ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్ లో టాపర్ కొత్తనూరు వైష్ణోదేవి నిలిచారు. ప్రముఖ సినీ, సీరియల్ నటుడు శ్రీహరి- లలితభవాని దంపతుల కుమార్తె అయిన వైష్ణోదేవి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు హైదరాబాద్ లోని ఏ.ఎస్.రావు నగర్ భాష్యం స్కూల్ చదివింది. 10వ తరగతిలో 9.5 జిపిఏ మార్కులు సాధించారు. హైదరాబాద్ మణి కొండ శ్రీ చైతన్య విద్యా సంస్థ బ్రాంచ్ లో…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి) : రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లాలో రెండో పంట రబీకి సంబంధించి 3లక్షల పైగా ఎకరాలకు 41 టిఎంసిల నీటిని కేటాయిస్తూ సాగునీటి సలహామండలిలో తీర్మానించినట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. గురువారం ఉదయం నగరంలోని జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సాగునీటి సలహామండలి సమావేశం జిల్లా కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ…
Read more
మహాజన టీచర్స్ రాష్ట్ర అధ్యక్షుడు చేమూరు మస్తాన్తిరుపతిలో ఘనంగా అంబేద్కర్ 134 జయంతి వేడుకలుప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో అమలు చేయాలని మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చేవూరు మస్తాన్ పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి పట్టణంలోని ఎస్వీ యూనివర్సిటీ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మహాజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పర్రి వీర రాఘవులు, జిల్లా ప్రధాన కార్యదర్శి జడ…
Read more
ఎంజిఎం డైరెక్టర్ గుడ్లూరు మయూర్ వెల్లడిప్రభాతదర్శిని ( శ్రీకాళహస్తి-ప్రతినిధి ): 2025 సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఫలితాలలో శ్రీకాళహస్తి ఎంజిఎం జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఎంజిఎం డైరెక్టర్ గుడ్లూరు మయూర్ వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు,వారి తల్లిదండ్రులతో అభినందన సభ ఏర్పాటు చేసామన్నారు. అనంతరం డైరెక్టర్ మయూర్ మాట్లాడుతూ సీనియర్ ఇంటర్ ఎంపీసీ…
Read more
(ఎస్పీ బీవీడీ కళాశాల అనుబంధ సంస్థ)ప్రభాతదర్శిని,( పొదలకూరు-ప్రతినిధి): శనివారం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పొదలకూరులోని సాయి విద్యానికేతన్ విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించారు. ఆ కళాశాల లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపు చదువుతున్న జి. ప్రహ్లాద్ కుమార్ 1000 మార్కులు గాను 988 మార్కులు సాధించి పొదలకూరు మండలం లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే ఎక్కువ మంది విద్యార్థులు 400 మార్కులు…
Read more
ప్రభాతదర్శిని, (పొదలకూరు – ప్రతినిధి):ఇంటర్మీడియట్ ప్రథమ ,ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి శనివారం విడుదలైన ఫలితాలలో తమ విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించారని పొదలకూరు లోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీ నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రధమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూపులో దేవళ్ళ నిత్యకృతిక 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి మండల ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే షేక్ తస్లీమా, వి హేమంత్ 464 మార్కులు సాధించి…
Read more
ప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రత్యేక ప్రతినిధి) తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో అపచారం జరిగింది.ఈసారి ఏకంగా పాదరక్షలు వేసుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి కొంతమంది భక్తులు రావడం జరిగింది.కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు అయిన తర్వాత తిరుమల శ్రీవారి సన్నిధిలో అనేక ప్రచారాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.లిక్కర్ అలాగే పాన్ పరాక్ గుట్కాలు ఇలా రకరకాల నిషేధిత పదార్థాలను పట్టుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి కొంత…
Read more
నోటీసులు ఇవ్వకుండా కొట్టు తొలగింపుపై విచారణ చేపట్టాలిగూడూరు సబ్ కలెక్టర్ ను కోరిన బాధితులుప్రభాతదర్శిని,(గూడూరు – ప్రతినిధి): గూడూరు పట్టణంలో కొనుగోలు చేసిన స్థలంలో ఉన్న కొట్టును ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా రెవెన్యూ అధికారులు కూల్చి వేశారని తమకు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని బాధితులు కోరారు. శనివారం బాధితులు శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు, మూడు సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ 576సీ, 576 ఏ…
Read more
ప్రభాతదర్శిని,(గూడూరు – ప్రతినిధి):గూడూరు మండల పరిధిలోని మంగళపూర్ లో ప్రభుత్వ అనుమతులతో నిర్వహిస్తున్న శ్రీనివాస మైనింగ్ నిర్వహణకు విజయ్ భాస్కర్ అనే వ్యక్తి అడ్డుకుంటూ సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాసా మైనింగ్ పార్ట్నర్ ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పూర్ లోని శ్రీనివాస మైనింగ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస మైనింగ్ నిర్వహణకు జూన్…
Read more
శ్రీనివాస మైనింగ్ పరిశీలనకు వెళ్తున్న ఎమ్మెల్సీ ని అడ్డుకున్న పోలీసులు-వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి): గూడూరు మండల పరిధిలోని మంగళపూరు వద్ద శ్రీనివాస మైనింగ్ లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ నేడు వైకాపా నేత , ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.సదరు మైన్ ను పరిశీలించేందుకు అధికారుల అనుమతులు తప్పనిసరి అంటూనే…
Read more