‘ఫ్లెమింగో ఫెస్టివల్- 2026’ను ఘనంగా నిర్వహిస్తున్నాం:సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీపకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నాం:జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడుప్రభాతదర్శిని,(సూళ్లూరుపేట-ప్రతినిధి):జనవరి 10, 11 తేదీల్లో మూడు రోజులపాటు పండుగ వాతావరణంలో పక్షుల పండగను వైభవంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ‘ఫ్లెమింగో ఫెస్టివల్- 2026′ నిర్వహణపై పాత్రికేయులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ…
Read more
ఏపీ ఒక అడుగు వేస్తే, తెలంగాణ పది అడుగులు వేస్తుంది ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. జల వివాదాలను పరస్పరం కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుందామని అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూడదనే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా…
Read more
గూడూరు లో పోలీస్ స్టేషన్ లలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలుప్రభాతదర్శిని (గూడూరు-ప్రతినిధి): విధుల నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశించారు. గూడూరు ను నెల్లూరు జిల్లా లో విలీనం అయిన తరువాత మొదటి సారిగా గురువారం గూడూరు కి విచ్చేసిన ఎస్పీ పోలీసు స్టేషన్లోని పరిపాలనా వ్యవస్థ, కేసుల నమోదు విధానం, దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ…
Read more
ప్రభాతదర్శిని (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేటలో న్యూ మైత్రి షాపింగ్ మాల్ ను సినీ హిరోయిన్ పాయల్ రాజ్ పుత్, అనసూయ లు ప్రారంభించారు. నిర్వాహుకులు మహేష్, మోహిత్, యుగంధర్ వారికి స్వాగతం పలికి సత్కరించారు.అందాల తారల రాకతో చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. షాపింగ్ మాల్ వద్ద సందడి నెలకొన్నది.ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ అధునాతన కలెక్షన్స్తో నిత్య నూతన వెరైటీలతో పేరుగాంచే విధంగా మైత్రి షాపింగ్ మాల్…
Read more
ప్రభాతదర్శిని (కోవూరు-ప్రతినిధి) : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రాష్ట ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందచేసి ఎన్నికల నాటి హామిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేశారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందచేసే కార్యక్రమంలో భాగంగా కోవూరు మండలం లేగుంటపాడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి స్థానిక టిడిపి…
Read more
సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్ రావు ప్రభాతదర్శిని, (రేణిగుంట-ప్రతినిధి): విద్యార్థులు అందరూ కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్ రావు కోరారు. బుధవారం ఆయన రేణిగుంట జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిఎం శ్రీ పాఠశాలలో కిచెన్ గార్డెన్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ తరగతి…
Read more
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించి సంకెళ్లతో తీసుకెళ్లడం చూస్తుంటే సరిగ్గా 22- 23 ఏళ్ళ క్రితం ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్పై దాడి చేసి, ఆ తర్వాత ఉరితీసిన అమెరికా దుశ్చర్య గుర్తుకు వస్తుంది. సద్దాం జీవాయుధాలు తయారు చేస్తున్నాడనే ఆరోపణతో యుద్దానికి దిగిన అమెరికా అందుకు ఎటువంటి ఆనవాళ్లను ఇప్పటివరకు చూపలేకపోయింది. ఇప్పుడు కూడా అమెరికా వెనెజువెలాపై దాడి చేయడానికి అసలు కారణం 1974లో…
Read more
ప్రభాతదర్శిని (తిరుపతి -ప్రతినిధి): జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, వైజాగ్ చెన్నై కారిడార్పైపు లైన్ పనులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, ఏపీఐఐసీ సంబంధించి దుగ్గరాజపట్నం పనులు, శ్రీ సిటీలోని ఎల్జి కంపెనీకి సంబంధించి అంశాలపై పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళిక భద్దంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ…
Read more
ప్రభాతదర్శిని (నెల్లూరు -ప్రతినిధి): చిల్లకూరు మండలం నక్కలకాల్వ కండ్రిగ గ్రామ పరిధిలో ఉన్న ఏపీఐఐసీ భూములపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కోరారు. నెల్లూరులో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ అంశాన్ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దిశ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రస్తావించారు. దీనికి స్పందించిన ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మాట్లాడుతూ, 2010లో ఈ…
Read more
ప్రభాతదర్శిని (నాయుడుపేట -ప్రతినిధి): రైతులు అభివృద్దే ధ్యేయంగా నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధి లోని పనిచేస్తామని ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ అన్నారు. మంగళవారం స్థానిక ఏఎంసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.గ్రామీణ ప్రాంతాల్లో లింకు రోడ్ల నిర్మాణాలకు అవసరమైన నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరంలో ఏఎంసి ఆదాయ లక్ష్యాన్ని చేరుకునేందుకు కమిటీ సభ్యులు, ఏఎంసీ అధికారులు…
Read more