ఏలూరు జిల్లాలో అక్రమ మద్యం విక్రయ రాకెట్ భగ్నం

ప్రభాతదర్శిని, (ఏలూరు-ప్రతినిధి): ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షణలో, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఎస్ టి ఎఫ్ బృందం, జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్ ఎస్ ఎచ్ ఓ కలిసి ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలంలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో, మారుతి వాన్ (AP 39 TV 2190) ద్వారా సరఫరా అవుతున్న రెండు అక్రమ మద్యం విక్రయ కేంద్రాలను…

Read more

ప్రకాశం జిల్లాలో ఎక్సైజ్ అధికారులు నిశాంత్, రాహుల్ దేవ్ తనిఖీలు

ప్రభాతదర్శిని, (ఒంగోలు-ప్రతినిధి): మద్యం నిషేధం, ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ప్రకాశం జిల్లా ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అద్దంకి ఎక్సైజ్ స్టేషన్‌ను సందర్శించి అధికారులు స్టేషన్ రికార్డులను పరిశీలించారు. అక్కడి ఉర్వశి వైన్ షాప్‌ను తనిఖీ చేసి, గరిష్ట చిల్లర ధర ఉల్లంఘనలు ఉన్నాయా అని పరిశీలించారు. వినియోగదారులకు ఎంఆర్పీ రేట్లు కనబడేలా చర్యలు తీసుకోవాలని షాప్…

Read more

13న పేట మున్సిపల్ షాపింగ్ గదులకు బహిరంగ వేలం

ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి):ఈనెల 13వ తేదీన నాయుడుపేట మున్సిపాలిటీ లోని షాపింగ్ గదులకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్.ఫజులుల్లా తెలియజేశారు.బహిరంగ వేలంలో పాల్గొనదలచిన వారు మున్సిపల్ కార్యాలయం పని వేళల్లో సంప్రదించి వివరాలు తెలుసుకునవలసిందిగా ఆయన కోరారు. కూరగాయలు, మాంసం,చేపల మార్కెట్, తోపుడు బండ్లు ఫీజులు వసూలు చేసుకోవడం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు

Read more

టీచర్స్ కాలనీలోవ్యభిచార గృహం పై దాడి 5 మంది అరెస్ట్

అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారి చర్యలు: పట్టణ సీఐ బాబి ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి):నాయుడుపేట పట్టణంలోని టీచర్స్ కాలనీలో వ్యభిచార గృహం నడుస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సోమవారం రాత్రి పట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఐదు మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ బాబి మాట్లాడారు.నెల్లూరు పట్టణానికి చెందిన ఓ మహిళ పట్టణంలోని టీచర్స్ కాలనీలో…

Read more

వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే గుణపాఠం తప్పదు

-అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులకు శంకరగిరి మాన్యాలు-పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటాం:-ఉమ్మడి నెల్లూరు జిల్లా జిల్లా వైకాపా అధ్య క్షులు గోవర్థన్ రెడ్డిప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి):రాష్ట్రంలో ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసిపి సానుభూతిపరులపై అక్రమంగా కేసులు పెట్టించి వారిపై దాడులు చేయిస్తున్నారని అక్రమంగా వైసిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా ఏ అధికారులను వదిలిపెట్టమని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్…

Read more

మానవులందరూ సమానమేనని కులతత్వాన్ని వ్యతిరేకించిన నిమ్న కులాల ఉద్యమ నాయకుడు పెరియార్ రామస్వామి

ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు టీ గోపాల్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): గొప్ప మానవతావాది మూఢ సిద్ధాంతాలను, నమ్మకాలను, కులతత్వాన్ని వ్యతిరేకించి మానవులందరూ సమానమేనని అందరికీ సమానమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలని, స్వతంత్రంగా ఎదగడానికి సమాన అవకాశాలు కావాలని ఏడు దశాబ్దాలు ఉద్యమం చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు సామాజిక విప్లవకారుడు పెరియార్ రామస్వామి నాయకర్ అని ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు టీ గోపాల్…

Read more

బైకులో నాటుసార తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

ప్రభాతదర్శిని (చిత్తూరు-ప్రతినిధి): చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం నుండి బైకులో మదనపల్లికి నాటు సారా తెస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మదనపల్లె ఎక్సైజ్ సిఐ భీమ్ లింగ తెలిపారు. సీఐ కథనం… పుంగనూరు మండలం, సుగాలి మిట్ట సమీపంలోని నల్లగుట్ట తండా కు చెందిన రమేష్ నాయక్(30) తన స్కూటీలో 40 లీటర్ల నాటు సారా, అదే ఊరికి చెందిన అతని స్నేహితుడు మరో బైక్ లో…

Read more

ప్రాణాపాయస్థితిలో 13 ఏళ్ల బాలుడికి అంకురలో అరుదైన చికిత్స

ఆక్సిజన్ థెరపీ, మెకానికల్ వెంటిలేషన్ చికిత్స: మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణప్రభాతదర్శిని,(తిరుపతి ప్రత్యేక ప్రతినిధి) అంకురా ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కి కంటిన్యూగా ఫిట్స్ తో స్పృహలో లేని స్థితిలో బాలుడికి అరుదైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడినట్లు హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. గురువారం అంకుర ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వంశీకృష్ణ బాలుడు వివరాలను మీడియాకు తెలియజేశారు.పద్మావతి పురంలోని…

Read more

విద్యార్థులు కు విద్య సామాగ్రి అందజేత

ప్రభాతదర్శిని,(తొట్టంబేడు-ప్రతినిధి):శ్రీకాళహస్తి లో ఉన్న ఇన్ఫినిటీ ఫిన్ కార్ప్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబై వారు సిఎస్ఆర్ ప్రోగ్రాం ద్వారా కన్నలి పాఠశాలలకు అవసరమైన దాదాపు ఒక్క లక్ష యాభైవేల విలువచేసే కుర్చీలు, టేబుల్స్, బీరువాలు ,వాటరు ఆర్వో సిస్టం ,మరియు విద్యార్థులకు అవసరమైన అట్టలు ,జామెంట్రీ బాక్సులు, సామాగ్రి ఉచితంగా పంపిణీ చేశారు .ఈ సంస్థ ఇండియాలో ఏడు రాష్ట్రాలలో హౌసింగ్ లోన్ ద్వారా పేద ప్రజల…

Read more

ముగ్గరు అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్టు

౩౦ లక్షల విలువైన బంగారం 1 కారు,02 మోటార్ సైకిళ్ళు స్వాదినంతిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగలు అరెస్టు కేసు వివరాలను తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు గురువారం నాడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. తిరుపతి వద్దకు ముగ్గురు వ్యక్తులు వెళ్ళి ఇంటి లో ఒంటరిగా ఉన్న మహిళతో తాము…

Read more

error: Content is protected !!