ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి):శ్రీకాళహస్తిలోని సంతమైదానంలో ఆరెళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది.వివరాలిలా వున్నాయి. స్థానిక కావమ్మ గుడి వీధికి చెందిన ఓ ఆరెళ్ల బాలికపై తొట్టంబేడు మండలంలోని జ్ఞానమ్మ కండ్రిగ గ్రామ ఆది ఆద్ర వాడకు చెందిన అంజూరు రామయ్య కుమారుడు బాలకన్న (25) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పపడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులుకు సమాచారం అందించ్చారు. పోలీసులు యువకుణ్ణి అరెస్ట్ చేసుకొని కేసు నమోదు చేశారు.
సంతమైదానంలో ఆరెళ్ల బాలికపై అత్యాచారం…కేసు నమోదు
Related Posts
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది: తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
ప్రభాతదర్శిని(తిరుపతి – ప్రతినిధి):మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై తెలుగుదేశం పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆరోపించారు.ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి అదే నిజమని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.అయితే రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞులని,ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతటా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మొదలైందని తెలిపారు. దీనికి నిదర్శనంగా…
Read moreఅవినీతి ఓజిలి తాహశీల్దార్ పై వేటు…సి సి ఎల్ కే తప్పుడు నివేదిక…’ప్రభాతదర్శిని’ కథనాలకు స్పందన
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఓజిలి మండలం రెవెన్యూ తాహశీల్దార్ గా పనిచేస్తున్న అరవ పద్మావతి ని సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తాహశీల్దార్ అవినీతి అవకతవకలపై ‘ప్రభాతదర్శిని’ ప్రచురించిన వరుస కథనాలపై కొందరు బాధితులు సిసిఎల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సిసిఎల్ అధికారులు తాసిల్దార్ ఇచ్చిన తప్పుడు నివేదికలు ఎండార్స్ మెంట్స్ ను పరిశీలించి వేటు వేశారు. తప్పుడు నివేదికలు ఇవ్వడంలో, అవినీతి సంపాదనకు అలవాటు…
Read more