జిల్లాను సమర్థవంతంగా పనిచేసి ప్రగతి పథంలో నిలపండి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

నెల్లూరు జిల్లాలో ఒకే రోజు 26 మందికి పదోన్నతులు ప్రభాతదర్శిని ( నెల్లూరు – ప్రతినిధి):నెల్లూరు జిల్లాలో సమర్థవంతంగా పనిచేస్తూ ప్రగతి పథంలో నిలపాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న 26 మందికి సీనియర్ అసిస్టెంట్ నుండి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు గా పదోన్నతి, వివిధ హోదాలో పదోన్నతులు కల్పిస్తూ.. పదోన్నతుల ప్రొసీడింగ్స్ ను కలెక్టర్…

Read more

ఏపీడబ్ల్యూజేఎఫ్ కమిటీలో శ్రీకాళహస్తి పాత్రికేయులకు చోటు

ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి – ప్రతినిధి ): ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ శ్రీకాళహస్తి నియోజకవర్గ కమిటీని శనివారం ఎన్నుకున్నారు. స్థానిక శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శనివారం జరిగిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వళిగలం గోపి, జిల్లా కన్వీనర్ తులసీ రామ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కావేరిపాకం వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా పెరిమిడి…

Read more

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ప్రభాత దర్శిని (కావలి – ప్రతినిధి): ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆదివారం కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యాభై మూడు మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం రూ.నలభై మూడు లక్షల విలువైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు.గత ఇరవై ఒక్క నెలల కాలంలో కావలి నియోజకవర్గంలో 1,018 మందికి మొత్తం రూ.8,21,26,116 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసినట్లు చెప్పారు.…

Read more

ఈ క్రాప్ నమోదును వేగంగా పూర్తిచేయాలి :జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

ప్రభాతదర్శిని, (నెల్లూరుప్రతినిధి): ఈ క్రాప్ నమోదును వేగంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఇందుకూరుపేట మండలం కొరుటూరు పంచాయతీలో ఆన్లైన్లో నమోదు చేసిన పంట వివరాలను కలెక్టర్ పరిశీలించారు. రైతు గండవరపు అమర్నాద్ రెడ్డి పొలములో గ్రామ  వ్యవసాయ సహాయకురాలు ఝాన్సీ ఈ- పంట యాప్ నుండి రైతుల వివరాలను డౌన్లోడ్ చేసుకొని నమోదు చేసే విధానాన్ని కలెక్టర్…

Read more

ఎస్ఎఫ్ఐ వ్యవస్థాపక నేత జానా వెంకయ్య కన్నుమూత

కన్నీటి వీడ్కోలు మధ్య అంతిమయాత్రతరలివచ్చిన వామపక్ష నాయకులు, కార్యకర్తలు అభిమానులువైద్య కళాశాలకు దేహం అప్పగింత -నేతల ఘన నివాళిప్రభాత దర్శిని (నెల్లూరు బ్యూరో): ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా వ్యవస్థాపక నేత, మార్క్సిస్ట్ నేత జానా వెంకయ్య (78)బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. సిపిఎం నాయకులు, కార్యకర్తలు అభిమానులు, బంధువులు స్నేహితులు కన్నీటి వీడ్కోలు మధ్య బుధవారం సాయంత్రం జానా వెంకయ్య అంత్యక్రియలు జరిగాయి. జానా వెంకయ్యకు ఇటీవల ఆరోగ్యం…

Read more

రాజకీయాల్లోకొచ్చి ప్రజాసేవ చేయాలనుకునే యువతకు మంత్రి నారా లోకేష్ రోల్ మాడల్

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): మంత్రి నారా లోకేష్ రాజకీయాల్లోకొచ్చి ప్రజాసేవ చేయాలనుకునే యువతకు రోల్ మాడల్ అన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ మరియు టిడిపి జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్రతో కలిసి కోవూరు పట్టణంలోని బాలికల పాఠశాలలో శుక్రవారం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థినులకు…

Read more

మూఢనమ్మకాలు, అజ్ఞానంపై ధైర్యంగా పోరాడిన సమాజ సంస్కర్తగా వేమన:నెల్లూరు, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

ప్రభాతదర్శిని, (నెల్లూరు – ప్రతినిధి) :..యోగి వేమన తన సరళమైన పద్యాల ద్వారా సత్యం, నైతికత, సమానత్వం, మానవత్వం వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. కులమత భేదాలు, మూఢనమ్మకాలు, అజ్ఞానంపై ధైర్యంగా పోరాడిన సమాజ సంస్కర్తగా వేమన నిలిచారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో యువజన సర్వీసుల శాఖ,( సెట్నెల్) వారి ఆధ్వర్యంలో యోగి వేమన…

Read more

పారదర్శకంగా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలి:నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

ప్రభాతదర్శిని, (నెల్లూరు – ప్రతినిధి) : ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను పరిష్కరించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, డిఆర్డిఏ పిడి నాగరాజు…

Read more

వన్ విలేజ్.. 4 విజిట్స్ లో ప్రజల సమస్యలను పరిష్కరిం చాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి) : వన్ విలేజ్.. 4 విజిట్స్ కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ హాలులో వన్ విలేజ్.. 4 విజిట్స్, రెవెన్యూ పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, పిజిఆర్‌ఎస్ అర్జీలు, యూరియా నిల్వలు, చాంపియన్ ఫార్మర్ కార్యక్రమం, గృహ నిర్మాణాల ప్రగతి తదితర అంశాలపై…

Read more

ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో పరిశ్రమల వెల్లువ – కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

బుచ్చిరెడ్డి పాళెం లో 70 లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలుప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగానే ఇఫ్కో కిసాన్ సెజ్ టాటా గ్రూప్ 6 వేల 675 కోట్లతో పవర్‌ ప్లాంట్ పెట్టేందుకు ముందుకు వచ్చిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డి పాలెం మండలం నాగాయగుంట పంచాయతీలో దాదాపు 70 లక్షలతో చేపట్టిన పలు…

Read more

error: Content is protected !!