టీచర్ టూ… హోమ్ మినిస్టర్..!

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితనుహోం మంత్రి పదవి వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోం మంత్రి పదవి దక్కగా.. చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ.. పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి…

Read more

యారం కృష్ణయ్యను పరామర్శించి ఎమ్మెల్యే కాకర్ల సురేష్

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి కొండాపురం మండలం యూనిట్ ఇంచార్జ్ యారం కృష్ణయ్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ విజయవాడలోని అను న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా తెలుగుదేశం నాయకులు ద్వారా సమాచారం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాస్పిటల్ కి వెళ్లి యారం కృష్ణయ్యని పరామర్శించి, ధైర్యంగా ఉండి వైద్యుల సలహా…

Read more

మదనపల్లిలో ఘోరం…ప్రియుడికి 10 లక్షల సుఫారి ఇచ్చి…కన్నతండ్రిని కడతేర్చిన కసాయి కూతురు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘోరం జరిగింది. కన్న కూతురు తన ప్రియుడికి 10 లక్షల సుఫారి ఇచ్చి కన్నతండ్రిని కడతేర్చిన వైనం మానవతా విలువలను మంట కలిపింది. వివాహం కాకుండానే తన ఇంట్లోనే సహజీవనం చేస్తున్న కుమార్తె వ్యవహారాన్ని తెలుసుకున్న తండ్రి, తనకు నచ్చని పెళ్లికి సిద్ధమయ్యాడని కన్న తండ్రినే ఓ బిడ్డ కడతేర్చిన ఘటన సభ్య సమాజాన్ని కలచి వేసింది. తప్పటడుగుల ప్రాయంలో…

Read more

మారిన రాజకీయ సమీకరణాలతో…చిత్తూరు జడ్పీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం

చైర్మన్ గా శ్రీకాళహస్తి జడ్పిటిసి పేరు పరిశీలన?ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ): రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ పదవిపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. ప్రస్తుత చైర్మన్ శ్రీనివాసులపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి శ్రీకాళహస్తి జడ్పిటిసి కి చైర్మన్ పదవిని కట్టబెట్టి ప్రయత్నాలు తెరచాటుగా మొదలైనట్లు సమాచారం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా…

Read more

తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు తితిదే జేఈవో గౌతమి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. అఖిలాండం వద్ద చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పెద్ద జీయర్ మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన…

Read more

విదేశీ వర్సిటీల తరహాలో విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): విదేశీ వర్సిటీల తరహాలోనే విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు ఇచ్చేందుకు దేశంలోని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు అనుమతిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చీఫ్ తెలిపారు. ఈ విషయంపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు. 2024-25 అకడమిక్ ఇయర్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రెండు అడ్మిషన్ సైకిల్స్ ఉంటాయని అన్నారు. జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరి మధ్య…

Read more

ఆ…అధికారులతో జాగ్రత్తగా ఉండండి… సీఎం చంద్రబాబు హెచ్చరిక

శాఖల్లో దస్త్రాల నిర్వహణపై మంత్రులకు శిక్షణత్వరలో శాఖలవారీ శ్వేతపత్రాలు విడుదల! ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): విధులు నిర్వహణలో కొందరి అధికారులతో జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. గురువారం తన చాంబర్లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ శాఖల్లో దస్త్రాల నిర్వహణపై మంత్రులకు త్వరలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే త్వరలో శాఖలవారీ శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పారు.శాఖల్లో దస్త్రాలు ఎలా నిర్వహించాలి? ఏం…

Read more

ఏపీ మంత్రివర్గ కూర్పులో “చంద్రబాబు సామాజిక న్యాయం”

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ అధినేత, రాజకీయ అపరచాన్యకుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్ర వర్గ కూర్పులో రాజకీయ సామాజిక న్యాయం సమకూర్చడంపై,అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అంటే మొదట బీసీలకు పెద్దపీట వేస్తున్న నమ్మకాన్ని మరోసారి నిజం చేస్తూ మంత్రివర్గ కూర్పులోఎనిమిది మంది బీసీకు పదవులు వరించాయి. అలాగే 17 మంది కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం…

Read more

తిరుపతి కి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభాతదర్శిని,(రేణిగుంట-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం అనంతరం మొట్ట మొదటి సారిగా తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి బుధవారం రాత్రి 7.35 గం.లకు కుటుంబ సమేతంగా చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ…

Read more

వైసీపీ సర్కారు కొంపముంచిన షాడో సీఎం(లు)

ప్రభాతదర్శిని, (పొలిటికల్-బ్యూరో): ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన ఎన్నికలు వైసీపీ కొంప ముంచాయి. జగన్ మ్యానియా పని చేస్తుందని, సంక్షేమపథకాలుగట్టెక్కిస్తాయని.. సామాజిక న్యాయం తమకు న్యాయం చేస్తుందని భావించిన వైసీపీ చివరికి చతికిల పడింది. 2019లో 15 సీట్లు ఇచ్చిన ప్రజలు 2024 ఎన్నికల్లో11సీట్లకు పరిమితం చేసి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే తీర్పునిచ్చారు. ఈ తరుణంలోనే ఓటమికిగల కారణాలను ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఆలోచిస్తున్నారు. కానీఅన్నంటికంటే…

Read more

error: Content is protected !!