ప్రభాతదర్శిని,( నెల్లూరు-జిల్లా ప్రతినిధి):మహిళా శిశు సంక్షేమ శాఖ రూపొందించిన మాతృత్వం ఒక వరం – దత్తత దానికి మరో మార్గం పోస్టర్స్ ను జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం దత్తత పోందటం అతి సులభం అయిందన్నారు. దత్తత ఎలా పొందాలి అనే అంశాలు,కావలసిన ద్రువ పత్రాల గురించి పోస్టర్ లో విశదంగా వివరించా రన్నారు.దత్తతకు…
Read more
ప్రభాతదర్శిని (ఒంగోలు – ప్రతినిధి):ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు శ్రీనగర్ నందు జరిగిన రెండవ అఖిల భారత పెంకాక్ సిల్కాట్ చాంపియన్స్ – 2024 పోటీలలో ఆంధ్ర కేసరి యూనివర్శిటీ నుంచి పాల్గొన్న కే.ప్రేమ్ కుమార్ అఖిల భారత స్థాయిలో తన ప్రతిభను ప్రదర్శించి రజత పతకాన్ని కైవసం చేసుకున్నట్లు ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్…
Read more
–అధికారుల నిర్లక్ష్యంతో దేశభద్రతకు తీవ్ర ముప్పు—మొత్తం నెట్ వర్క్ను బ్రేక్డౌన్ చేస్తాం— పీడీఎస్ బియ్యంతో ఉన్న షిప్ సీజ్ చేయండిప్రభాతదర్శిని (అమరావతి – ప్రత్యేకప్రతినిధి): కాకినాడ పోర్టులో పట్టుబడిన అక్రమ రేషన్ బియ్యం సందర్భంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు. ఇక్కడ నుంచి ఇంత భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు…
Read more
ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి- ప్రతినిధి ): తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తలో స్వయంబుగా వెలసిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానము లో2025 ఫిబ్రవరి 21 వ తేది శుక్రవారం మాఘబహుళ అష్టమి నుండి 06-03-2025 గురువారం ఫాల్గుణ శుద్ధ సప్తమి వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడునని ఈ ఓ టి. బాపి రాజు తెలిపారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల రోజువారి ఉత్సవాలు వివరాలు ఇలా వున్నాయి. 2025 ఏడాది ఫిబ్రవరి…
Read more
ప్రభాతదర్శిని,( నెల్లూరు-జిల్లా ప్రతినిధి): జిల్లా గ్రామ రెవెన్యూ అధికారులు సంఘం నాయకులు శుక్రవారం జిల్లా కలెక్టర్ ను కలిశారు.ఈ సందర్భంగా జిల్లా లోని గ్రామ రెవెన్యూ అధికారులు కు సంబంధించిన వివిధ అంశాలను, సమస్యలను జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్. కి అర్జీ ద్వారా విన్నవించారు. జిల్లా లోని వివిధ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న వి ఆర్ ఒ లకు రెవెన్యూ సంబంధిత పనులు అధికంగా ఉన్నాయి, అయినప్పటికి ఖాళీ…
Read more
ప్రభాతదర్శిని,( నెల్లూరు-జిల్లా ప్రతినిధి): గత వైసిపి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వలన ఆర్టీసీని అప్పులు ఊబిలోకి నెట్టింది అని ఆర్టిసి జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన పాలనంత తూతూ మంత్రంగా సాగించాడని, అప్పట్లో అభివృద్ధి జరిగింది అంటే కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలు మాత్రమే ప్రజలకు అందాయని అన్నారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్…
Read more
మాటువేసి వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభాతదర్శిని,(ఒంగోలు -ప్రతినిధి):గత ప్రభుత్వ హయాంలో తిలా పాపం, తలా పిడికెడు అనే ధోరణిలో విధులు నిర్వహించి ప్రజలను పట్టి పీడించిన పలువురు ప్రభుత్వ అధికారులపై ప్రజలతో బాటు, ప్రజా ప్రతినిధులు సైతం కన్నేసి ఉన్నారు.ఇందులో భాగంగా అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ ఉన్న పలువురు ప్రభుత్వ అధికారుల భరతం పట్టేందుకు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ…
Read more
ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి):జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్, శ్రీకాళహస్తి నియోజకవర్గం “ప్రభాతదర్శిని-ప్రతినిధి” చెన్నూరు వెంకటేశులును నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్చి తలపా దామోదర్ రెడ్డి తన కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించ్చారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా ఆయన “ప్రభాతదర్శిని” నియోజకవర్గ ప్రతినిధి చెన్నూరు వెంకటేశులు ను ఘనంగా సన్మానించ్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కోసం పిసిసి అధ్యక్షురాలు…
Read more
ప్రభాతదర్శిని,( నెల్లూరు-జిల్లా ప్రతినిధి): రోడ్ల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ పనులను “జటాయుు” యంత్రం సహాయంతో అతి తక్కువ సమయంలో అత్యంత సులభతరంగా పూర్తి చేయవచ్చని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ తెలియజేశారు. స్థానిక వి ఆర్ పీజీ కాలేజ్ వై.ఎం.సి.ఏ మైదానం సమీపంలో జటాయు యంత్రం పనితీరును కమిషనర్ బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జటాయు యంత్రం చిన్న చిన్న వ్యర్ధాలతోపాటు కొబ్బరి…
Read more
సమాధానమిచ్చిన మంత్రి…సమస్యలను పరిష్కరిస్తామని హామీప్రభాతదర్శిని,( నెల్లూరు-జిల్లా ప్రతినిధి):నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో యానాదులు, చల్ల యానాదులు అధిక సంఖ్యలో ఉంటారని, వారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. కోవూరు నియోజకవర్గం మొత్తంలో 100కు పైగా గిరిజన కాలనీలు ఉన్నాయని, వీరందరూ కూడా అప్పటి ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీ రామారావు కట్టించిన ఇళ్లలోనే…
Read more