ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 119 మొబైల్ యాప్స్ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిషేధించిన చాలా యాప్లు ప్రస్తుతం డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. నివేదిక ప్రకారం, ఇప్పటివరకు గూగుల్ ప్లే స్టోర్ నుండి 15 యాప్లను మాత్రమే తొలగించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోసారి చైనా లింక్డ్ మొబైల్ యాప్లపై డిజిటల్ స్ట్రైక్ చేసింది. ప్రభుత్వం ఒకేసారి 119 చైనీస్ మొబైల్…
Read more
ఉద్యోగుల సంక్షేమం కోసమే పరితప్పిస్తున్న బోర్డు మెంబర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): టిటిడి బోర్డు మెంబర్ ను ఉద్యోగులు నిందించడం తగదని, ఉద్యోగుల సంక్షేమం కోసమే బోర్డు మెంబర్ నరేష్ కుమార్ పరితప్పిస్తున్నరని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం కార్యదర్శి ఆవులపాటి బుజ్జిబాబు పేర్కొన్నారు. బుధవారం తిరుమల ముఖద్వారం వద్ద జరిగిన ఘటనపై టిటిడి ఉద్యోగులు తమ కులానికి చెందిన టిటిడి బోర్డు సభ్యుడు నరేష్ పై తీవ్ర ఆరోపణలు…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి):కాళ్లు కడిగి బిడ్డ కన్యాదానం చేయాల్సిన తండ్రి.. అప్పటివరకు హుషారుగా బిడ్డ పెండ్లి పనుల్లో మునిగి తేలాడు.. బంధువులను ఆహ్వానించారు. కళ్యాణ మండపమంతా కలియ తిరిగి పెళ్లి పనులు చూసుకున్నాడు. అయితే ఇంతలోనే మాయదారి గుండెపోటు..అప్పటివరకు హుషారుగా తిరిగిన వ్యక్తి కుప్ప కూలాడు. కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. కన్న కూతురు పెండ్లి జరుగుతుండగా.. పెండ్లి మండపంలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు ఓతండ్రి. ఆస్పత్రికి తరలించినా…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఆరిమానుపాడు గ్రామంలో ఉన్న వివాదాస్పద క్వారీ వద్ద రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో క్వారీ ఏర్పాట్లు వ్యతిరేకిస్తూ గ్రామస్తులు గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్వారీ ఏర్పాట్లు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. క్వారీ ఏర్పాటుతో వ్యవసాయం పనులకు ఆటంకం కలగడంతో పాటుతమ మూగజీవాలు, పశువులకు మేత సమస్యలు…
Read more
పెట్టుబడిదారులతో చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖా రాణి కీలక చర్చలు ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ-ప్రతినిధి): న్యూఢిల్లీలో నిర్వహించిన భారత్ టెక్స్ 2024 లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ పెట్టుబడిదారులు, పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి నేతృత్వంలో, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ప్రతినిధులు పలు పెట్టుబడిదారులతో కీలక చర్చలు జరిపారు. రాష్ట్రం అందించే పెట్టుబడి అనుకూల వాతావరణం, అత్యాధునిక మౌలిక…
Read more
విజయనగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసును చేయించిన పోలీసులుప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి):విజయనగరంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రసాద్ హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తేల్చారు పోలీసులు. ఈ నెల 10న తెర్లాం మండలం భూరిపేట సమీపంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన సన్యాసి, అపయమ్మలకు ప్రసాద్,…
Read more
వ్యాపార వ్యూహాలలో ప్రాధాన్యత సంతరించుకున్న డేటా విశ్లేషణడేటా వినియోగం, నిర్వహణలో నైతికత అత్యంత అవశ్యకంప్రభాతదర్శిని,(ప్రత్యేక ప్రతినిధి):“ఆధునిక పరిపాలన, వ్యాపార వ్యూహాల్లో డేటా కీలకమైన స్థానం కలిగి ఉంది. విశ్లేషణలు, కృత్రిమ మేధస్సును సద్వినియోగం చేసుకునే సామర్థ్యం గల సంస్థలే భవిష్యత్తులో విజయాన్ని సాధిస్తాయి” అని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, విపత్తుల నిర్వహణ, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, సర్వే సెటిల్ మెంట్, భూపరిపాలన) ఆర్.పీ. సిసోడియా అన్నారు.…
Read more
వి.ఎస్ యు వి.సి ఆచార్య ఎస్.విజయభాస్కర రావుప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఇంటర్నెట్ లావాదేవీల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని విక్రమ సింహపురి యూనివర్శిటి ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు అన్నారు. మంగళవారం ఉదయం వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో వి.ఎస్ యూ, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, ఎన్.ఐ.సి సంయుక్త ఆధ్వర్యంలో సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం-2025 అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం…
Read more
ప్రభాతదర్శిని, (ఏలూరు-ప్రతినిధి): ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షణలో, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఎస్ టి ఎఫ్ బృందం, జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్ ఎస్ ఎచ్ ఓ కలిసి ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలంలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో, మారుతి వాన్ (AP 39 TV 2190) ద్వారా సరఫరా అవుతున్న రెండు అక్రమ మద్యం విక్రయ కేంద్రాలను…
Read more