రైతన్నలకు అండగా ఉంటా, వారికోసం ఎంత దూరమైనా వస్తా:ఉదయగిరి ఎమ్మెల్యేప్రభాతదర్శిని (వింజమూరు-ప్రతినిధి): రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆయన హయాంలో రైతన్నలకు అన్ని విధాల లబ్ధి చేకూరింది అని రైతన్నలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శనివారం వింజమూరు మండల పరిధిలోని ఊటుకూరు గ్రామపంచాయతీ ఆర్ బి కే కార్యాలయం నందు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన…
Read more
ప్రభాతదర్శిని (నాయుడుపేట- ప్రతినిధి): దేశ చరిత్రలో పెన్షన్ల నగదను ముందుగా లబ్ధిదారులకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయ శ్రీ కొనియాడారు. శనివారం నాయుడుపేట పట్టణంలోని అగ్రహార పేట, అమర గార్డెన్స్ మసీదు వీధిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సూళ్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబరు1వ తేదీ…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ మంగళవారం నగరంలోని పొదలకూరు రోడ్డు, ఎఫ్.సి.ఐ గోదాములు, వేపదొరువు, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లోని ఓపెన్ లే అవుట్ ఖాళీ స్థలాలను పరిశీలించారు. నగర పాలక సంస్థ కు చెందిన ఖాళీ స్థలాలను ప్రజాప్రయోజనాల నిమిత్తం అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రయివేటు ఖాళీ స్థలాల్లో నిర్వహణ లేకుండా ముళ్ళ కంపలు పెరిగిపోయి,…
Read more
శ్రావ్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవంలో ఎస్వీవియు మాజీ రెక్టార్ భాస్కర్ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):సాటి మనిషికి సాయపడటం పౌరులందరి సామాజిక బాధ్యత అని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ రెక్టార్ ఆచార్య మచ్చా భాస్కర్ పేర్కొన్నారు. డాక్టర్ సోమేసుల స్వప్నరేఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రావ్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం తిరుపతి యూత్ హాస్టల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య మచ్చా భాస్కర్ మాట్లాడుతూ శ్రావ్స్ ఆధ్వర్యంలో సేవ,…
Read more
అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు ప్రభుత్వం పని చేస్తు ఆధునిక సాంకేతికత అండగా గ్రామాలు,పట్టణాల సర్వతోముఖాభివృద్దికి తద్వారా అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పని చేస్తున్నదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో మంత్రి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జిల్లా కలెక్టర్…
Read more
నేలకు ‘ఒరిగిన’వరి… అన్నదాత కంట కన్నీరుప్రభుత్వం ఆదుకోవాలంటున్న కర్షకులు ప్రభాతదర్శిని,(తడ-ప్రతినిధి): ఆరుగాలం శ్రమించి చెమటనే సాగునీరుగా చేసిన అన్నదాతకు అకాల వర్షం కన్నీళ్లు మిగిల్చింది. పంట చేతికొస్తున్న ఆనందం వర్షంలో ఆవిరైపోయింది. ఎండనక వాననక ఎడగారు పంట కోసం శ్రమించిన రైతుల కష్టం అకాల వర్షానికి నేలపాలయ్యింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి కోత దశలో ఉన్న వరి పైరు నేలకు ఒరిగింది. తడ మండల పరిధిలో చిన్న…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు-బ్యూరో) నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఫోర్జరీ కేసు ఉచ్చు మేయర్ మెడకు బిగుసు కుంటుంది. ఈ కేసు నుంచి బయట పడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతుండటంతో వైసీపీ శ్రేణులు తెగ టెన్షన్ పడుతున్నాయి. మారిన రాజకీయ సమీకరణాల నేపధ్యం, నగర మేయర్ వేసిన అడుగులు వెరసి ఆమెకు అన్ని దారులు మూత పడేలా చేసాయంటున్నారు ..దీంతో రాష్ట్ర వ్యాప్తంగాను ఈ కేసు పై…
Read more
అధికారుల సమీక్షలో ఓజిలి ఎంపీపీ ప్రభాతదర్శిని, (ఓజిలి- ప్రతినిధి): ఓజిలి మండలంలో పంచాయతీలలో పారిశుద్ధ్యని మెరుగుపరిచేందుకు అధికారులు ప్రత్యేక చూపాలని ఓజిలి ఎంపీపీ గడ్డం అరుణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయనే తన చాంబర్లో మండల పరిషత్ అధికారులతో సమీక్షించారు. రానున్నది వర్షాకాలం అని పారిశుధ్యం లోపించే అవకాశం ఉందని తద్వారా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని ఆమె అన్నారు. ఈ విషయాలను దృష్టిలో…
Read more
సరిహద్దులు దాటిన అవినీతి సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది.. ప్రభాతదర్శిని (ప్రత్యేక ప్రతినిధి):ఖరీదైన కారులో రాకపోకలు కమ్మన మాటలతో కలుపుగోలుతనం.. నాయకులు ముందు అతి వినయ విధేయతలు… అవకాశం ఉండి మైకు చేతికి ఇస్తే.. పొగడ్తలతో ముంచి వేయడం… అతనికి వెన్నతో పెట్టిన విద్య.. తన మాటల గారడితో అవతల వ్యక్తులను బూరెడి కొట్టించి అంత తానే తాను ఏమని చేయగలనని నమ్మించడంలో తనకు తాను చాటి… అధికార…
Read more
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): జగన్మోహన్ రెడ్డి మీ బాబాయి హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చెయ్యలేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ సూటిగా ప్రశ్నించారు. బుధవారం నెల్లూరు బీజేపీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ ని…
Read more