వి.ఎస్ యు వి.సి ఆచార్య ఎస్.విజయభాస్కర రావుప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఇంటర్నెట్ లావాదేవీల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని విక్రమ సింహపురి యూనివర్శిటి ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు అన్నారు. మంగళవారం ఉదయం వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో వి.ఎస్ యూ, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, ఎన్.ఐ.సి సంయుక్త ఆధ్వర్యంలో సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం-2025 అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.…
Read more
ప్రభాతదర్శిని, (ఏలూరు-ప్రతినిధి): ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షణలో, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఎస్ టి ఎఫ్ బృందం, జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్ ఎస్ ఎచ్ ఓ కలిసి ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలంలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో, మారుతి వాన్ (AP 39 TV 2190) ద్వారా సరఫరా అవుతున్న రెండు అక్రమ మద్యం విక్రయ కేంద్రాలను అధికారులు…
Read more
ప్రభాతదర్శిని, (ఒంగోలు-ప్రతినిధి): మద్యం నిషేధం, ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ప్రకాశం జిల్లా ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అద్దంకి ఎక్సైజ్ స్టేషన్ను సందర్శించి అధికారులు స్టేషన్ రికార్డులను పరిశీలించారు. అక్కడి ఉర్వశి వైన్ షాప్ను తనిఖీ చేసి, గరిష్ట చిల్లర ధర ఉల్లంఘనలు ఉన్నాయా అని పరిశీలించారు. వినియోగదారులకు ఎంఆర్పీ రేట్లు కనబడేలా చర్యలు తీసుకోవాలని షాప్ యాజమాన్యానికి…
Read more
ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి):ఈనెల 13వ తేదీన నాయుడుపేట మున్సిపాలిటీ లోని షాపింగ్ గదులకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్.ఫజులుల్లా తెలియజేశారు.బహిరంగ వేలంలో పాల్గొనదలచిన వారు మున్సిపల్ కార్యాలయం పని వేళల్లో సంప్రదించి వివరాలు తెలుసుకునవలసిందిగా ఆయన కోరారు. కూరగాయలు, మాంసం,చేపల మార్కెట్, తోపుడు బండ్లు ఫీజులు వసూలు చేసుకోవడం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు
Read more
అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారి చర్యలు: పట్టణ సీఐ బాబి ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి):నాయుడుపేట పట్టణంలోని టీచర్స్ కాలనీలో వ్యభిచార గృహం నడుస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సోమవారం రాత్రి పట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఐదు మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ బాబి మాట్లాడారు.నెల్లూరు పట్టణానికి చెందిన ఓ మహిళ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఓ…
Read more
రివ్యూ లో అధికారుల జాప్యంపై సీఎం సీరియస్ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): వారం రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2.64 లక్షల లావాదేవీలు జరిగాయన్నారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్లోకి టీటీడీ, రైల్వే సేవలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అధికారులతో సమీక్షలో కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్ని పనులు చేస్తున్నా.. కొందరు అధికారుల తీరుతో చెడ్డ పేరు వస్తోందన్నారు. ముఖ్యంగా పెన్షన్ల…
Read more
అటవీ మార్గంలో గుర్తించిన 12 ప్రదేశాల్లో మౌలిక వసతులుప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహాక్షేత్రానికి లక్షలాది భక్తులు కాలినడకన వస్తున్న నేపథ్యంలో అటవీ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం శ్రీశైలంలోని కైలాస ద్వారం నుండి అటవీ మార్గంలోని తుమ్మల బైలు, పెచ్చేరువు, నాగులూటి గూడెం, వెంకటాపురం వరకు ప్రయాణిస్తూ…
Read more
-అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులకు శంకరగిరి మాన్యాలు-పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటాం:-ఉమ్మడి నెల్లూరు జిల్లా జిల్లా వైకాపా అధ్య క్షులు గోవర్థన్ రెడ్డిప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి):రాష్ట్రంలో ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసిపి సానుభూతిపరులపై అక్రమంగా కేసులు పెట్టించి వారిపై దాడులు చేయిస్తున్నారని అక్రమంగా వైసిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా ఏ అధికారులను వదిలిపెట్టమని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి…
Read more
ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు టీ గోపాల్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): గొప్ప మానవతావాది మూఢ సిద్ధాంతాలను, నమ్మకాలను, కులతత్వాన్ని వ్యతిరేకించి మానవులందరూ సమానమేనని అందరికీ సమానమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలని, స్వతంత్రంగా ఎదగడానికి సమాన అవకాశాలు కావాలని ఏడు దశాబ్దాలు ఉద్యమం చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు సామాజిక విప్లవకారుడు పెరియార్ రామస్వామి నాయకర్ అని ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు టీ గోపాల్ తెలిపారు.…
Read more
మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణరెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సిసిఎల్ఎ ఛీప్ కమీషనర్ జి.జయ లక్ష్మిప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి):రాష్ట్రంలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతోమంది నిరు పేదలకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈజీగా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం దక్కింది. ఈ పథకానికి సంబంధించి మీ సేవ…
Read more