ఆక్రమణలో ఉన్న ఐదు కోట్ల ప్రభుత్వ స్థలం స్వాధీనం

ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటుప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆక్రమణలో ఉన్న ఐదు కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఆ ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సేకరించిన సమాచారం, అధికారుల వివరాల ప్రకారం నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు వద్ద ఎల్ ఏ సాగరం గ్రామ రెవెన్యూ సర్వే నంబర్…

Read more

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపు

సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ 12.07.2024న జీవో యం.యస్ నెం. 82 ను జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం (డబ్ల్యూ. జే. హెచ్.ఎస్) పొడిగింపునకు సమాచార, పౌర…

Read more

మెరుగైన విద్యా బోధనతోపాటు నాణ్యమైన ఆహారం అందించాలి

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణివిద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. పాలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసారు. మధ్యాహ్నం భోజనంను స్వయంగా రుచి చూసి పలు సూచనలు…

Read more

18 నుండి ఆగస్టు 2వ తేదీ వరకు ఇంటింటా కుష్టు వ్యాధి సర్వే

ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):ఈనెల 18వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు ఇంటింటా కుష్టు వ్యాధి సర్వే చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, మరియు జిల్లా కుష్టు ఎయిడ్స్ మరియు టీ.బి అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని వైద్యాధికారులందరికీ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీహరి ప్రారంభించారు. జిల్లాలోని ఆశ, మగ వాలంటీర్లు…

Read more

14న సోమశిలకు ముగ్గురు మంత్రులు రాక

– జలాశయ అభివృద్ధే లక్ష్యంగా పర్యటన ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): నెల్లూరు జిల్లా వరప్రసాదిని అయిన సోమశిల జలాశయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ ఆహ్వానం మేరకు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమశిల సందర్శనకు విచ్చేయనున్నారు. ఆదివారం ఉదయం సోమశిల జలాశయాన్ని రాష్ట్ర దేవాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి…

Read more

ఏ.పి.రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్షు శుక్లా

• 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లా • హిమాన్షు శుక్లాకు ఘన స్వాగతం పలికిన ఐ అండ్ పీఆర్ అధికారులు • పుష్పగుచ్ఛాలతో అభినందలు తెలిపిన ఉద్యోగులు, సిబ్బంది • గతంలో డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు • సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న హిమాన్షు శుక్లా • సంక్షోభాలను సవాళ్లుగా తీసుకుని, సమస్యకు పరిష్కారం చూపించడంలో…

Read more

ఆయిల్ పామ్ ఒక వరం…వ్యవసాయ యాంత్రీకరణను సద్వినియోగం చేసుకోవాలి-తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

ప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రతినిధి): రైతులు యాంత్రీకరణ వ్యవసాయం ద్వారా సమయం తక్కువ,ఖర్చు తక్కువ తో ఎక్కువ రాబడి సాధించవచ్చని రైతులందరూ యాంత్రీకరణ వ్యవసాయం పై మొగ్గుచూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ కోరారు.గురువారం తిరుపతి జిల్లా వడమాల పేట కదిరిమంగలం గ్రామ పరిధిలోని రైతు పొలాల్లో రాస్ – కృషి విజ్ఞాన కేంద్రం వారు చేపట్టిన డ్రోన్ పైలట్ ద్వారా పురుగు మందులను పంట పొలాలకు డ్రోన్…

Read more

గూడూరు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులుగా సచిన్, వెంకటేశ్వర్లు

ప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి):గూడూరు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులుగా హైపర్ ఛానల్ రిపోర్టర్ (సచిన్) వి నాగేంద్ర, (టీవీ-5 )ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కాలనీలో హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షులు ఆత్మకూరు సురేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ అధ్యక్షులుగా వి నాగేంద్ర,ప్రధాన కార్యదర్శిగా బొలిగర్ల వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శిగా (ఐ న్యూస్ )గూడూరు డివిజన్ రిపోర్టర్…

Read more

అడ్డగోలుగా అసైన్మెంట్ భూములు రిజిస్ట్రేషన్

నిబంధనలను పట్టించుకోని నాయుడుపేట సబ్ రిజిస్టర్ చేయి తడిపితే రిజిస్ట్రేషన్ చేసేందుకు సై సై.. ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం అడ్డగోలు రిజిస్ట్రేషన్లకు నిలయంగా మారింది. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ చేయవలసిన అధికారులు అందుకు పంగనామాలు పెడుతున్నారు. చేయి తడిపితే తాము ఏవైనా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పకనే చెబుతున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది ప్రభుత్వం మారిన…

Read more

పనికెందుకు తొందర చదువుకో ముందరా..!

వింజమూరు బడికి పోదాం రా..ర్యాలీలో ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పనికెందుకు తొందరా బడికి పోదాం ముందరా.. ర్యాలీలో ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు. డిప్యూటీ డీఈవో పి రఘురామయ్య ఎంఈఓ ఎం మధుసూదన్ రెడ్డి హెచ్ఎం లు సిహెచ్ మాల కొండయ్య డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మరియు జడ్పీ బాలబాలికల ఉన్నత…

Read more

error: Content is protected !!