ఏపీలో 50 నియోజకవర్గాల విభజననకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
విభజన బిల్లుకి కదలిక…2026 ద్వితీయార్థంలో పునర్విభజన ప్రక్రియ ప్రారంభం ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ- బ్యూరో): 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని తేలింది. వాస్తవానికి 2014 రాష్ట్ర విభజన తోనే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇప్పుడు ఉన్న సంఖ్య పెరగాలి. కానీ అలా జరగలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జన గణనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తరువాతనే పునర్విభజన అని సంకేతాలు వచ్చాయి.…
Read more
అవినీతిపరుల బినామీ ఆస్తులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నిఘా: ఏసీబీ డీజీ అతుల్ సింగ్
మూడేళ్లలో దోషులకు శిక్ష పడేలా కొత్త లక్ష్యం నిర్దేశించుకున్న ఏసీబీ2025లో రెవెన్యూ శాఖలోనే అత్యధిక అవినీతి కేసుల నమోదుఅవినీతిపై సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తిప్రభాతదర్శిని, (విజయవాడ-ప్రతినిధి):రాష్ట్రంలో అవినీతి తిమింగలాల పని పడతామని, వారిపై ఇప్పటికే నిఘా పెట్టామని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ (డీజీ) అతుల్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవినీతికి పాల్పడిన వారికి మూడేళ్లలోనే శిక్ష పడేలా…
Read more