సాగు, త్రాగు నీటి సమస్యలు తీర్చండి సారూ….

కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలిసి.ఎం.చంద్రబాబు, మంత్రి లోకేష్ తో చర్చించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రభాతదర్శిని (కందుకూరు – ప్రతినిధి): కందుకూరు నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లను కలిసి విన్నవించారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు, సచివాలయంలో ఇద్దరినీ విడివిడిగా కలిసి వివిధ సమస్యలపై వినతి పత్రం…

Read more

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సేవలో గవర్నర్ రాధాకృష్ణన్

ప్రభాతదర్శిని,(తిరుచానూరు-ప్రతినిధి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన తెలంగాణ జార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్ రాధాకృష్ణన్ కు టిటిడి అధికారులు ఆలయం వద్ద స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టిటిడి అధికారులు గవర్నర్ కు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.ఆలయం వెలుపల గవర్నర్ కు బిజెపి నాయకుల గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అమ్మవారి…

Read more

నిషేధిత పదార్థాలు తరలిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీఎస్పీ ఎం. సూర్య నారాయణ రెడ్డి ప్రభాతదర్శిని,(గూడూరు -ప్రతినిధి): నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు తప్పవని డీఎస్పీ ఎం. సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డు, హాస్పిటల్ రోడ్డు ప్రాంతాలలో ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఆపి ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు…

Read more

ధ్యాన చంద్ర, అదితి సింగ్ లు జిల్లాకు చేసిన సేవలు ఎనలేనివి

వీడ్కోల సభలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేసి విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వెళ్తున్న ధ్యాన చంద్ర మరియు కడప జిల్లా జెసి గా బదిలీపై వెళ్తున్న తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ చేసిన సేవలు అమూల్యమైనవి అని, సమర్థవంతమైన అధికారులు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ .ఎస్. వెంకటేశ్వర్  కొనియాడారు. మంగళవారం…

Read more

కడుపుకు అన్నం తినేవాళ్లు ఎవరూ అన్నా క్యాంటిన్ గురించి హేళనగా మాట్లాడరు

యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబుప్రభాతదర్శిని, (యర్రగొండపాలెం-ప్రతినిధి):కడుపుకు అన్నం తినేవాళ్లు ఎవరూ అన్నా క్యాంటిన్ గురించి చెడుగా మాట్లాడరని, నోరు ఉందికదా అని ఎలా పడితే ఆలా మాట్లాడితే ఊరుకోబోం – నోరుజారితే చట్టపరమైన చర్యలు తప్పవని  యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు హెచ్చరించారు. మంగళవారం యర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే…

Read more

తప్పుడు ప్రచారం చేస్తోన్న మాజీ సీఎంపై చర్యలు తీసుకుంటాం

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయని తప్పుడు ఆరోపణలుప్రభుత్వాన్ని ఎవరైనా టార్గెట్‌ చేస్తే చర్యలు తీసుకుంటాం: హోం మంత్రి అనితప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):తప్పుడు ప్రచారం చేస్తోన్న మాజీ సీఎం జగన్‌ మీద చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వంగలపుడి అనిత తెలిపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్‌ తప్పుడు ఆరోపణలు చేశారు.. 36 హత్యల వివరాలు జగన్ ఇవ్వగలరా..?…

Read more

తమిళ రాజకీయాలలో సంచలనం…పాదయాత్ర కు సిద్ధం అవుతున్న హీరో విజయ్

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తమిళ హీరో విజయ్ తమిళనాడు లో రాజకీయ పాదయాత్ర కు సిద్ధం అవుతున్నారు. తమిళనాడు రాజకీయ లో పాదయాత్ర చేపట్టనున్న తొలి రాజకీయ పార్టీ నేతగా విజయ్. ఇప్పటికే తమిళింగా వెట్రి కజగం పార్టీ పేరు ను ప్రకటించిన నటుడు విజయ్. తమిళనాడు లో 2026 జరగబోయే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ వూహ్యం తో యాక్షన్ పాన్లు తో పాదయాత్ర కు శ్రీకారం చుట్టనున్న…

Read more

రిపోర్టింగ్ పూర్తి చేయకుంటే సీటు రద్దు

తొలిదశ ఇంజనీరింగ్ ప్రవేశాలకు 22 చివరి తేదిసాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ నవ్య ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ ఈఏపిసెట్ 2024 మొదటి దశ అడ్మిషన్లకు సంబంధించి సీట్లు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా సోమవారం లోపు రిపోర్టింగ్ పూర్తి చేయాలని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ బి నవ్య తెలిపారు. సీట్ల కేటాయింపు 17వ తేదీన జరిగిందని, సీటు దక్కించుకున్న అభ్యర్థులు పోర్టల్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్,…

Read more

వివాదాస్పదంగా అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగరి శాంతి వ్యవహారం

(ప్రభాతదర్శిని ప్రత్యేక-ప్రతినిధి): దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగరి శాంతి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ విషయం పై ప్రభుత్వం లోతైన విచారణ చేస్తోంది. ఆమె ఉద్యోగం లో చేరిన తర్వాత తొలి రెండేళ్లు విశాఖపట్నంలో పనిచేశారు. ఇక్కడినుంచే అక్రమ వ్యవహారాలు, అవినీతి కార్యక్రమాలకు తెర తీశారు. వాటన్నింటిపై విశాఖ అధికారులు అమరావతికి నివేదిక పంపారు. అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జిగా శాంతి పనిచేసినప్పుడు అక్కడా కొన్ని తప్పులు చేసినట్టు…

Read more

error: Content is protected !!