ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావుకన్నుమూత

ప్రభాతదర్శిని, (ప్రత్యేక -ప్రతినిధి): తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కోట శ్రీనివాసరావు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడని చెప్పొచ్చు. విలన్‌గా భయ పెట్టాలన్నా.. కామెడీతో నవ్వించాలన్నా.. ఎమోషన్స్ తో ఏడిపించాలన్నా.. ఆయనకు ఆయనే సాటి. గ‌త కొంత కాలంగా తీవ్ర అనారోగ్య‌, వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్న ఆయ‌న ప‌రిస్థితి విష‌మించి ఆదివారం…

Read more

తిరుమలలో శ్రీవారి భక్తులకు రాత్రి వేళా అన్నప్రసాదంలో వడల వడ్డింపు..!!

ప్రభాతదర్శిని, (తిరుమల-ప్రతినిధి): ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తులకు నాణ్యతతో కూడిన రుచికరమైన అన్నప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అన్నప్రసాద కేంద్రాల్లో మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే కాకుండా, రాత్రి భోజనంలో కూడా భక్తులకు వడలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో స్వామి అమ్మవార్ల చిత్రపటం వద్ద వడలను ఉంచి…

Read more

ప్రాథమిక ఆరోగ్య విధానాన్ని పట్టించుకోని ప్రభుత్వాలు

-డాక్టర్ జెట్టి శేషారెడ్డి 17వ స్మారక సదస్సులో వ్యక్తులు స్పష్టంప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వైద్య రంగంలో ప్రస్తుత పరిస్థితుల్లో అసమానతలు తీవ్రంగా ఉన్న ప్రభుత్వం తన బాధ్యతలనుంచి తప్పించుకుంటూ వైద్య విద్యని ప్రైవేటు వారికి అప్పగిస్తామని నిస్సిగ్గుగా చెప్పడం చాలా దారుణమని డాక్టర్ విరించి తెలిపారు. డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ జెట్టి శేషారెడ్డి 17 వ స్మారక సదస్సు సందర్భంగా “మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ–…

Read more

“ఏపీలో గ్రీన్‌ ఎనర్జీకి మంచి అవకాశాలు… పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడి పెట్టాలి : దిల్లీలో సీఐఐ వార్షిక సమ్మేళనంలో ఏపీ సీఎం చంద్రబాబు

ప్రభాతదర్శిని-దిల్లీ: “ఏపీలో గ్రీన్‌ ఎనర్జీకి మంచి అవకాశాలు… పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడి పెట్టాలి…సంపద సృష్టిలో ఏపీకి సహకరించాలని దిల్లీలో సీఐఐ వార్షిక సమ్మేళనంలో ఏపీ సీఎం చంద్రబాబు పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. “ఏపీలో గ్రీన్‌ ఎనర్జీకి మంచి అవకాశాలు ఉన్నాయి. సోలార్‌, విండ్‌, పంప్డ్‌ ఎనర్జీ అన్నింటిలోనూ ఏపీ ముందు వరుసలో ఉంది. గ్రీన్‌ ఎనర్జీ కోసం ఎన్నో కంపెనీలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఏడాదిలో…

Read more

తిరుమలలో మరో అపచారం… శ్రీవారి సన్నిధిలో పాదరక్షలు

ప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రత్యేక ప్రతినిధి) తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో అపచారం జరిగింది.ఈసారి ఏకంగా పాదరక్షలు వేసుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి కొంతమంది భక్తులు రావడం జరిగింది.కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు అయిన తర్వాత తిరుమల శ్రీవారి సన్నిధిలో అనేక ప్రచారాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.లిక్కర్ అలాగే పాన్ పరాక్ గుట్కాలు ఇలా రకరకాల నిషేధిత పదార్థాలను పట్టుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి కొంత…

Read more

ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా మారాలి: రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ డాక్టర్ సుజాతా రావు

ఆరోగ్యాన్ని వ్యాపారంగా చూసే రాజకీయ పార్టీలకి ఓటు వేయవద్దు:డాక్టర్ పివి రమేష్ పిలుపు ఆరోగ్యం సామాజిక బాధ్యత’ తిరుపతి సదస్సులో రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ లుప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): దేశంలో ఆరోగ్యం అనేది ప్రాథమిక హక్కుగా మారాలని, భారత ప్రభుత్వ పూర్వ ఆరోగ్య కార్యదర్శి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె. సుజాతారావు అన్నారు. ఆదివారం ఉదయం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో వేమన విజ్ఞాన…

Read more

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 119 మొబైల్‌ యాప్స్‌ బ్యాన్‌!

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 119 మొబైల్‌ యాప్స్‌ను బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిషేధించిన చాలా యాప్‌లు ప్రస్తుతం డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. నివేదిక ప్రకారం, ఇప్పటివరకు గూగుల్ ప్లే స్టోర్ నుండి 15 యాప్‌లను మాత్రమే తొలగించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోసారి చైనా లింక్డ్ మొబైల్ యాప్‌లపై డిజిటల్ స్ట్రైక్ చేసింది. ప్రభుత్వం ఒకేసారి 119 చైనీస్ మొబైల్…

Read more

ఏపీ, ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారు:ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన

ఓటేసిన పాపానికి ప్రజలను ఏపీలో వైసీపీ కాటేశారు: చంద్రబాబు స్పందనప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి):ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఉండవల్లిలోని నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ గెలుపు, కేవలం ఢిల్లీ ప్రజల గెలుపు కాదని… ఇది దేశ ప్రజల గెలుపు కూడా అని అభివర్ణించారు. పీపుల్స్ ఫస్ట్ అనే మోడల్ మాత్రమే పని చేస్తుందని ఈ ఎన్నిక…

Read more

నేడు జిఎస్ఎల్వి.ఎఫ్ 15 ఎన్విఎస్ -02 ప్రయోగం…సెంచరీతో చరిత్ర సృష్టించనున్న ఇస్రో

నావిగేషన్ అభివృద్ధి పరచే దేశాల సరసన భారత్ప్రభాతదర్శిని, (సూళ్లూరుపేట-ప్రతినిధి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 100వ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు కౌంట్ డౌన్ మొదలయ్యింది. బుధవారం ఉదయం 6:23 నిమిషాలకు 100వ ప్రయోగం శ్రీహరికోట లోని రెండవ రాకెట్ ప్రయోగ వేదిక నుండి జి ఎస్ ఎల్ వి ఎఫ్ 15 ను ప్రయోగించుకున్నారు. జియో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఆర్బిటాల్ కక్షలోకి…

Read more

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ (92) కన్నుమూత

ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ ప్రతినిధి): మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ (92) కన్నుమూశారు. అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్​లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్​ ప్రకటన విడుదల చేసింది. పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. మన్మోహన్‌ సింగ్‌ అక్టోబర్‌ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ…

Read more

error: Content is protected !!