ఆన్ లైన్ గేమ్ లకు యూనియన్ బ్యాంక్ నగలు తాకట్టు

ఖాతాదారులకు అసిస్టెంట్ మేనేజర్ కుచ్చుటోపిరెండు కోట్ల 80 లక్షలు రుణం తీసుకున్న వైనంవార్షిక తనిఖీలలో బయటపడ్డ అవినీతి బాగోతంనాగలాపురం బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ అరెస్ట్ప్రభాతదర్శిని, (సత్యవేడు-ప్రతినిధి):ఆన్ లైన్ గేమ్ లకు బానిస అయినా ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారులు బ్యాంకులో కుదరపెట్టిన నగలను దొంగిలించి ప్రైవేట్ బ్యాంకులో రెండు కోట్ల 80 లక్షలు రుణం తీసుకుని ఖాతాదారులకు కుచ్చుటోపి అవినీతి బాగోతం బ్యాంకు వార్షిక తనిఖీలలో…

Read more

పీవీ సునీల్‌ కుమార్ స‌స్పెన్ష‌న్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం

నిబంధనల పట్టించుకోకపోవడం దారుణంకూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల‌కు పాల్ప‌డం సరికాదులిబ‌రేష‌న్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు విజ‌య్‌కుమార్ ఖండ‌న‌ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సునీల్‌ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయ‌డం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమ‌ని లిబ‌రేష‌న్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు విజ‌య్‌కుమార్ అన్నారు. అనుమతి లేకుండా సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లారనే కారణంగా ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయ‌డాన్ని ఆయ‌న…

Read more

సోషల్ మీడియాలో అసభ్యకరమేసేజ్ లు …కేసు నమోదులో మేన మీసాలు

కాకమ్మ కథలు చెబుతున్న ఓజిలి ఎస్సై ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): సోషల్ మీడియా వేదికగా ఆసభ్యకరమైన మెసేజ్లు పెట్టి అవమానపరిచిన సంఘటనపై ఓజిలి మండలం పోలీసులు కేసు నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫిబ్రవరి నెల 7వ తేదీన పాత కక్ష్యలను దృష్టిలో పెట్టుకొని ఓ రాజకీయ పార్టీ కి చెందిన ఒక వాట్సాప్ గ్రూప్ లో అసభ్యకరమైన నిరాధారణమైన, పోస్టులను ఓ ప్రబుద్ధుడు పోస్ట్ చేశాడు.…

Read more

అధికారుల తీరుపై ప్రజలు ఎందుకు అసహనంగా ఉన్నారు?

తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్పందించాలిపెళ్లకూరు అవినీతి అధికారులు ఏసీబీ భరతం పట్టాలిప్రభాతదర్శిని,(ప్రత్యేక ప్రతినిధి):పెళ్లకూరు మండలంలోని 24 పంచాయతీలలో ప్రజలకు,పాలకులకు,అధికారులకు మధ్య ఏమి జరుగుతుంది?.ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజల ఎందుకు రావడం లేదు?అధికారుల తీరుపై ప్రజలు ఎందుకు అసహనంగా ఉన్నారు? అవినీతి,అక్రమాలు దోపిడి దారులు రాజ్య మేలుతుంటే జిల్లా నిఘ యంత్రాంగం, జిల్లా కలెక్టర్,జిల్లా పోలీసు యంత్రాంగం ఎందుకు దృష్టి సారించడం లేదు అంటూ సామాన్య జనం…

Read more

ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా మారాలి: రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ డాక్టర్ సుజాతా రావు

ఆరోగ్యాన్ని వ్యాపారంగా చూసే రాజకీయ పార్టీలకి ఓటు వేయవద్దు:డాక్టర్ పివి రమేష్ పిలుపు ఆరోగ్యం సామాజిక బాధ్యత’ తిరుపతి సదస్సులో రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ లుప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): దేశంలో ఆరోగ్యం అనేది ప్రాథమిక హక్కుగా మారాలని, భారత ప్రభుత్వ పూర్వ ఆరోగ్య కార్యదర్శి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె. సుజాతారావు అన్నారు. ఆదివారం ఉదయం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో వేమన విజ్ఞాన…

Read more

సూళ్లూరుపేట నియోజక వర్గ యువజన, రైతు విభాగం అధ్యక్షులుగా పాలేటి నాగార్జున, కట్ట భవాని శంకర్ రెడ్డిలు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులుగా కట్టా భవాని శంకర్ రెడ్డిని వైసిపి అధిష్టానం నియమించింది. విజయ డైరీ డైరెక్టర్ గా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం సూళ్లూరుపేట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయనను నియోజకవర్గ వైసిపి రైతు విభాగం అధ్యక్షులుగా నియమించింది. నియోజకవర్గ వైసిపి రైతు విభాగం…

Read more

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా చూడాలి…జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత

ప్రతి గర్భిణీ స్త్రీని గుర్తించి నమోదు చేయాలిప్రభాతదర్శిని,(నెల్లూరు – ప్రతినిధి): ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా ఆరోగ్య సిబ్బంది చైతన్యం కలిగించాలని నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత పేర్కొన్నారు. గురువారంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాII వి. సుజాత అధ్యక్షతన “ శిశు మరణాల సబ్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో…

Read more

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 119 మొబైల్‌ యాప్స్‌ బ్యాన్‌!

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 119 మొబైల్‌ యాప్స్‌ను బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిషేధించిన చాలా యాప్‌లు ప్రస్తుతం డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. నివేదిక ప్రకారం, ఇప్పటివరకు గూగుల్ ప్లే స్టోర్ నుండి 15 యాప్‌లను మాత్రమే తొలగించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోసారి చైనా లింక్డ్ మొబైల్ యాప్‌లపై డిజిటల్ స్ట్రైక్ చేసింది. ప్రభుత్వం ఒకేసారి 119 చైనీస్ మొబైల్…

Read more

టిటిడి బోర్డు మెంబర్ నరేష్ కుమార్ ను నిందించడం తగదు..నాయి బ్రాహ్మణ కుల సంఘ నేతలు

ఉద్యోగుల సంక్షేమం కోసమే పరితప్పిస్తున్న బోర్డు మెంబర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): టిటిడి బోర్డు మెంబర్ ను ఉద్యోగులు నిందించడం తగదని, ఉద్యోగుల సంక్షేమం కోసమే బోర్డు మెంబర్ నరేష్ కుమార్ పరితప్పిస్తున్నరని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం కార్యదర్శి ఆవులపాటి బుజ్జిబాబు పేర్కొన్నారు. బుధవారం తిరుమల ముఖద్వారం వద్ద జరిగిన ఘటనపై టిటిడి ఉద్యోగులు తమ కులానికి చెందిన టిటిడి బోర్డు సభ్యుడు నరేష్ పై తీవ్ర ఆరోపణలు…

Read more

error: Content is protected !!