

బుచ్చిరెడ్డి పాళెం లో 70 లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలుప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగానే ఇఫ్కో కిసాన్ సెజ్ టాటా గ్రూప్ 6 వేల 675 కోట్లతో పవర్ ప్లాంట్ పెట్టేందుకు ముందుకు వచ్చిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డి పాలెం మండలం నాగాయగుంట పంచాయతీలో దాదాపు 70 లక్షలతో చేపట్టిన పలు…
Read moreప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఊల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు ఆకాంక్షించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కోడూరుపాడు లో ఉన్న గ్రామ దేవత ఊల్లమ్మ తల్లి అమ్మవారికి జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడూరుపాడుకు చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు టిడిపి నేత కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు…
Read more