అక్టోబర్ 25న సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ధిక్కార కవి కలేకూరి ప్రసాద్ జయంతి కవిగా, కార్యకర్తగా నాయకుడిగా, గాయకుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా, పాత్రికేయుడుగా, ప్రేమికుడిగా, సాయుధుడుగా, నిరాయుధుడుగా ఒక కొత్త రూపాన్ని ఆవిష్కరించుకుంటూ పోయిన బహురూపి ధిక్కార కవి కలేకూరి ప్రసాద్ (యువక) ప్రముఖ కవి. సిద్ధాంతపరంగా విప్లవవాదిగా మొదలై దళితవాదిగా కొనసాగాడు. మార్క్సిజాన్ని అంబేద్కరిజాన్ని రెండు కళ్ళు చేసుకుని దృష్టికోణాన్ని విస్తరించుకున్నాడు. (యువక) ప్రముఖ…
Read more
అభివృద్ధిలో ఆదర్శవంతం గా శివశంకర్ సేవలుప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి): పరిపాలనలో సరికొత్త వరవడికి శ్రీకారం చుడున్న ఐఏఎస్ ఆఫీసర్ శివ శంకర్ అభివృద్ధిలో ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. పనిచేసిన ప్రతిచోట ప్రజా అభివృద్ధికి బీజం వేస్తూ సరికొత్త అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతూ ప్రజా హారతులు పొందుతున్నారు. తద్వారా ఐఏఎస్ అధికారి ప్రజల కోసం తన సర్వీసును ఎలా ఉపయోగించాలో మాటల ద్వారా కాకుండా చేతలలో చూపుతూ తన ఉద్యోగ ధర్మాన్ని…
Read more
ఇంటర్నెట్ డెస్క్: సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకిస్తాన్ ను భూమండలం మీద లేకుండా చేస్తామని భారత ఆర్మీ చీప్ ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ 2.0 త్వరలోనే ఉందన్నారు. రాజస్తాన్ లోని ఓ ఆర్మీ క్యాంప్ ను సందర్శించిన ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో కాస్త సహనాన్ని పాటించామని ఈ సారి అలా జరగదన్నారు. పాకిస్తాన్ రెచ్చగొడితే…
Read more
ప్రభాతదర్శిని,( ప్రత్యేక- ప్రతినిధి):మా వెబ్సైట్ను టార్గెట్ చేస్తే 5 కోట్ల మంది సమాచారం బయటపెడతామని జోలికొస్తే టాలీవుడ్నే కుమ్మేస్తామని ఐ బొమ్మ నిర్వాహకుల హెచ్చరికలు జారీ చేశారు. చేసేది తప్పుడు పని అయితే దాన్ని సమర్థించుకునేందుకు ఐబొమ్మ పైరసీదారులు విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. హీరోల రెమ్యూనరేషన్ల గురించి.. ఇతర పైరసీల గురించి మాట్లాడుతున్నారు. ఏ పైరసీని నిర్మాతలు సహించలేరు. దొరికితే అందర్నీ పట్టుకుని కుమ్మేయాలనే అనుకుంటున్నారు. కానీ…
Read more
ప్రభాతదర్శిని, (తిరుమల-ప్రతినిధి): ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తులకు నాణ్యతతో కూడిన రుచికరమైన అన్నప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అన్నప్రసాద కేంద్రాల్లో మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే కాకుండా, రాత్రి భోజనంలో కూడా భక్తులకు వడలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో స్వామి అమ్మవార్ల చిత్రపటం వద్ద వడలను ఉంచి…
Read more
గిఫ్ట్ డీడ్ను రద్దుతో వృద్ధ దంపతులకు న్యాయంప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతులకు న్యాయం లభించింది. వయస్సు పైబడి, ఆశ్రయంతో తమ ఆస్తిని కుమార్తెలకు బహూకరించిన తరువాత దారుణంగా విస్మరించబడిన ఈ వృద్ధ దంపతుల వేదనకు జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. సాయి శ్రీ స్పందించారు. “వృద్ధుల సంరక్షణకు విఫలమైన వారిని చట్టం ఆదుకుంటుంది” అనే సందేశాన్ని అందిస్తూ,…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి):గుంటూరు జిల్లా పెదకాకానికి గ్రామానికి చెందిన బి.ఫార్మసీ విద్యార్థి యం.కిరణ్ కుమార్,ఎంఎస్(ఎం ఫామ్) ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆల్ ఇండియాలో 77 వ,ర్యాంక్ సాధించాడు.ఎన్ఐపిఈఆర్ ఏఈఈ-2025 సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్.(ఎం.ఫార్మసీ) ఎంబీఏ 2″సం”కోర్స్ ప్రవేశం కొరకు, కిరణ్ కుమార్ పరీక్షలకు హాజరు హాజరయ్యారు. శనివారం వెలువడిన ఫలితాలలో మంచి ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా స్థాయిలో 77వ,ర్యాంకు సాధించాడు.అదేవిధంగా మరొక ఎంట్రెన్స్ ఎగ్జామ్ మాస్టర్స్ (ఎం.టెక్)లో…
Read more
ఆధ్యాత్మికంలో శ్రీ దక్షిణామూర్తికి ఒక విశిష్ట స్థానంశ్రీ దక్షిణామూర్తి: జ్ఞాన స్వరూపుడైన పరమేశ్వరుడు ఆయనను శివుడి అవతారంగా భావించి “ఆది గురువు”గా పూజిస్తారు. ఆయన రూపం మౌన ఉపదేశానికి, జ్ఞానానికి మరియు తత్వబోధకు ప్రతీకగా నిలుస్తుంది. 1. శ్రీ దక్షిణామూర్తి యొక్క ఆవిర్భావం: దక్షిణామూర్తి అనే పేరు సంస్కృతంలో “దక్షిణ దిశను చూచే మూర్తి” అనే అర్థాన్ని కలిగి ఉంది. పురాణాల ప్రకారం, బ్రహ్మ, విష్ణు మొదలైన…
Read more
ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్యప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వైద్య రంగంలో ప్రమాదకరమైన ప్రభుత్వ -ప్రైవేటు – భాగస్వామ్య ( పీపీపీ)విధానానికి తెలుగుదేశం, జనసేన కూటమి తెరలేపిందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ఈ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించబోతున్న ప్రభుత్వ వైద్య కళాశాలలను, వీటికి అనుబంధంగా ఏర్పడ బోయే ఆసుపత్రులను ప్రవేట్…
Read more
ప్రభాతదర్శిని, (పొదలకూరు – ప్రతినిధి):ఇంటర్మీడియట్ ప్రథమ ,ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి శనివారం విడుదలైన ఫలితాలలో తమ విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించారని పొదలకూరు లోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీ నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రధమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూపులో దేవళ్ళ నిత్యకృతిక 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి మండల ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే షేక్ తస్లీమా, వి హేమంత్ 464 మార్కులు సాధించి…
Read more