భంగా శనివారం విక్రమ్ జూనియర్ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో కరస్పాండెంట్ జలదంకి విజయబాబు రెడ్డి మాట్లాడారు. 2011 సంవత్సరంలో నాయుడుపేటలో ప్రారంభమైన విక్రమ్…
Read more
నాయుడు పేట ఏఎంసీ చైర్మన్ గా విజయ్ కుమార్ నాయుడు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ సరికొత్త ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉండి కార్యకర్తలకు అండగా నిలిచిన నాయకులకు తగిన గుర్తింపు గౌరవం రాజకీయ అవకాశాలు కల్పించే దశగా టిడిపి యువ నేత నారా లోకేష్ బాబు శ్రీకరం చుట్టారు. కూటమి ప్రభుత్వ నామినేటెడ్ పదవుల పందారానికి తెరతీరడంతో టిడిపి, జనసేన,…
Read more
ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి): పుదూరు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ బాలికల గురుకులంలో శ్రీరామనవమి సందర్బంగా” వాయుగుండ్ల రామాయణ చాలీసా”పై పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు కర్నూలు డిప్యూటీ కలెక్టర్ పి.కొండయ్య బహుమతులు స్పాన్సర్ చేసారు. ఆమేరకు ప్రిన్స్ పల్ రూత్ రమోల హౌజ్ పేరెంట్స్ సోమవారం బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు
Read more
అఖిలేష్ యాదవ్ మాటలు అర్థరహితంబిజెపి రాష్ట్ర నేత సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి): ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బిజెపి అవతరించిందని ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా ఓజిలి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి భారతీయ…
Read more