భూముల క్రమబద్దీకరణకు ఇలా దరఖాస్తు చేసుకోండి

మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణరెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సిసిఎల్ఎ ఛీప్ కమీషనర్ జి.జయ లక్ష్మిప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి):రాష్ట్రంలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతోమంది నిరు పేదలకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈజీగా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం దక్కింది. ఈ పథకానికి సంబంధించి మీ సేవ…

Read more

ఏపీ, ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారు:ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన

ఓటేసిన పాపానికి ప్రజలను ఏపీలో వైసీపీ కాటేశారు: చంద్రబాబు స్పందనప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి):ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఉండవల్లిలోని నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ గెలుపు, కేవలం ఢిల్లీ ప్రజల గెలుపు కాదని… ఇది దేశ ప్రజల గెలుపు కూడా అని అభివర్ణించారు. పీపుల్స్ ఫస్ట్ అనే మోడల్ మాత్రమే పని చేస్తుందని ఈ ఎన్నిక మరోసారి…

Read more

బైకులో నాటుసార తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

ప్రభాతదర్శిని (చిత్తూరు-ప్రతినిధి): చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం నుండి బైకులో మదనపల్లికి నాటు సారా తెస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మదనపల్లె ఎక్సైజ్ సిఐ భీమ్ లింగ తెలిపారు. సీఐ కథనం… పుంగనూరు మండలం, సుగాలి మిట్ట సమీపంలోని నల్లగుట్ట తండా కు చెందిన రమేష్ నాయక్(30) తన స్కూటీలో 40 లీటర్ల నాటు సారా, అదే ఊరికి చెందిన అతని స్నేహితుడు మరో బైక్ లో 40…

Read more

ప్రాణాపాయస్థితిలో 13 ఏళ్ల బాలుడికి అంకురలో అరుదైన చికిత్స

ఆక్సిజన్ థెరపీ, మెకానికల్ వెంటిలేషన్ చికిత్స: మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణప్రభాతదర్శిని,(తిరుపతి ప్రత్యేక ప్రతినిధి) అంకురా ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కి కంటిన్యూగా ఫిట్స్ తో స్పృహలో లేని స్థితిలో బాలుడికి అరుదైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడినట్లు హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. గురువారం అంకుర ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వంశీకృష్ణ బాలుడు వివరాలను మీడియాకు తెలియజేశారు.పద్మావతి పురంలోని శబరీష్(13)…

Read more

విద్యార్థులు కు విద్య సామాగ్రి అందజేత

ప్రభాతదర్శిని,(తొట్టంబేడు-ప్రతినిధి):శ్రీకాళహస్తి లో ఉన్న ఇన్ఫినిటీ ఫిన్ కార్ప్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబై వారు సిఎస్ఆర్ ప్రోగ్రాం ద్వారా కన్నలి పాఠశాలలకు అవసరమైన దాదాపు ఒక్క లక్ష యాభైవేల విలువచేసే కుర్చీలు, టేబుల్స్, బీరువాలు ,వాటరు ఆర్వో సిస్టం ,మరియు విద్యార్థులకు అవసరమైన అట్టలు ,జామెంట్రీ బాక్సులు, సామాగ్రి ఉచితంగా పంపిణీ చేశారు .ఈ సంస్థ ఇండియాలో ఏడు రాష్ట్రాలలో హౌసింగ్ లోన్ ద్వారా పేద ప్రజల రుణ…

Read more

ముగ్గరు అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్టు

౩౦ లక్షల విలువైన బంగారం 1 కారు,02 మోటార్ సైకిళ్ళు స్వాదినంతిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగలు అరెస్టు కేసు వివరాలను తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు గురువారం నాడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. తిరుపతి వద్దకు ముగ్గురు వ్యక్తులు వెళ్ళి ఇంటి లో ఒంటరిగా ఉన్న మహిళతో తాము మున్సిపల్…

Read more

సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఆర్టిఐ కమిషనర్ లను నియమించాలి

సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధంతెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గోపీనాథ్ కట్టెకోల ఏకగ్రీవంగా ఎన్నికప్రభాతదర్శిని,(ప్రత్యేక ప్రతినిధి):సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గోపీనాథ్ కట్టెకోల ను నియమిస్తున్నట్లు సమాచార హక్కు చట్టం సాధన కమిటి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్ మాట్లాడుతూ సమాచార…

Read more

వి.ఎస్.యు. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ అధికారులకు జిల్లా స్థాయి ప్రశంస పత్రాలు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి):జిల్లాలో వివిధ విభాగాల్లో విశేషమైన సేవలు అందించిన ఉద్యోగులను 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ప్రశంసిస్తూ జిల్లా స్థాయి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ అవార్డుకు వి.ఎస్.యు ఎన్.ఎస్.ఎస్.కి చెందిన 5 ప్రోగ్రామ్ అధికారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా, ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు ప్రశంసా పత్రాలను అందుకున్న ప్రోగ్రామ్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ, “జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.)…

Read more

క్రీడలు శారీరిక మానసిక ఉల్లాసానికి అవసరం

ఇంటర్‌-కాలేజియేట్ టోర్నమెంట్ ముగింపులో ఎస్వీయూ వైస్ ఛాన్సలర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): క్రీడలు మానసిక ఉల్లాసానికి అవసరమని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ విజయభాస్కరరావు అన్నారు. వెంకటాచలం మండలం కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఇంటర్‌కాలేజియేట్ పురుషుల క్రీడల టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు…

Read more

error: Content is protected !!