BC లోని ప్రస్తుతం కులాలు

BC- A కులాలు : . 1.అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడ బలిజ, బెస్త, జాలరి, గంగవారు, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ, వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి, నెయ్యల, పట్టపు, ముదిరాజు, ముత్రాసి తెనుగోళ్ళు బాలసంతు, బహురూపి 3. బండార 4. బుడబుక్కల 5. రజక, చాకలి, వన్నార్. 6. దాసరి 7. దొమ్మర 8.గంగిరెద్దుల 9. జంగం10. జోగి 11. కాటిపాపల 12. కొర్చ 13.…

Read more

నేడు తెలుగు వారి గాన సరస్వతి గాయని సుశీలమ్మ 89వ జన్మదినం

ప్రసిద్ధ గాయకురాలు పి సుశీలమ్మ పుట్టినరోజు నేడు. సినీ నీలాకాశంలో అచ్చ తెలుగు పాటల పూదోటలో పదహారణాల తేట తెనుగు సాంప్రదాయలకు, కట్టుబొట్టులతో మాతృమూర్తికి నిలువుటద్దంగా ఎదుటివారు నమస్కరించే విధంగా తలపించే సుశీలమ్మ 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90 సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు.1935 నవంబరు 13 న పులపాక ముకుందరావు(క్రిమినల్ లాయర్)శేషావతారం పుణ్యదంపతులకు విజయనగరం లో జన్మించారు.విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో డిప్లమో ఇన్ మ్యూజిక్ లో చాలా…

Read more

విద్యార్థులకు అపార్ నమోదు వేగవంతంగా పూర్తి చేయాలి

తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులకు అపార్ నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లాలోని డిఈఓ, ఎంపిడిఓ లు, డిప్యూటీ ఈఓలు , ఎంఈఓ లతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా…

Read more

పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసిన కాంట్రాక్టర్లపై కేసులు పెట్టండి

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిమండల మీట్ కు గైర్హాజరైన వైద్యులపై ఎమ్మెల్యే ఆగ్రహంబుచ్చి మండల మీట్లో సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసిన కాంట్రాక్టర్లపై కేసులు పెట్టాలని కోవూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం నిధులను స్వాహా చేసి పనులు చేయని కాంట్రాక్టర్లపై కేసులు…

Read more

పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు….సుప్రీంకోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు…

ప్రస్తుతం రౌడీషీట్ కు చట్ట బద్దత లేదంటున్న న్యాయ స్థానాలు… ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ-ప్రతినిధి): సమాజంలో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో, కోర్టుల్లో, పలు కేసుల్లో, రాజకీయంగా రౌడీషీట్ అనే పదం వింటూనే ఉంటాం. రౌడీషీట్ అనగానే చాలా మందికి సాధారణ ప్రజలకి ఒకరకమైన భయం, అభద్రత భావం. రౌడీ షీటర్ అనీ ఒక వ్యక్తికి ముద్రపడగానే కొంత వరకు సమాజం ఆ వ్యక్తీ పట్ల చిన్నా…

Read more

సీఎం నారా చంద్రబాబు ని కలిసిన వేమిరెడ్డి దంపతులు

టిటిడి బోర్డు మెంబర్‌ గా అవకాశంపై ధన్యవాదాలుప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కి నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సోమవారం అమరావతిలోని సీఎం నివాసానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు సీఎంని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. టిటిడి బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించడంపై సీఎంకి…

Read more

స్థానిక సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ కు తెలియజేయండి…నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని స్థానిక సమస్యలను కమాండ్ కంట్రోల్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కి ఫోన్ ద్వారా తెలియజేస్తే తక్షణమే స్పందించి ఫిర్యాదును పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ సూర్యతేజ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ సూర్యతేజ…

Read more

రుషికొండ ప్యాలెస్ నిర్వాక భావదారిద్ర్యం:చంద్రబాబు పొగిడారని వైసీపీ ప్రచారం

ప్రభాతదర్శిని, (విశాఖ-ప్రతినిధి):వెనకటికి ఒకడు తప్పు చేశానని ఆయన చెప్పుతో కొట్టాడు కానీ ఆ చెప్పు బంగారంతో చేసిందని చెప్పుకుని సంతోషపడ్డాడట… ఇప్పుడు వైసీపీ పరిస్థితి అంతే ఉంది. చంద్రబాబు విశాఖ రుషికొండ ప్యాలెస్ విషయంలో జగన్ రెడ్డి నిర్వాకాన్ని బయటపెడితే… చంద్రబాబు పొగిడారని ప్రచారం చేసేసుకుంటున్నారు. ఈ దొంగలకు ఇంత ఇన్నోవేషన్ ఎక్కడి నుంచి వస్తుందో అని చంద్రబాబు ఆశ్చర్యపోయారు. దొంగలన్న సంగతి మర్చిపోయి ఇదిగో ఇన్నోవేషన్ అని..…

Read more

వైసీపీ నేతలు కొత్త జోస్యం…2027లో మళ్లీ ఎన్నికలు…?

బుర్ర బద్ధలు కొట్టుకుంటున్న ఆ పార్టీ నేతలుప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):కూటమి ప్రభుత్వం కూలుతుందని వ్యాఖ్యానించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. మరొకరు విజయసాయి రెడ్డి. వీరిద్దరు వైసీపీలో జగన్‌ తర్వాత జగన్ అంత పెద్దవారు నేతలు. వైసీపీ నేతలు కొత్త జోస్యం… అదేంటో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు జనాలు, వైసీపీ నేతలు. ఇది అసలు సాధ్యమేనా? ఒకవేళ నిజమైతే అదేలా? అనేది అర్థం కావడం లేదు. ఇంతకీ వైసీపీ నేతలు ఏం మాట్లాడరనేదే…

Read more

కూటమి ప్రభుత్వాన్ని గద్ధి దింపుతాం: నెల్లూరు జిల్లా వైసిపి నేతల ధ్వజం

చెంచయ్య మర్డర్ ను ప్రత్యేక దర్యాప్తు చేపట్టండిచెంచయ్య కుటుంబానికి వైసిపి అండగా ఉంటుందిప్రభాతదర్శిని,(పెళ్లకూరు-ప్రతినిధి):మండలంలోని చిల్లకూరు గ్రామంలోని ఎన్ డి సి సి బి మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి నివాసంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి,తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి , మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

Read more

error: Content is protected !!