తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతరను పండుగ వాతావరణంలో నిర్వహిద్దాం: జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

ప్రభాతదర్శిని (తిరుపతి-ప్రతినిధి): మే 6వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు జరిగే శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను పండుగ వాతావరణం నిర్వహిద్దామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు పిలుపు నిచ్చారు. సోమవారం సాయంత్రo స్థానిక కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన జాతర నిర్వహణ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని…

Read more

వైసీపీలో గ్రూపులు కట్టి అనేక అవమానాలకు గురి చేశారు

మనస్థాపానికి గురైన పార్టీకి రాజీనామా చేస్తున్నాం:మీడియాతో కట్టా దంపతులు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు కట్టి, ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు అనేక అవమానాలకు గురి చేశారని ఆ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మాజీ కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మనస్థాపానికి గురైన తాను, తన అనుచరులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం ఆయన తన…

Read more

పది ఫలితాల్లో చిట్టమూరు విద్యార్థుల టిఎంఆర్ ప్రభంజనం

ప్రభాతదర్శిని((నాయుడుపేట ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన‌ 2025 పది ఫలితాల్లో తిరుపతి జిల్లా, చిట్టమూరు మండలం,కొత్తగుంట లోని తంబిరెడ్డి మనోహర్ రెడ్డి విద్యాసంస్థల( టి ఎమ్ ఆర్ )విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.షేక్ సుహాన 577/600 మార్కులతో మండలంలో మొదటి స్థానం సాధించింది.పి శ్రీ సాయి సంజన 569 మార్కులతో రెండో స్థానంలో నిలిచింది.టిఎంఆర్ లో 50 మంది విద్యార్థులకు గాను 47 మంది…

Read more

పది ఫలితాల్లో విధ్వకేంద్ర విద్యార్థుల విజయభేరి

ప్రభాతదర్శిని((నాయుడుపేట ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని విధ్వకేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించి విజయభేరి మ్రోగించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి,ప్రిన్సిపాల్ డి రామిరెడ్డి లు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించి, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక…

Read more

భక్తుల రద్దీకి తగిన వసతులతో పవిత్రత ఉట్టిపడేలా పెంచలకోన బ్రహ్మోత్సవాలు: నెల్లూరు ఆర్డీవో నాగ సంతోషిణి అనూష

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నెల్లూరు జిల్లా రాపూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల 8 నుంచి 14 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిణి అనూష అన్నారు.. పెంచలకోన దేవస్థానం ఈవో పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై పెంచలకోన క్షేత్రంలోని కమ్మ కళ్యాణ మండపంలో మంగళవారం…

Read more

ఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్ టాపర్ వైష్ణోదేవి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్ లో టాపర్ కొత్తనూరు వైష్ణోదేవి నిలిచారు. ప్రముఖ సినీ, సీరియల్ నటుడు శ్రీహరి- లలితభవాని దంపతుల కుమార్తె అయిన వైష్ణోదేవి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు హైదరాబాద్ లోని ఏ.ఎస్.రావు నగర్ భాష్యం స్కూల్ చదివింది. 10వ తరగతిలో 9.5 జిపిఏ మార్కులు సాధించారు. హైదరాబాద్ మణి కొండ శ్రీ చైతన్య విద్యా సంస్థ బ్రాంచ్ లో…

Read more

రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లాలో రబీకి 3 లక్షల పైగా ఎకరాలకు సాగునీరు

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి) : రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లాలో రెండో పంట రబీకి సంబంధించి 3లక్షల పైగా ఎకరాలకు 41 టిఎంసిల నీటిని కేటాయిస్తూ సాగునీటి సలహామండలిలో తీర్మానించినట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. గురువారం ఉదయం నగరంలోని జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా సాగునీటి సలహామండలి సమావేశం జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ…

Read more

నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలి

మహాజన టీచర్స్ రాష్ట్ర అధ్యక్షుడు చేమూరు మస్తాన్తిరుపతిలో ఘనంగా అంబేద్కర్ 134 జయంతి వేడుకలుప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో అమలు చేయాలని మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చేవూరు మస్తాన్ పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి పట్టణంలోని ఎస్వీ యూనివర్సిటీ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మహాజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పర్రి వీర రాఘవులు, జిల్లా ప్రధాన కార్యదర్శి జడ…

Read more

ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎంజిఎం విద్యార్థుల రాష్ట్ర స్థాయి ర్యాంకులు

ఎంజిఎం డైరెక్టర్ గుడ్లూరు మయూర్ వెల్లడిప్రభాతదర్శిని ( శ్రీకాళహస్తి-ప్రతినిధి ): 2025 సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఫలితాలలో శ్రీకాళహస్తి ఎంజిఎం జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఎంజిఎం డైరెక్టర్ గుడ్లూరు మయూర్ వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు,వారి తల్లిదండ్రులతో అభినందన సభ ఏర్పాటు చేసామన్నారు. అనంతరం డైరెక్టర్ మయూర్ మాట్లాడుతూ సీనియర్ ఇంటర్ ఎంపీసీ…

Read more

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో “సాయి విద్యానికేతన్” ప్రభంజనం

(ఎస్పీ బీవీడీ కళాశాల అనుబంధ సంస్థ)ప్రభాతదర్శిని,( పొదలకూరు-ప్రతినిధి): శనివారం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పొదలకూరులోని సాయి విద్యానికేతన్ విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించారు. ఆ కళాశాల లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపు చదువుతున్న జి. ప్రహ్లాద్ కుమార్ 1000 మార్కులు గాను 988 మార్కులు సాధించి పొదలకూరు మండలం లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే ఎక్కువ మంది విద్యార్థులు 400 మార్కులు…

Read more

error: Content is protected !!