

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలను సత్వరమే చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల…
Read more100 శాతం అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ర్యాంకు సాధించిన వి.శ్రీహాసిని కరస్పాండెంట్ పి శ్రీనివాసులు రెడ్డి అభినందనలు ప్రభాతదర్శిని, (నాయుడు-పేట ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని శ్రీ వేమ జూనియర్ కళాశాల విద్యార్థిని వి.శ్రీహాసిని స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించి ప్రభంజనం సృష్టించింది. అలాగే శ్రీ వేమ జూనియర్ కళాశాల లోని ఇంటర్మీడియట్ విద్యార్థులు 100 శాతం…
Read more