సంస్కృతికి ప్రతిరూపంజీవనసౌందర్యంఅసమానతలు తొలగించిమానవజాతి పరిణామంలోకొత్తచివురు తొడిగించేదితెలుగుభాష ఒక్కటే.అమ్మనేర్పిన భాషఅమ్మకుఇష్టమైన భాషమన అమ్మభాష తెలుగుజనమంతా తెలుగుజగమంతా వెలుగు.ఇసుకలో మట్టిపలకలమీదప్రకాశిస్తున్న తెలుగుభాషయుగయుగాల్లో రాజస్థానాల్లోవెలిగిన జీవద్భాషపలుకులసొగసు తెలుగుకేతెలుసు.పదాలపెదవులమీద మెదలుతుంటేకలంతో వాటిని సమంచేసిఅక్షరాలుగా కూర్చికవిత్వమనే సంపదను సృష్టిద్దాంతెలుగుభాష గొప్పదనాన్నిగణనీయంగా వెలిగిద్దాంతెలుగును ఎప్పటికీసజీవంగా నిలుపుదాం…తాడినాడ భాస్కర రావు, సాహితీ సామ్రాజ్యం, అధ్యక్షులుతణుకు.9441831544
Read more
నిల్వ ఆహార పదార్థాల వడ్డింపే సంఘటనకు కారణమా?వాంతులు,విరోచనాలతో 11 మంది విద్యార్థులకు అస్వస్థతనెల రోజుల్లో 2వ సారి ఘటనతో విద్యార్థుల ఆందోళనప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో నెల రోజుల్లో రెండవ సారి అతిసార విజంభించింది. దీంతో 11 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థత పాలయ్యారు. వైద్య చికిత్సల కోసం విద్యార్థులను హాస్పిటల్ తరలించి వైద్య చికిత్స చేయిస్తున్నారు.…
Read more
ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన డాక్టర్ పేరంశెట్టి రమేశ్ బాబు (64) దుండగుడు జరిపిన కాల్పుల్లో చినిపోయాడు. నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన టిడిపి నేత,మాజీ ఎంపీటీసీ సభ్యులు పెరంశెట్టి రామయ్య సోదరుడు డాక్టర్ రమేష్ బాబు (64)అమెరికా లో స్థిరపడ్డారు. ఆయన శుక్రవారం అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి నట్లు తెలిసింది. ప్రస్తుతం మృతి చెందిన డాక్టర్…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):నర్సాపురం శ్రీ వై. యన్. కళాశాల లోని శ్రీ జి.వి.ఆర్. ఇన్స్టిట్యూట్ అఫ్ ఎడ్యుకేషన్ (బి.ఇడి కళాశాల) ప్రిన్సిపాల్ డాక్టర్ పిట్టా శాంతి కి జాతీయ ప్రతిభా పురస్కారమును గుంటూరు కు చెందిన సదరన్ ప్రైవేటు లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ ప్రదానంచేసింది. గుంటూరు లోని ఆంధ్ర క్రైస్తవ కళాశాల అసెంబ్లీ హాల్ లో ఆంధ్రప్రదేశ్ కృష్ణ- గుంటూరు జిల్లాల లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబెర్ శ్రీ కె.ఎస్.లక్ష్మణ…
Read more
టోల్-ఫ్రీ నంబర్ 1800-599-4599 బుకింగ్ ప్రక్రియను లోడింగ్ కేంద్రాల నుండి వేరు చేయటంతో సత్ ఫలితాలుఅదనపు ఛార్జీల వసూలుపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు అదేశాలుప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ముఖ్యమంత్రి చేస్తున్న రోజువారీ సమీక్షల ఫలితంగా ఉచిత ఇసుక విధానం గాడిలో పడుతోంది. క్షేత్ర స్దాయికి ఉచిత ఇసుక లక్ష్యం చేరాలన్న చంద్రబాబు నాయిడు ఆకాంక్ష సాకారం అవుతోంది. ఇసుక కోసం వేచి చూస్తున్న లారీల క్యూలు తగ్గుముఖం పడుతున్నాయి. గనుల…
Read more
ప్రభాతదర్శిని, (దిల్లీ ప్రత్యేక-ప్రతినిధి): రోగులకు ముప్పుతెచ్చే అవకాశం ఉందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం 156 రకాల ఔషధాలను నిషేధించింది. వీటిని ప్రధానంగా జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీలకు మందులుగా వాడుతుంటారు. స్థిర మోతాదులో రెండు, అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్థాలను కలిపి వాడే మందులను (కాంబినేషన్ డ్రగ్స్ను) కాక్టెయిల్ డ్రగ్స్ అని కూడా వ్యవహరిస్తారు. ఎసెక్లోఫెనాక్ 500 ఎంజీ + పారాసెటమాల్ 125 ఎంజీ మాత్రలను,…
Read more
ఏపీ సిఎం చంద్రబాబు ను కోరిన మందా…కృష్ణ మాదిగకు శుభాకాంక్షలు తెలిపిన నారాప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ను వెంటనే అమలు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఏపీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ చట్ట రూపశిల్పి చంద్రబాబు నాయుడు ని కలిసి కోరారు. శనివారం హైదరాబాద్ లో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడును మంద కృష్ణ…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ మంగళవారం నగరంలోని పొదలకూరు రోడ్డు, ఎఫ్.సి.ఐ గోదాములు, వేపదొరువు, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లోని ఓపెన్ లే అవుట్ ఖాళీ స్థలాలను పరిశీలించారు. నగర పాలక సంస్థ కు చెందిన ఖాళీ స్థలాలను ప్రజాప్రయోజనాల నిమిత్తం అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రయివేటు ఖాళీ స్థలాల్లో నిర్వహణ లేకుండా ముళ్ళ కంపలు…
Read more
ప్రభాతదర్శిని, (హైదరాబాద్-ప్రతినిధి):మణికొండ మున్సిపాలిటీ జలమండ జిల్లాలి మేనేజర్ లంచం తీసుకుంటూ పట్టుబద్దారు . అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ద్వారా రూ. 30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు డివిజన్-18 మణికొండ మేనేజర్గా స్ఫూర్తిరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన బొమ్మ ఉపేంద్రనాథ్రెడ్డి కొత్తగా భవనాన్ని నిర్మించుకున్నాడు. ఈ…
Read more
శ్రావ్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవంలో ఎస్వీవియు మాజీ రెక్టార్ భాస్కర్ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):సాటి మనిషికి సాయపడటం పౌరులందరి సామాజిక బాధ్యత అని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ రెక్టార్ ఆచార్య మచ్చా భాస్కర్ పేర్కొన్నారు. డాక్టర్ సోమేసుల స్వప్నరేఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రావ్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం తిరుపతి యూత్ హాస్టల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య మచ్చా భాస్కర్ మాట్లాడుతూ శ్రావ్స్ ఆధ్వర్యంలో…
Read more