ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ను శనివారం టిడిపి నేతలు నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ,టిడిపి నేత నెలవల రాజేష్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.నెల్లూరులోని మంత్రి నారాయణ నివాసంలో ఆయనను కలిసిన వారు మంత్రి నారాయణ కు శాలువాలు కప్పి,పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ పరిధిలో పలు సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకువచ్చారు. నాయుడుపేట మున్సిపల్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయించాలని కోరారు.
మంత్రి నారాయణ ను కలిసిన నాయుడుపేట టిడిపి నేతలు
Related Posts
ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి…పర్యావరణాన్ని కాపాడాలి:ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ
ప్రభాతదర్శిని,(నాయుడుపేట- ప్రతినిధి):సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రజలు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి, పర్యావరణాన్ని కాపాడాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలల విజయశ్రీ అన్నారు. శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని బీఎంర్ నగర్ లో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలువారి ఇంటి పరిసరాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనంగా ఉంచుకోవాల న్నారు.సూళ్లూరుపేట…
Read moreశాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా…మీడియాతో ఓజిలి నూతన ఎస్సై స్వప్న
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఓజిలి మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానని నూతన ఎస్సై కే స్వప్న తెలిపారు. ఓజిలి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రవి బాబును అధికారులు విఆర్ఓ బదిలీ చేశారు. వి ఆర్ లో ఉన్న స్వప్నను ఓజిలి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బదిలీ చేశారు. గురువారం ఆమె ఓజిలి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో…
Read more