ఏ.పి.రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్షు శుక్లా

• 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లా • హిమాన్షు శుక్లాకు ఘన స్వాగతం పలికిన ఐ అండ్ పీఆర్ అధికారులు • పుష్పగుచ్ఛాలతో అభినందలు తెలిపిన ఉద్యోగులు, సిబ్బంది • గతంలో డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు • సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న హిమాన్షు శుక్లా • సంక్షోభాలను సవాళ్లుగా తీసుకుని, సమస్యకు పరిష్కారం చూపించడంలో తనదైన…

Read more

ఆయిల్ పామ్ ఒక వరం…వ్యవసాయ యాంత్రీకరణను సద్వినియోగం చేసుకోవాలి-తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

ప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రతినిధి): రైతులు యాంత్రీకరణ వ్యవసాయం ద్వారా సమయం తక్కువ,ఖర్చు తక్కువ తో ఎక్కువ రాబడి సాధించవచ్చని రైతులందరూ యాంత్రీకరణ వ్యవసాయం పై మొగ్గుచూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ కోరారు.గురువారం తిరుపతి జిల్లా వడమాల పేట కదిరిమంగలం గ్రామ పరిధిలోని రైతు పొలాల్లో రాస్ – కృషి విజ్ఞాన కేంద్రం వారు చేపట్టిన డ్రోన్ పైలట్ ద్వారా పురుగు మందులను పంట పొలాలకు డ్రోన్ ద్వార…

Read more

గూడూరు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులుగా సచిన్, వెంకటేశ్వర్లు

ప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి):గూడూరు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులుగా హైపర్ ఛానల్ రిపోర్టర్ (సచిన్) వి నాగేంద్ర, (టీవీ-5 )ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కాలనీలో హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షులు ఆత్మకూరు సురేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ అధ్యక్షులుగా వి నాగేంద్ర,ప్రధాన కార్యదర్శిగా బొలిగర్ల వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శిగా (ఐ న్యూస్ )గూడూరు డివిజన్ రిపోర్టర్ కే…

Read more

అడ్డగోలుగా అసైన్మెంట్ భూములు రిజిస్ట్రేషన్

నిబంధనలను పట్టించుకోని నాయుడుపేట సబ్ రిజిస్టర్ చేయి తడిపితే రిజిస్ట్రేషన్ చేసేందుకు సై సై.. ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం అడ్డగోలు రిజిస్ట్రేషన్లకు నిలయంగా మారింది. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ చేయవలసిన అధికారులు అందుకు పంగనామాలు పెడుతున్నారు. చేయి తడిపితే తాము ఏవైనా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పకనే చెబుతున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది ప్రభుత్వం మారిన తమ…

Read more

పనికెందుకు తొందర చదువుకో ముందరా..!

వింజమూరు బడికి పోదాం రా..ర్యాలీలో ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పనికెందుకు తొందరా బడికి పోదాం ముందరా.. ర్యాలీలో ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు. డిప్యూటీ డీఈవో పి రఘురామయ్య ఎంఈఓ ఎం మధుసూదన్ రెడ్డి హెచ్ఎం లు సిహెచ్ మాల కొండయ్య డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మరియు జడ్పీ బాలబాలికల ఉన్నత పాఠశాల…

Read more

లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ లేని పార్టీలు అనివార్యమైన పోటీ ప్రక్రియ

లోక్ సభ స్పీకర్ ఎన్నిక అంశంలో ఏన్డీఏకు వైసీపీ మద్దతు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):లోక్‌సభ చరిత్రలో తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నిక బుధవారం(జూన్ 26న) జరగబోతోంది. ఇప్పటి భారత వరకు లోక్‌సభలో ఈ తరహా ఎన్నిక జరగలేదు. దీంతో స్పీకర్ ఎన్నిక ఎలా జరుగుతుంది అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలో పోటీలో ఉన్న ఎన్ డి ఏ, ఇండియా కూటమి ఇద్దరు అభ్యర్థులు ఓం బిర్లా,…

Read more

బాధ్యతలు స్వీకరించిన ఏపీ గవర్నర్ కార్యదర్శి

ప్రభాతదర్శిని, (విజయవాడ-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ కార్యదర్శిగా నియమితులైన ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్. ఎం. హరి జవహర్‌లాల్ సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాననీయ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయిన గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో గవర్నర్ కార్యదర్శిగా…

Read more

అదరకండి…బెదరకండి అండగా ఉంటాం :మాజీమంత్రి ఆదాల

కార్పొరేటర్ విజయలక్ష్మికి ధైర్యం చెప్పిన ఆదాల తెదేపా దాడిలో గాయపడిన సాజిద్ కు పరామర్శ సూరిబాబు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి ఆదాల భయపడనక్కరలేదు ధైర్యంగా ఉండండి ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని, డివిజన్ ను సందర్శించ రూరల్ వైసీపీ ఇన్చార్జ్ ఆదాల* నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని, ప్రతి డివిజన్ ను సందర్శించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభుతిపరులు, అభిమానులను…

Read more

ఉచిత విద్యను అందించడం సంతోషాన్నిస్తుంది…కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వి.పి.ఆర్‌ విద్య పాఠశాల ద్వారా వందలాది మంది నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉచిత విద్యను అందించడం చాలా సంతోషాన్నిస్తుందని వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. 2024-2025 విద్యా సంవత్సరం సందర్భంగా వి.పి.ఆర్‌ విద్య పాఠశాలలో ఉచిత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యాసామాగ్రి కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె గురువారం పాల్గొని మాట్లాడారు. ముందుగా పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి పాఠశాల…

Read more

ప్రైవేట్ విద్యాసంస్థల్లో పుస్తకాల విక్రయాలపై చర్యలు తీసుకోవాలి

ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేట మండలంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్న పుస్తకాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తడుకు చందు డిమాండ్ చేశారు. బుధవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయుడుపేట శాఖ ఆధ్వర్యంలో నాయుడుపేట ఎంఈఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం నాయుడుపేట మండలంలో ఉన్న కొన్ని ప్రైవేటు పాఠశాలలో పుస్తకాలు అమ్మడం జరుగుతుందని, ఆ పాఠశాలలపై కఠిన చర్యలు…

Read more

error: Content is protected !!