‘గొర్లుబర్లు కాసేటోడు.. అమ్మఅయ్య లేనోడు.. అక్షరం ముక్క రానోడు.. ఏమౌతాడు?..’ అంటే.. ‘ ‘అందెశ్రీ’ అయ్యాడు.

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ‘గొర్లుబర్లు కాసేటోడు.. అమ్మఅయ్య లేనోడు.. అక్షరం ముక్క రానోడు.. ఏమౌతాడు..’ అంటే.. ‘అనాథ’ అవుతాడు అంటుంది లోకం. కానీ అతడు అనాథ అవ్వలేదు.. ‘అందెశ్రీ’ అయ్యాడు. పల్లెని ప్రకృతిని ప్రేమించినోడు, సమాజాన్ని దగ్గరుండి చూసినోడు, మనిషిలోని మానవత్వాన్ని తట్టిలేపినోడు, ఉద్యమాన్ని ముందుకు నడిపించిన పాటగాడు అన్నీ ఆయనే.. అక్షరజ్ఞానం లేకపోతేనేం ఆయన పద్యాలు, పాటలు జనం నోళ్లల్లో నీరాజనాలయ్యాయి. ‘ఒకటే మరణం.. ఒకటే జననం..’…

Read more

ఏ.సి.బి అధికారులకు చిక్కిన అవినీతి గ్రామ రెవిన్యూ అధికారి

ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి): అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం యం. అలమంద గ్రామసచివాలయం లో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ రెవిన్యూ అధికారి చుక్క సూర్య నారాయణ లంచం తీసుకుంటూ ఎ.సి.బి.కు రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కాడు. అదే మండలం లోని పెదనందిపల్లి గ్రామానికి చెందిన యస్. అమ్మతల్లి నాయుడు బావ వ్యవసాయ భూమి మ్యుటేషన్ చేసి ఈ-పాస్‌బుక్ ఇవ్వడానికి రూ.20,000/-లు మేరకు లంచం డిమాండ్ చేసినట్లు నేరుగా…

Read more

పరకామణి కేసులో రంగంలోకి దిగిన సీఐడీ డీజీ…అధికారులపై ప్రశ్నల వర్షం

ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి):తిరుమల పరకామణి చోరీ కేసులో సి.ఐ.డి ముమ్మరమైన దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో తాజాగా విచారణ చేపట్టారు.అప్పటి డిప్యూటీ ఈవో, ఇతర అధికారులను ప్రశ్నించిన అధికారులు ముఖ్యంగా కరెన్సీ లెక్కల్లో తేడా, ఫుటేజీల తొలగింపుపై ఆరా తీస్తున్నారు.నాటి అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉందా, లేదా అనే ప్రశ్నకు ప్రధానంగా ఖచ్చితమైన సమాధానాన్ని రాబట్టేందుకు అధికారులు…

Read more

శ్రీసిటీని సందర్శించిన జాగృతి యాత్ర బృందం

ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): జాగృతి యాత్రా బృందానికి చెందిన 525 మంది సభ్యులు గురువారం శ్రీసిటీ సందర్శించారు. ఔత్సాహక పారిశ్రామికవేత్తలను తయారుచేసే లక్ష్యంతో ముంబై కి చెందిన జాగృతి సేవా సంస్థాన్ స్వచ్చంద సంస్థ ఏటా చేపట్టే ఈ జాగృతి యాత్ర,ప్రత్యేక రైలు ప్రయాణం ద్వారా దేశమంతా 8 వేల కిలోమీటర్లు పర్యటించి, వివిధ రంగాలలో ఆదర్శవంతులను రోల్ మోడల్‌లు కలుసుకుని వారితో సంభాషించడం ద్వారా యాత్రికులలో స్ఫూర్తి నింపుతుంది.శ్రీసిటీ…

Read more

హైడ్రా తరహాలో స్వర్ణముఖి నది ప్రక్షాళన ముందుకు వెళతా..తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి

ప్రభాతదర్శిని (తిరుపతి-ప్రతినిధి):తిరుపతి నగరం అభివృద్ధి దిశగా ముందుకు వెళతామని- తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుడా పైన నమ్మకంతో ఆపరేషన్ స్వర్ణ తమకు అప్పగించారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా తరహాలో స్వర్ణముఖి నది ప్రక్షాళన ముందుకు వెళతామని చైర్మన్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.బుధవారం తుడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుడా…

Read more

కూటమిలో జనసేన – బిజెపి ఖుషి…టిడిపిలోనే నైరాస్యం…అటు టిడిపి ఇటు ఎమ్మెల్యే పై విమర్శలను తిప్పి కొట్టే నేతలే కరువు… శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇది సంగతి..!

ప్రభాతదర్శిని( శ్రీకాళహస్తి – ప్రతినిధి): రాజకీయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నందించిన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అది కూటమిపాలనలో దేవస్థానం చైర్మన్ పదవితోపాటు మరో ఇద్దరు పాలకమండలి సభ్యులకు, ఒక టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కు అవకాశాలపించడం, బిజెపి నుండి ఒక పాలకమండలి సభ్యురాలు ఇద్దరూ ప్రత్యేక ఆహ్వానితులు, ఒకరికి టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా అవకాశాలు లభించడంతో అటు బిజెపి…

Read more

నాయుడుపేటలో జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయం ప్రారంభం

ప్రభాతదర్శిని,(నాయుడుపేట- ప్రతినిధి):: నాయుడుపేట పట్టణంలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్ లో జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని సూళ్లూరుపేట ఇన్చార్జ్, నాయుడుపేట ఏ ఎం సీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ లు ప్రారంభించారు.ఈ సందర్భంగా హస్తకళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ…

Read more

కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణ నిర్ణయాన్ని అడ్డుకుంటాం: మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య

ప్రభాతదర్శిని (సూళ్లూరుపేట- ప్రతినిధి) ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతులకు అప్పగించే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సూళ్లూరుపేట పట్టణంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. 14 సంవత్సరాలు…

Read more

రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ మార్కెట్ కమిటీ కృషి చేయాలి… హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తోపాటు పాలక మండల సభ్యులు రైతుల సంక్షేమానికి కృషి చేయాలని , రాష్ట్ర హస్త కళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. నాయుడుపేట పట్టణంలోని ఏఎంసీ కార్యాలయ ఆవరణలో బుధవారం జరిగిన ఏఎంసీ పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తో కలిసి పాల్గొన్నారు. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ…

Read more

ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా యూపీఎస్సి సివిల్స్ కోచింగ్మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వా

ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి): ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నామని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం.…

Read more

error: Content is protected !!