ప్రకాశం జిల్లాలో ఎక్సైజ్ అధికారులు నిశాంత్, రాహుల్ దేవ్ తనిఖీలు

ప్రభాతదర్శిని, (ఒంగోలు-ప్రతినిధి): మద్యం నిషేధం, ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ప్రకాశం జిల్లా ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అద్దంకి ఎక్సైజ్ స్టేషన్‌ను సందర్శించి అధికారులు స్టేషన్ రికార్డులను పరిశీలించారు. అక్కడి ఉర్వశి వైన్ షాప్‌ను తనిఖీ చేసి, గరిష్ట చిల్లర ధర ఉల్లంఘనలు ఉన్నాయా అని పరిశీలించారు. వినియోగదారులకు ఎంఆర్పీ రేట్లు కనబడేలా చర్యలు తీసుకోవాలని షాప్…

Read more

13న పేట మున్సిపల్ షాపింగ్ గదులకు బహిరంగ వేలం

ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి):ఈనెల 13వ తేదీన నాయుడుపేట మున్సిపాలిటీ లోని షాపింగ్ గదులకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్.ఫజులుల్లా తెలియజేశారు.బహిరంగ వేలంలో పాల్గొనదలచిన వారు మున్సిపల్ కార్యాలయం పని వేళల్లో సంప్రదించి వివరాలు తెలుసుకునవలసిందిగా ఆయన కోరారు. కూరగాయలు, మాంసం,చేపల మార్కెట్, తోపుడు బండ్లు ఫీజులు వసూలు చేసుకోవడం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు

Read more

టీచర్స్ కాలనీలోవ్యభిచార గృహం పై దాడి 5 మంది అరెస్ట్

అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారి చర్యలు: పట్టణ సీఐ బాబి ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి):నాయుడుపేట పట్టణంలోని టీచర్స్ కాలనీలో వ్యభిచార గృహం నడుస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సోమవారం రాత్రి పట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఐదు మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ బాబి మాట్లాడారు.నెల్లూరు పట్టణానికి చెందిన ఓ మహిళ పట్టణంలోని టీచర్స్ కాలనీలో…

Read more

వారం రోజుల్లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా 2.64 ల‌క్షల లావాదేవీలు

రివ్యూ లో అధికారుల జాప్యంపై సీఎం సీరియస్ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): వారం రోజుల్లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా 2.64 ల‌క్షల లావాదేవీలు జరిగాయన్నారు. త్వరలో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లోకి టీటీడీ, రైల్వే సేవలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అధికారులతో సమీక్షలో కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్ని పనులు చేస్తున్నా.. కొందరు అధికారుల తీరుతో చెడ్డ పేరు వస్తోందన్నారు. ముఖ్యంగా…

Read more

శ్రీశైల మహా క్షేత్రానికి కాలినడకన వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు

అటవీ మార్గంలో గుర్తించిన 12 ప్రదేశాల్లో మౌలిక వసతులుప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహాక్షేత్రానికి లక్షలాది భక్తులు కాలినడకన వస్తున్న నేపథ్యంలో అటవీ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం శ్రీశైలంలోని కైలాస ద్వారం నుండి అటవీ మార్గంలోని తుమ్మల బైలు, పెచ్చేరువు, నాగులూటి గూడెం, వెంకటాపురం వరకు…

Read more

వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే గుణపాఠం తప్పదు

-అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులకు శంకరగిరి మాన్యాలు-పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటాం:-ఉమ్మడి నెల్లూరు జిల్లా జిల్లా వైకాపా అధ్య క్షులు గోవర్థన్ రెడ్డిప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి):రాష్ట్రంలో ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసిపి సానుభూతిపరులపై అక్రమంగా కేసులు పెట్టించి వారిపై దాడులు చేయిస్తున్నారని అక్రమంగా వైసిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా ఏ అధికారులను వదిలిపెట్టమని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్…

Read more

మానవులందరూ సమానమేనని కులతత్వాన్ని వ్యతిరేకించిన నిమ్న కులాల ఉద్యమ నాయకుడు పెరియార్ రామస్వామి

ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు టీ గోపాల్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): గొప్ప మానవతావాది మూఢ సిద్ధాంతాలను, నమ్మకాలను, కులతత్వాన్ని వ్యతిరేకించి మానవులందరూ సమానమేనని అందరికీ సమానమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలని, స్వతంత్రంగా ఎదగడానికి సమాన అవకాశాలు కావాలని ఏడు దశాబ్దాలు ఉద్యమం చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు సామాజిక విప్లవకారుడు పెరియార్ రామస్వామి నాయకర్ అని ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు టీ గోపాల్…

Read more

భూముల క్రమబద్దీకరణకు ఇలా దరఖాస్తు చేసుకోండి

మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణరెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సిసిఎల్ఎ ఛీప్ కమీషనర్ జి.జయ లక్ష్మిప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి):రాష్ట్రంలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతోమంది నిరు పేదలకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈజీగా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం దక్కింది. ఈ పథకానికి సంబంధించి మీ…

Read more

ఏపీ, ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారు:ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన

ఓటేసిన పాపానికి ప్రజలను ఏపీలో వైసీపీ కాటేశారు: చంద్రబాబు స్పందనప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి):ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఉండవల్లిలోని నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ గెలుపు, కేవలం ఢిల్లీ ప్రజల గెలుపు కాదని… ఇది దేశ ప్రజల గెలుపు కూడా అని అభివర్ణించారు. పీపుల్స్ ఫస్ట్ అనే మోడల్ మాత్రమే పని చేస్తుందని ఈ ఎన్నిక…

Read more

బైకులో నాటుసార తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

ప్రభాతదర్శిని (చిత్తూరు-ప్రతినిధి): చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం నుండి బైకులో మదనపల్లికి నాటు సారా తెస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మదనపల్లె ఎక్సైజ్ సిఐ భీమ్ లింగ తెలిపారు. సీఐ కథనం… పుంగనూరు మండలం, సుగాలి మిట్ట సమీపంలోని నల్లగుట్ట తండా కు చెందిన రమేష్ నాయక్(30) తన స్కూటీలో 40 లీటర్ల నాటు సారా, అదే ఊరికి చెందిన అతని స్నేహితుడు మరో బైక్ లో…

Read more

error: Content is protected !!