సీతారామపురం ప్రజల దాహార్తి తీరుస్తాం – ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):సీతారామపురంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించి ప్రజల దాహార్తిని తీరుస్తామని నెల్లూరు పార్లమెంట్‌ ఎన్‌డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సీతారామపురంలో ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వేమిరెడ్డికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మండల వ్యాప్తంగా వచ్చిన నాయకులు, కార్యకర్తలతో ప్రచారం ఆద్యంతం ఉర్రూతలూగించిది. ఈ సందర్భంగా…

Read more

టిడిపిలో చేరిన ఏఎంసీ చైర్మన్ జొన్నవాడ ప్రసాద్…. ప్రశాంతిరెడ్డికి జై కొట్టిన బుచ్చి మండల ప్రజానీకం

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): బుచ్చిరెడ్డిపాళెం మండలం వ్యవసాయ మార్కెటింగ్ కమిటి ఛైర్మన్‌ జొన్నవాడ ప్రసాద్ వైసిపి టాటా చెప్పేపి తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారం బుచ్చిరెడ్డి పాలెం మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి ప్రశాంతి రెడ్డి సమక్షంలో సూరా శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో తన అనుచరులతో కలిసి ఆయన టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రశాంతి…

Read more

చంద్ర‌బాబు మాట‌ల మ‌నిషి కాదు…చెప్పిందే చేస్తారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాజీ మంత్రి నారాయ‌ణ కుమార్తె సింధూర

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): మాజీ ముఖ్య‌మంత్రి నారాచంద్ర‌బాబు నాయుడు మాట‌ల మ‌నిషి కాద‌ని…ఆయ‌న చెప్పింది చేస్తార‌ని… చేసి చూపిస్తార‌ని… మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ కుమార్తె సింధూర పొంగూరు తెలిపారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో… ఆమె నెల్లూరు న‌గ‌రం 45వ డివిజ‌న్ విజయ మహల్ రైల్వే గేట్ సెంటర్ తదితర ప్రాంతాల్లో.. మ‌హిళాశ‌క్తి టీం, టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లతో క‌లిసి ఎన్నిక‌ల ప్ర‌చారం…

Read more

కోవూరు నుంచి గ్రావెల్ మాఫియాను తరిమికొట్టండి….టిడిపిని గెలిపించి అభివృద్ధిలో భాగ స్వామ్యులు కండి.

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): కోవూరు నియోజకవర్గంలో నుంచి గ్రావెల్ మాఫియాను తరిమికొట్టాలని, తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన తనను గెలిపించి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. బుచ్చిరెడ్డిపాళెం పట్టణ పరిధిలోని వవ్వేరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రశాంతి రెడ్డి వవ్వేరు పరిసరాల్లోని కనిగిరి రిజర్వాయర్ వద్ద ప్రసన్న ఆధ్వర్యంలో జరిగిన అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిగిన…

Read more

నెల్లూరు ఏసీ మార్కెట్లో వాట‌ర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తా…మాజీ మంత్రి, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): తెలుగుదేశం, జనసేన, బిజెపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే… నెల్లూరు న‌గ‌రం మ‌ద్రాస్ బ‌స్టాండ్ వ‌ద్ద ఉన్న ఏసీ కూర‌గాయ‌ల మార్కెట్లో వాట‌ర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని… మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ వ్యాపార‌స్తులంద‌రికి హామీ ఇచ్చారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా… ఆయ‌న ఎంపీ అభ్య‌ర్థి వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, రూర‌ల్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిల‌తో క‌లిసి…

Read more

నాన్న చేసిన అభివృద్ధి కళ్ళముందే కనపడుతుంది…. ఆదాల హిమబిందు

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాన్న, రూరల్ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ ఎదుట కనిపిస్తున్నాయి కాబట్టే నాన్నగారికి మద్దత్తుగా ఎన్నికల ప్రచారం చేసేందుకు ఏగడపకు వెళ్లిన మీ నాన్న మా ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేశారు, వచ్చే ఎన్నికల్లో మా ఓటు ఆదాల ప్రభాకర్ రెడ్డికి వస్తామని ఆయా ప్రాంతాల ప్రజలు బహిరంగంగా తనకు చెప్పడం…

Read more

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు:తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): సార్వత్రిక ఎన్నికలు -2024 నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై సాధారణ అబ్జర్వర్లు, వ్యయ పరిశీలకులు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తో కలిసి సమీక్షించి మాట్లాడుతూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అందరూ కలిసి సమన్వయంతో ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు, కలెక్టర్ అన్ని విధాల ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని వివరించారు.…

Read more

ముగిసిన నామినేషన్ల పరిశీలన…ఆరుగురు పార్లమెంటు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ…15 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం…41మంది అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ…130 మంది నామినేషన్ల ఆమోదం

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. శుక్రవారం నెల్లూరు పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారులు నిర్వహించారు. నామినేషన్ల పరిశీలన అనంతరం నెల్లూరు పార్లమెంటు పరిధిలో మొత్తం 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.15 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి.…

Read more

తెదేపా గెలుపుకు కలిసి కృషి చేద్దాం – తెలుగు యువత పిలుపు

ప్రభాతదర్శిని, (తిరుచానూరు-ప్రతినిధి):ఇటీవల చంద్రబాబు నాయుడు సమీక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఉమ్మడి పద్మావతి పురం మాజీ సర్పంచ్, గణపతి నాయుడు ను అలాగే జేబీ రమణ, శ్రీనివాసపురం ఉపసర్పంచ్ సునీల్ చౌదరి ను తెలుగు యువత నాయకులు దిలీప్ రాయల్ బుధవారం మర్యాదపూర్వంగా కలిసి ఘనంగా సత్కరించారు. రానున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా పనిచేసేందుకు సమిష్టిగా అందరి సమన్వయంతో ముందుకెళ్తామని చెప్పారు. యుగంధర్ రాయల్,…

Read more

అట్టహాసంగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన డాక్ట‌ర్ నారాయ‌ణ‌

ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి ఓ సెట్ నామినేష‌న్ ప‌త్రాలు అంద‌జేసిన నారాయ‌ణ‌ రిట‌ర్నింగ్ అధికారికి ఓ సెట్ నామినేష‌న్ ప‌త్రాలు అంద‌జేసిన పొంగూరు ర‌మాదేవి కుటుంబ‌స‌భ్యులు, టీడీపీ అగ్ర‌నేత‌ల‌తో క‌లిసి నామినేష‌న్ దాఖ‌లు చేసిన డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌ అడ‌గ‌కుండానే గ‌తంలో ఎన్నో చేశా…ప్ర‌స్తుతం పోటీ చేస్తున్న కాబ‌ట్టి బాధ్య‌తగా తీసుకుంటున్నా భార‌త‌దేశంలోనే నెల్లూరును మోడ‌ల్‌సిటీగా మారుస్తాన‌ని హామీ ఇచ్చిన నారాయ‌ణ‌… ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):ప్ర‌స్తుతం నేను ప్ర‌త్య‌క్ష…

Read more

error: Content is protected !!