ప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి):విజయవాడ వరద బాధితులకు సహాయర్ధం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు నుకలసి పెన్వర్ కంపెనీ సంస్థ ప్రతినిధులు మేనేజింగ్ డైరెక్టర్ పిలిప్స్ థామస్, డైరెక్టర్ గంటా మధుకృష్ణలు కలసి 50 లక్షల రూపాయల చెక్కును అందిస్తున్న చెక్కును టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఎమ్మెల్యే
డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ల తో కలిసి అందించారు.ఈ కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.