మహాజన టీచర్స్ రాష్ట్ర అధ్యక్షుడు చేమూరు మస్తాన్తిరుపతిలో ఘనంగా అంబేద్కర్ 134 జయంతి వేడుకలుప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో అమలు చేయాలని మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చేవూరు మస్తాన్ పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి పట్టణంలోని ఎస్వీ యూనివర్సిటీ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మహాజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పర్రి వీర రాఘవులు, జిల్లా ప్రధాన కార్యదర్శి జడ…
Read more
ఎంజిఎం డైరెక్టర్ గుడ్లూరు మయూర్ వెల్లడిప్రభాతదర్శిని ( శ్రీకాళహస్తి-ప్రతినిధి ): 2025 సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఫలితాలలో శ్రీకాళహస్తి ఎంజిఎం జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఎంజిఎం డైరెక్టర్ గుడ్లూరు మయూర్ వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు,వారి తల్లిదండ్రులతో అభినందన సభ ఏర్పాటు చేసామన్నారు. అనంతరం డైరెక్టర్ మయూర్ మాట్లాడుతూ సీనియర్ ఇంటర్ ఎంపీసీ…
Read more
(ఎస్పీ బీవీడీ కళాశాల అనుబంధ సంస్థ)ప్రభాతదర్శిని,( పొదలకూరు-ప్రతినిధి): శనివారం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పొదలకూరులోని సాయి విద్యానికేతన్ విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించారు. ఆ కళాశాల లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపు చదువుతున్న జి. ప్రహ్లాద్ కుమార్ 1000 మార్కులు గాను 988 మార్కులు సాధించి పొదలకూరు మండలం లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే ఎక్కువ మంది విద్యార్థులు 400 మార్కులు…
Read more
నోటీసులు ఇవ్వకుండా కొట్టు తొలగింపుపై విచారణ చేపట్టాలిగూడూరు సబ్ కలెక్టర్ ను కోరిన బాధితులుప్రభాతదర్శిని,(గూడూరు – ప్రతినిధి): గూడూరు పట్టణంలో కొనుగోలు చేసిన స్థలంలో ఉన్న కొట్టును ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా రెవెన్యూ అధికారులు కూల్చి వేశారని తమకు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని బాధితులు కోరారు. శనివారం బాధితులు శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు, మూడు సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ 576సీ, 576 ఏ…
Read more
ప్రభాతదర్శిని,(గూడూరు – ప్రతినిధి):గూడూరు మండల పరిధిలోని మంగళపూర్ లో ప్రభుత్వ అనుమతులతో నిర్వహిస్తున్న శ్రీనివాస మైనింగ్ నిర్వహణకు విజయ్ భాస్కర్ అనే వ్యక్తి అడ్డుకుంటూ సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాసా మైనింగ్ పార్ట్నర్ ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పూర్ లోని శ్రీనివాస మైనింగ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస మైనింగ్ నిర్వహణకు జూన్…
Read more
శ్రీనివాస మైనింగ్ పరిశీలనకు వెళ్తున్న ఎమ్మెల్సీ ని అడ్డుకున్న పోలీసులు-వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి): గూడూరు మండల పరిధిలోని మంగళపూరు వద్ద శ్రీనివాస మైనింగ్ లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ నేడు వైకాపా నేత , ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.సదరు మైన్ ను పరిశీలించేందుకు అధికారుల అనుమతులు తప్పనిసరి అంటూనే…
Read more
ప్రభాతదర్శిని (గూడూరు – ప్రతినిధి):తమ స్థలానికి పూర్తి స్థాయిలో అన్ని హక్కు పత్రాలు కలిగి ఉన్నప్పటికీ రెవిన్యూ అధికారులు అకారణంగా తమను వేదిస్తున్నారని తూమాటి శ్రీనివాస రావు,ఇనుకుర్తి రమణమ్మ, వెంకయ్య అనే స్థల యజమానులు ఆరోపించారు.శనివారం గూడూరు సనత్ నగర్ లోని తమ స్థలాల వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో తూమాటి శ్రీనివాస రావు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం తాము స్థానిక సనత్…
Read more
ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి): ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 2025 లో మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగానే అత్యంత ఉన్నత ప్రతిభను ప్రదర్శించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను సుహార్తి 974 మార్కులు, హేమంత్ 964మార్కులు, షమ్మతమ్మీ 950 మార్కులు సాధించగా, సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో రమ్య 978, సౌమ్య 946, కల్పన 933 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్…
Read more
ప్రభాతదర్శిని,(నాయుడుపేట-ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని శ్రీ వేమ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా శనివారం శ్రీ వేమ జూనియర్ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో కళాశాల డైరెక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. శ్రీ వేమా జూనియర్ కళాశాల స్థాపించిన 31 సంవత్సరాలుగా తమ కళాశాల విద్యార్థులు స్టాండర్డ్ ఫలితాలను సాధిస్తూ…
Read more
ప్రభాతదర్శిని,( సూళ్లూరుపేట-ప్రతినిధి):ఇంటర్మీడియట్ ఫలితాలలో సూళ్లూరుపేట పట్టణంలోని విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో మొదటి సంవత్సరం ఎంపీసీలో కె.రామకృష్ణారెడ్డి 462 మార్కులతో మొదటి స్థానం సాధించారు.పి దీక్షిత 452 మార్కులు,ఎన్ సాయి,కె.పురుషోత్తం 451 మార్కులతో తరువాత స్థానాలలో నిలిచారు.అలాగే సెకండ్ ఇయర్ ఎంపీసీలో ఎం ముని కిరణ్ 980 మార్కులతో కళాశాల ప్రథమ…
Read more